టిడిపిని వీడిన నేతలు Andhrabhoomi
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...
వెళ్తున్నా..వెళ్తున్నా..సాక్షి
వారంతా పదవులకు రాజీనామా చేయాలిNews Articles by KSR
టీడీపీకి తుమ్మల గుడ్బైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
వెబ్ దునియా
Kandireega
అన్ని 30 వార్తల కథనాలు »
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...
వెళ్తున్నా..వెళ్తున్నా..
వారంతా పదవులకు రాజీనామా చేయాలి
టీడీపీకి తుమ్మల గుడ్బై
స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి సాక్షి
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ...
భారత్ జపాన్ ల మధ్య కీలక ఒప్పందాలు10tv
'స్మార్ట్' వారణాసిAndhrabhoomi
జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీవెబ్ దునియా
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ...
భారత్ జపాన్ ల మధ్య కీలక ఒప్పందాలు
'స్మార్ట్' వారణాసి
జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీ
మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదు: పొన్నాల వెబ్ దునియా
రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం ...
ఇంకా మరిన్ని »
రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం ...
కేసీఆర్కు దండంపెట్టి టీఆర్ఎస్లోకి నరేంద్రనాథ్ ఎంట్రీ వెబ్ దునియా
మెదక్ ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను పూర్తిగా బలహీన పరిచే విధంగా ...
టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రిNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
మెదక్ ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను పూర్తిగా బలహీన పరిచే విధంగా ...
టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి
ప్రముఖ చరిత్రకారుడు బిపన్ చంద్ర మృతి Andhrabhoomi
గుర్గావ్, ఆగస్టు 30: ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థిక, భారతదేశ రాజకీయ చరిత్ర విషయాల్లో నిపుణుడైన బిపన్ చంద్ర (86) శనివారం ఇక్కడ కన్నుమూసారు. కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా లేదని, శనివారం ఉదయం ఆరు గంటల సయమంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయినప్పటినుంచి బిపన్ చంద్ర ఆరోగ్యం బాగా లేదు.
చరిత్ర రచనకు దిక్సూచి.. బిపిన్ చంద్ర మృతి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చరిత్రకారుడు బిపన్ కన్నుమూతసాక్షి
ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూతOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
గుర్గావ్, ఆగస్టు 30: ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థిక, భారతదేశ రాజకీయ చరిత్ర విషయాల్లో నిపుణుడైన బిపన్ చంద్ర (86) శనివారం ఇక్కడ కన్నుమూసారు. కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా లేదని, శనివారం ఉదయం ఆరు గంటల సయమంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయినప్పటినుంచి బిపన్ చంద్ర ఆరోగ్యం బాగా లేదు.
చరిత్ర రచనకు దిక్సూచి.. బిపిన్ చంద్ర మృతి!
చరిత్రకారుడు బిపన్ కన్నుమూత
ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూత
బంగారు తెలంగాణ కోసం శక్తినివ్వయ్యా ! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖైరతాబాద్/హైదరాబాద్, ఆగస్టు 30: ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, సీఎం పూజలు నిర్వహించారు. వినాయకచవితి నాడు గవర్నర్ దంపతులు తొలిపూజ నిర్వహించగా, సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి రాగా, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం తెలిపారు. మొదట ఆయన ...
మహాగణపతికి త్వరలో పూల వర్షంAndhrabhoomi
ఖైరతాబాద్ వినాయకుడికి కేసీఆర్ పూజలు.. పూలవర్షంవెబ్ దునియా
ఖైరతాబాద్ గణపతికి కేసీఆర్ పూజలుతెలుగువన్
అన్ని 28 వార్తల కథనాలు »
ఖైరతాబాద్/హైదరాబాద్, ఆగస్టు 30: ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, సీఎం పూజలు నిర్వహించారు. వినాయకచవితి నాడు గవర్నర్ దంపతులు తొలిపూజ నిర్వహించగా, సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి రాగా, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం తెలిపారు. మొదట ఆయన ...
మహాగణపతికి త్వరలో పూల వర్షం
ఖైరతాబాద్ వినాయకుడికి కేసీఆర్ పూజలు.. పూలవర్షం
ఖైరతాబాద్ గణపతికి కేసీఆర్ పూజలు
మెదక్లో "కొత్త"ను ఓడించే సీన్ పవన్కు లేదంటే లేదు : కవిత వెబ్ దునియా
మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఓడించేటంతటి సీన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల ఫలితాలతోనే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.
పవన్ మైండ్ బ్లాకయిందిKandireega
పవన్ కళ్యాణ్కి అంత లేదు.. కవిత...తెలుగువన్
పవన్కళ్యాణ్కు దిమ్మతిరిగింది, ఎన్ని కోట్లిచ్చారు: కవితOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఓడించేటంతటి సీన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల ఫలితాలతోనే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.
పవన్ మైండ్ బ్లాకయింది
పవన్ కళ్యాణ్కి అంత లేదు.. కవిత...
పవన్కళ్యాణ్కు దిమ్మతిరిగింది, ఎన్ని కోట్లిచ్చారు: కవిత
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి గౌడ కుమారుడికి బెయిల్... వెబ్ దునియా
నటి మైత్రేయి తనపై ఫిర్యాదు చేసిన నేపథ్ంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కార్తిక్పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది. కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని ...
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...తెలుగువన్
నటి మైత్రేయి కేసు: కార్తిక్ ముందస్తు బెయిల్ పిటిషన్Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
నటి మైత్రేయి తనపై ఫిర్యాదు చేసిన నేపథ్ంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కార్తిక్పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది. కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని ...
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...
నటి మైత్రేయి కేసు: కార్తిక్ ముందస్తు బెయిల్ పిటిషన్
జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ? 10tv
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
అందరికీ జన్ ధన్ ఖాతాలా?Andhrabhoomi
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)Oneindia Telugu
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యంKandireega
సాక్షి
Namasthe Telangana
అన్ని 42 వార్తల కథనాలు »
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
అందరికీ జన్ ధన్ ఖాతాలా?
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యం
ప్రశాంతంగా మెడికల్ కౌన్సిలింగ్ Andhrabhoomi
విజయవాడ, ఆగస్టు 30: ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటైన ఐదు కేంద్రాల్లో ఉమ్మడి కౌన్సిలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. అయితే సర్వర్లు సక్రమంగా పనిచేయక పోతుండటంతో ప్రక్రియ మందకొడిగా కొనసాగింది. ఇదిలావుంటే, కౌన్సిలింగ్లో సీటుపొంది తరువాత ...
ఎంబీబీఎస్ సీటు వదులుకుంటే రూ.లక్ష ఫైన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభంసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
విజయవాడ, ఆగస్టు 30: ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటైన ఐదు కేంద్రాల్లో ఉమ్మడి కౌన్సిలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. అయితే సర్వర్లు సక్రమంగా పనిచేయక పోతుండటంతో ప్రక్రియ మందకొడిగా కొనసాగింది. ఇదిలావుంటే, కౌన్సిలింగ్లో సీటుపొంది తరువాత ...
ఎంబీబీఎస్ సీటు వదులుకుంటే రూ.లక్ష ఫైన్
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
沒有留言:
張貼留言