కామ్రేడ్స్తో దోస్తీకి మమత బెనర్జీ రెడీ... తోసిపుచ్చిన వామపక్షాలు వెబ్ దునియా
లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికలలో వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మమత ప్రకటించడం ఇపుడు రాజకీయ ...
కామ్రేడ్స్తో దోస్తీకి రెడీ: మమతతెలుగువన్
మోడీ ఎఫెక్ట్: పొత్తుకి సిద్ధమని మమత, షాకిచ్చిన లెఫ్ట్Oneindia Telugu
మమతతో పొత్తు ప్రసక్తే లేదు: వామపక్షాలుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికలలో వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మమత ప్రకటించడం ఇపుడు రాజకీయ ...
కామ్రేడ్స్తో దోస్తీకి రెడీ: మమత
మోడీ ఎఫెక్ట్: పొత్తుకి సిద్ధమని మమత, షాకిచ్చిన లెఫ్ట్
మమతతో పొత్తు ప్రసక్తే లేదు: వామపక్షాలు
ఉత్తరప్రదేశ్లో 14 యేళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 యేళ్ల బాలికను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బారాబంకీలోని రామ్ నగర్ ప్రాంతంలో 14 యేళ్ల బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా, నలుగురు దుండగులు అపహరించి ఆపై బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. జరిగిన ఘోరాన్ని ...
విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 యేళ్ల బాలికను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బారాబంకీలోని రామ్ నగర్ ప్రాంతంలో 14 యేళ్ల బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా, నలుగురు దుండగులు అపహరించి ఆపై బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. జరిగిన ఘోరాన్ని ...
విద్యార్థిని కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్
బీజేపీలో చేరితో సీఎంను చేస్తానన్నారు : ఆప్ నేత కుమార్ విశ్వాస్ వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీలో చేరితే తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బీజేపీ నేతలు ఆఫర్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ ఓ బీజేపీ ఎంపీ ఘజియాబాద్లోని తన నివాసానికి వచ్చారని, కొంతమంది ఏఏపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎంగా అవకాశం ...
సీఎం పదవి ఎర: బీజేపీపై విశ్వాస్ సంచలన ఆరోపణలుOneindia Telugu
ముఖ్యమంత్రి పదవి ఎర వేశారుAndhrabhoomi
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారుసాక్షి
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
భారతీయ జనతా పార్టీలో చేరితే తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బీజేపీ నేతలు ఆఫర్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ ఓ బీజేపీ ఎంపీ ఘజియాబాద్లోని తన నివాసానికి వచ్చారని, కొంతమంది ఏఏపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎంగా అవకాశం ...
సీఎం పదవి ఎర: బీజేపీపై విశ్వాస్ సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి పదవి ఎర వేశారు
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు
గోవా గవర్నర్గా మృదులా సిన్హా ప్రమాణం Namasthe Telangana
పనాజి : ప్రసిద్ధ నవలా రచయిత, సీనియర్ బీజేపీ నాయకురాలు మృదులా సిన్హా గోవా గవర్నర్గా ఆదివారం ప్రమాణం చేశారు. కాంగ్రెస్ హయాంలో గోవా గవర్నర్గా నియమితులైన బీవీ వాంఛూ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో మృదులను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహిత్ ...
గోవా గవర్నర్ గా మృదుల సిన్హా ప్రమాణ స్వీకారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పనాజి : ప్రసిద్ధ నవలా రచయిత, సీనియర్ బీజేపీ నాయకురాలు మృదులా సిన్హా గోవా గవర్నర్గా ఆదివారం ప్రమాణం చేశారు. కాంగ్రెస్ హయాంలో గోవా గవర్నర్గా నియమితులైన బీవీ వాంఛూ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో మృదులను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహిత్ ...
గోవా గవర్నర్ గా మృదుల సిన్హా ప్రమాణ స్వీకారం
దండకారణ్యంలో మావోయిస్టుల సమావేశం ? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చింతూరు, ఆగస్టు 31: దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనాయకత్వం సమావేశయ్యారని తెలుసుకున్న పోలీసులు వారిని చుట్టు ముట్టారని,మావోయిస్టు అగ్రనాయకుల ఇంటర్వ్యూల కోసమంటూ మీడియా ప్రతినిధులు కొందరు అక్కడకి వెళ్లారంటూ ఆదివారం ఛత్తీస్గఢ్లో జోరుగా ప్రచారం జరిగింది. కూడా ప్రచారం జరిగింది. మరో వైపు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ...
