2014年8月29日 星期五

2014-08-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్‌ వినియకుడిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్‌తోపాటు హోంమంత్రి నాయిని ...

ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం   సాక్షి
ఖైరతాబాద్ లో కెసిఆర్ పూజలు   News Articles by KSR
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ పూజలు   తెలుగువన్
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 19 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?  10tv
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...

పేదరిక నిర్మూలనకు నరేంద్ర మోడీ 'జన్‌ధన్' నాంది : చంద్రబాబు   వెబ్ దునియా
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)   Oneindia Telugu
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యం   Kandireega
Andhrabhoomi   
అన్ని 44 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాణిపాకం గణేష్ ఆలయంలోకి తుపాకీతో వెళ్లిన చరణ్‌రాజ్!  వెబ్ దునియా
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రఖ్యాత వరసిద్ధి మహాగణపతి ఆలయంలోకి ప్రముఖ సినీ నటుడు చరణ్‌ రాజ్ తుపాకీతో ప్రవేశించాడు. నటుడు కావడంతో ఆయనను భద్రతా సిబ్బంది నిశితంగా తనిఖీ చేయక పోవడంతో ఆయన సులభంగా తుపాకీతో లోనికి వెళ్లాడు. దీంతో వినాయక చవితి పర్వదినం రోజైన శుక్రవారం ఆలయంలో భద్రతా ఏర్పాట్లలో ఉన్న డొల్లతనం ఒక్కసారిగా వెలుగులోకి ...

కాణిపాకం దేవాలయంలో తుపాకీతో చరణ్‌రాజ్ ఎంట్రీ...   తెలుగువన్
గుళ్ళో రివాల్వర్ తో సినీనటుడి హడావిడి   Kandireega
కాణిపాకం గుళ్లోకి తుపాకీతో చరణ్ రాజ్, క్షమాపణ   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
విజయవాడ - గుంటూరుల మధ్య ప్రాంతానికే ప్రభుత్వం మొగ్గు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అనేక సూచనలు చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య ఉండే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతోంది. కానీ, శివరామకృష్ణన్ కమిటీ మాత్రం మార్టూరు - దొనకొండ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ...

విజయవాడ వైపే ప్రభుత్వం మొగ్గు?   తెలుగువన్
ఏపి రాజధానిపై త్వరలోనే సిఫార్సు   Andhrabhoomi
రాజధానిపై ఊహాగానాలు వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 53 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అద్వానీని గెంటేసి.. జగ్గారెడ్డిని ఆహ్వానించారు : హరీష్ రావు  వెబ్ దునియా
అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ ...

అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్: హరీష్, అభ్యర్థి దొరకకనే..   Oneindia Telugu
జగ్గారెడ్డికి ఈ రెండు పాయింట్లు మైనసే..   News Articles by KSR
అన్యాయాలపై నోరుమెదపరేం   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  Kandireega   
సమైక్యవాదికి టికెట్టా?: టీఆర్‌ఎస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/నర్సాపూర్‌, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...

జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత   సాక్షి
పవన్ మైండ్ బ్లాకయింది   Kandireega
గత ఫలితాలతోనే పవన్‌కు మైండ్‌బ్లాకైంది : ఎంపీ కవిత   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మైత్రేయ ఫిర్యాదు : సదానంద సన్ కార్తీక్‌పై 420 కేసు!  వెబ్ దునియా
కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై బెంగుళూరు ఆర్.టి. నగర్ పోలీసులు 420 కేసును నమోదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బెంగుళూరు పోలీసులకు నటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో ...

సదానందగౌడ కొడుకు మీద కేసు...   తెలుగువన్
మంత్రి కొడుకుపై కేసు: మెడలో పసుపుకొమ్ముతో నటి   Oneindia Telugu
సినీ ఆకర్షణ ఒక్కోసారి కొంప ముంచుతుంది   News Articles by KSR
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పోస్టింగ్‌‌ల కోసం రాజ్‌నాథ్ తనయుడు లంచాలు స్వీకరించారా?  వెబ్ దునియా
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కోరిన పోస్టింగ్‌లు ఇప్పించేందుకు తన కుమారుడు పంకజ్ సింగ్ లంచాలు స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై ప్రధాని మోడీ, పంకజ్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని తండ్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో గట్టిగా మందలించారని కొద్ది రోజులుగా ...

హాట్‌ టాపికైన హోంమంత్రి కొడుకు వ్యవహారం   Kandireega
కమలంలో వర్గపోరు   10tv
ఆ వార్తలు అవాస్తవం   Andhrabhoomi
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సభలో మాట్లాడేందుకు జగన్‌కు అనుమతి నిరాకరణ  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 27: బడ్జెట్‌లో కొన్ని కీలకాంశాలపై అరగంట సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్మోహన్‌రెడ్డి బుధవారం నాడు శాసనసభలో ప్రకటించారు. బడ్జెట్‌పై తన ఉపన్యాసాన్ని కొనసాగించే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. కనీసం అర్ధగంట పాటు తమకు సమయం ఇవ్వాలని జగన్మోహన్‌రెడ్డి ...

అధ్యక్షా..! వాకౌట్‌ చేస్తున్నా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాట్లాడే అవకాశం ఇవ్వండి: వైఎస్ జగన్‌   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
క్రిమినల్స్‌కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు  వెబ్ దునియా
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言