ఘరానా దొంగ.. శివ స్టైలే వేరు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బంజారాహిల్స్: ఘరానా దొంగ కొడవలూరి శివ అలియాస్ సాంబ శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. నార్సింగిలోని శివ ఇంటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రెండు వందలకు పైగా స్నాచింగ్లు చేసిన వ్యక్తి తమ మధ్య ఇంత అమాయకంగా ఎలా ఉండగలిగాడు అని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఖరీదైన రెండు లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ బైక్ ...
శివ..ఖతర్నాక్సాక్షి
ఠాణా వద్దే ఇల్లు..!Andhrabhoomi
గజదొంగ శివ లైఫ్ స్టైల్: ఖాకీలకే దిమ్మతిరిగింది!వెబ్ దునియా
10tv
అన్ని 30 వార్తల కథనాలు »
బంజారాహిల్స్: ఘరానా దొంగ కొడవలూరి శివ అలియాస్ సాంబ శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. నార్సింగిలోని శివ ఇంటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రెండు వందలకు పైగా స్నాచింగ్లు చేసిన వ్యక్తి తమ మధ్య ఇంత అమాయకంగా ఎలా ఉండగలిగాడు అని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఖరీదైన రెండు లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ బైక్ ...
శివ..ఖతర్నాక్
ఠాణా వద్దే ఇల్లు..!
గజదొంగ శివ లైఫ్ స్టైల్: ఖాకీలకే దిమ్మతిరిగింది!
అసెంబ్లీకి ముస్తాబు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ అసెంబ్లీ సమూలంగా మారుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం 300 సీట్లు ఉన్నాయి. వీటి స్థానంలో 160 సీట్లతో ఆధునీకరించనున్నారు. అదేవిధంగా చాంబర్ నుంచి సీట్లో కూర్చోవడానికి వచ్చే స్పీకర్ మార్గాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. ప్రస్తుతం అధికారులు కూర్చునే ఆఫీషియల్ చాంబర్ వైపునుంచి వచ్చే విధంగా ...
స్పీకర్తో కేసీఆర్ భేటీ: 58:42 నిష్పత్తి ఖర్చు, గవర్నర్తో..?వెబ్ దునియా
ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి వెళ్లేటట్టు చేయాలని వాస్తు సూచనలు ఇచ్చిన కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఛాంబర్లు చెరిసగం: కోడెల, మధుసూదనాచారి(పిక్చర్స్)Oneindia Telugu
Andhraprabha
అన్ని 24 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ అసెంబ్లీ సమూలంగా మారుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం 300 సీట్లు ఉన్నాయి. వీటి స్థానంలో 160 సీట్లతో ఆధునీకరించనున్నారు. అదేవిధంగా చాంబర్ నుంచి సీట్లో కూర్చోవడానికి వచ్చే స్పీకర్ మార్గాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. ప్రస్తుతం అధికారులు కూర్చునే ఆఫీషియల్ చాంబర్ వైపునుంచి వచ్చే విధంగా ...
స్పీకర్తో కేసీఆర్ భేటీ: 58:42 నిష్పత్తి ఖర్చు, గవర్నర్తో..?
ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి వెళ్లేటట్టు చేయాలని వాస్తు సూచనలు ఇచ్చిన కేసీఆర్
ఛాంబర్లు చెరిసగం: కోడెల, మధుసూదనాచారి(పిక్చర్స్)
యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కత జాతికి అంకితం Andhrabhoomi
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్ష
తెలుగువారికి పెద్దపీట ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన జట్టులో తెలుగు వారికి పెద్దపీట వేశారు! ఏకంగా నలుగురికి కీలక పదవులు ఇచ్చి గౌరవించారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా.. తెలంగాణకు ఉపాధ్యక్ష పదవిని.. ఆంధ్రప్రదేశ్కు అధికార ప్రతినిధి పదవిని ఇచ్చి పెద్దపీట వేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ...
అమిత్షా కొత్త బృందం!సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన జట్టులో తెలుగు వారికి పెద్దపీట వేశారు! ఏకంగా నలుగురికి కీలక పదవులు ఇచ్చి గౌరవించారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా.. తెలంగాణకు ఉపాధ్యక్ష పదవిని.. ఆంధ్రప్రదేశ్కు అధికార ప్రతినిధి పదవిని ఇచ్చి పెద్దపీట వేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ...
అమిత్షా కొత్త బృందం!
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పు దాడి! వెబ్ దునియా
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పుతో దాడి చేసింది. కరీంనగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే ఆ పార్టీ ...
కరీంనగర్ వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు10tv
అన్ని 6 వార్తల కథనాలు »
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పుతో దాడి చేసింది. కరీంనగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే ఆ పార్టీ ...
కరీంనగర్ వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల Andhrabhoomi
సంగారెడ్డి, ఆగస్టు 16 : సిఎం కెసిఆర్ రాజీనామాతో ఖాళీ అయన మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆయా పార్టీల నాయకులకు ఊరటనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఉప ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంటు ...
తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్..10tv
మోగిన నగారాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
13న మెదక్ ఉప ఎన్నికసాక్షి
తెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
సంగారెడ్డి, ఆగస్టు 16 : సిఎం కెసిఆర్ రాజీనామాతో ఖాళీ అయన మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆయా పార్టీల నాయకులకు ఊరటనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఉప ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంటు ...
తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్..
మోగిన నగారా
13న మెదక్ ఉప ఎన్నిక
పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్పై బూటు విసిరిన నిరుద్యోగి! వెబ్ దునియా
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటు
తెలంగాణ నుంచి రోస్టర్ సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించిన రాష్ర్టేతర కేడర్ల సివిల్ సర్వీసు అధికారుల పంపకంలో రోస్టర్ పాయింట్ను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. ఆయా అధికారుల పంపిణీ కోసం రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలన్నదానిపై శనివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యూష్సిన్హా కమిటీ ...
తెలంగాణకు తొలి చాన్స్Andhrabhoomi
కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజనతెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించిన రాష్ర్టేతర కేడర్ల సివిల్ సర్వీసు అధికారుల పంపకంలో రోస్టర్ పాయింట్ను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. ఆయా అధికారుల పంపిణీ కోసం రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలన్నదానిపై శనివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యూష్సిన్హా కమిటీ ...
తెలంగాణకు తొలి చాన్స్
కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజన
భారీ వర్షాలకు 24 మంది మృతి: మోడీ సంతాపం సాక్షి
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతివెబ్ దునియా
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లంతెలుగువన్
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది10tv
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతి
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లం
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది
విజయవాడ తాత్కాలిక కేపిటల్: కాంగ్రెస్ ఏమంటుంది? వెబ్ దునియా
విజయవాడ తాత్కాలిక కేపిటల్గా ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ...
ఇంకా మరిన్ని »
విజయవాడ తాత్కాలిక కేపిటల్గా ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ...
沒有留言:
張貼留言