మావోయిస్టు అగ్రనేతల సమావేశంసాక్షి
మావోయిస్టుల అగ్రనేతలను చుట్టుముట్టిన పోలీసులు?Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
చింతూరు, ఆగస్టు 31: దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనాయకత్వం సమావేశయ్యారని తెలుసుకున్న పోలీసులు వారిని చుట్టు ముట్టారని,మావోయిస్టు అగ్రనాయకుల ఇంటర్వ్యూల కోసమంటూ మీడియా ప్రతినిధులు కొందరు అక్కడకి వెళ్లారంటూ ఆదివారం ఛత్తీస్గఢ్లో జోరుగా ప్రచారం జరిగింది. కూడా ప్రచారం జరిగింది. మరో వైపు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ...
మావోయిస్టు అగ్రనేతల సమావేశం
మావోయిస్టుల అగ్రనేతలను చుట్టుముట్టిన పోలీసులు?
వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి సాక్షి
సాక్షి, బెంగళూరు :వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు. వేశ్యా వృత్తి ఇతివృత్తంగా ఫొటో గ్రాఫర్ సుధీర్శెట్టి స్థానిక చిత్రకళాపరిషత్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.
ఇంకా మరిన్ని »
సాక్షి, బెంగళూరు :వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు. వేశ్యా వృత్తి ఇతివృత్తంగా ఫొటో గ్రాఫర్ సుధీర్శెట్టి స్థానిక చిత్రకళాపరిషత్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.
భగ్గుమన్న వర్గపోరు సాక్షి
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి. ఫలితంగా ప్రజాసౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉద్యానవనం, పాలికె సౌధ ప్రారంభం వాయిదా పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీసులతో ...
ఇంకా మరిన్ని »
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి. ఫలితంగా ప్రజాసౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉద్యానవనం, పాలికె సౌధ ప్రారంభం వాయిదా పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీసులతో ...
మోదీ పలకరింపులకు జపాన్ ఫిదా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్యోటో, ఆగస్టు 31: క్యోటో హోటల్ నుంచి ఎయిర్పోర్టుకు బయలుదేరి కారెక్కుతున్న ప్రధాని మోదీ ఒక్కసారిగా ఆగిపోయారు. హోటల్ లాంజ్లో దూరం నుంచి గుజరాతీలో తనను పలకరిస్తున్న మహిళను చూసి, వెంటనే గుర్తుపట్టారు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి బాగున్నారా మినాజీ! అని అప్యాయంగా పలకరించారు. కుశల ప్రశ్నల తర్వాత ఆమెతో ఫొటో దిగారు. ప్రధాని చూపిన ...
బౌద్ధ ఆలయాలను సందర్శించిన మోదీAndhrabhoomi
కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాంసాక్షి
'నేను మోడీ... మీరు మోరీ': కాశీపై ఒప్పందం(పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
10tv
అన్ని 30 వార్తల కథనాలు »
క్యోటో, ఆగస్టు 31: క్యోటో హోటల్ నుంచి ఎయిర్పోర్టుకు బయలుదేరి కారెక్కుతున్న ప్రధాని మోదీ ఒక్కసారిగా ఆగిపోయారు. హోటల్ లాంజ్లో దూరం నుంచి గుజరాతీలో తనను పలకరిస్తున్న మహిళను చూసి, వెంటనే గుర్తుపట్టారు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి బాగున్నారా మినాజీ! అని అప్యాయంగా పలకరించారు. కుశల ప్రశ్నల తర్వాత ఆమెతో ఫొటో దిగారు. ప్రధాని చూపిన ...
బౌద్ధ ఆలయాలను సందర్శించిన మోదీ
కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం
'నేను మోడీ... మీరు మోరీ': కాశీపై ఒప్పందం(పిక్చర్స్)
వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలు.. మద్రాసు హైకోర్టు సలహా! వెబ్ దునియా
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...
హత్య కేసు: 25మంది ఇండియన్స్ అరెస్ట్, మోడీకి మొర Oneindia Telugu
కువైట్/న్యూఢిల్లీ: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో కువైట్ ప్రభుత్వం 25మంది భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని రక్షించాల్సిందిగా వందలాది సహోద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కు సంక్షిప్త సందేశాలు, అక్కడి పరిస్థితలను తెలిపే వీడియో సందేశాలను పంపారు. తాము పని చేస్తున్న సంస్థలోనే తమను ...
కువైట్ లో 25 మంది భారతీయుల అరెస్టుసాక్షి
కువైట్ లో 25 మంది భారతీయులపై హత్య కేసుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
కువైట్/న్యూఢిల్లీ: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో కువైట్ ప్రభుత్వం 25మంది భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని రక్షించాల్సిందిగా వందలాది సహోద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కు సంక్షిప్త సందేశాలు, అక్కడి పరిస్థితలను తెలిపే వీడియో సందేశాలను పంపారు. తాము పని చేస్తున్న సంస్థలోనే తమను ...
కువైట్ లో 25 మంది భారతీయుల అరెస్టు
కువైట్ లో 25 మంది భారతీయులపై హత్య కేసు
沒有留言:
張貼留言