కెన్యాలో తెలుగు టెక్కీ... ఎబోలా కాదు న్యుమోనియా వల్లే మృతి వెబ్ దునియా
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...
కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియాతెలుగువన్
ఎబోలా కాదు.. న్యుమోనియానే!!సాక్షి
కెన్యాలో చిత్తూరు వాసి మృతిAndhrabhoomi
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...
కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియా
ఎబోలా కాదు.. న్యుమోనియానే!!
కెన్యాలో చిత్తూరు వాసి మృతి
చిరంజీవి కొంపముంచిన వాస్తు: మెగాస్టార్.. మూగస్టార్గా...? వెబ్ దునియా
ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని ...
వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?తెలుగువన్
రాజ్నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరటOneindia Telugu
హమ్మయ్య.. ఇప్పట్లో ఇల్లు ఖాళీచేయక్కర్లేదు!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని ...
వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?
రాజ్నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరట
హమ్మయ్య.. ఇప్పట్లో ఇల్లు ఖాళీచేయక్కర్లేదు!
అమెరికా జర్నలిస్ట్ సిరియాలో కిడ్నాప్.. ఇరాక్లో తల నరికివేత! వెబ్ దునియా
ఇరాక్పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఇరాక్పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా ...
అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణంతెలుగువన్
అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదంAndhrabhoomi
ఇరాక్లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులుసాక్షి
Kandireega
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఇరాక్పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఇరాక్పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా ...
అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణం
అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదం
ఇరాక్లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు
దేశవ్యాప్త నిరసనలకు ఇమ్రాన్ పిలుపు సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం ముదిరేలా కనిపిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగే వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ప్రతిపక్ష నేత, తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ఖాన్ ఈ విషయంలో తుది వరకూ పోరాడతానని గురువారం ప్రకటించారు. ఇస్లామాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టేందుకు సిద్ధమైన ...
సంక్షోభ పాకిస్థాన్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇమ్రాన్, ఖాద్రిలకు పాక్ సుప్రీం నోటీసులుAndhrabhoomi
ఇమ్రాన్ ఖాన్ను కలవనున్న నవాజ్ షరీఫ్?!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం ముదిరేలా కనిపిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగే వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ప్రతిపక్ష నేత, తెహ్రీకే ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ఖాన్ ఈ విషయంలో తుది వరకూ పోరాడతానని గురువారం ప్రకటించారు. ఇస్లామాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టేందుకు సిద్ధమైన ...
సంక్షోభ పాకిస్థాన్!
ఇమ్రాన్, ఖాద్రిలకు పాక్ సుప్రీం నోటీసులు
ఇమ్రాన్ ఖాన్ను కలవనున్న నవాజ్ షరీఫ్?!
కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు అందుకే!: బాసిత్ వెబ్ దునియా
భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్థాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. పాకిస్తాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ పాకిస్తాన్కు అనుకూలంగా ...
వేర్పాటువాదులతో చర్చలు కొనసాగుతాయిAndhrabhoomi
కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..తెలుగువన్
తాబేదార్లం కాదుసాక్షి
10tv
అన్ని 24 వార్తల కథనాలు »
భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్థాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. పాకిస్తాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ పాకిస్తాన్కు అనుకూలంగా ...
వేర్పాటువాదులతో చర్చలు కొనసాగుతాయి
కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..
తాబేదార్లం కాదు
బురఖా లేకుండా టీవీలో యాంకర్ ముఖం..ఫైర్! వెబ్ దునియా
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని ...
బురఖా తొలగించింది... అవాక్కయేలా చేసింది!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని ...
బురఖా తొలగించింది... అవాక్కయేలా చేసింది!
గర్భిణీలు పొగతాగితే.. మనవరాండ్రకూ హాని తప్పదట! వెబ్ దునియా
ఆధునికత పేరుతో మహిళలు గుప్పుగుప్పున సిగిరెట్ల పొగవదులుతూ స్టేటస్ ఫీలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. పబ్బుల్లో, క్లబ్బుల్లో రింగురింగుల పొగలకు లింగ బేధాలు లేవంటారు. మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణీలు పొగత్రాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందని తెలిపాయి. గర్భిణీల ...
గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..తెలుగువన్
గర్భిణీలు పొగత్రాగితే వారి మనవళ్లపై తీవ్ర ప్రభావం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆధునికత పేరుతో మహిళలు గుప్పుగుప్పున సిగిరెట్ల పొగవదులుతూ స్టేటస్ ఫీలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. పబ్బుల్లో, క్లబ్బుల్లో రింగురింగుల పొగలకు లింగ బేధాలు లేవంటారు. మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణీలు పొగత్రాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందని తెలిపాయి. గర్భిణీల ...
గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..
గర్భిణీలు పొగత్రాగితే వారి మనవళ్లపై తీవ్ర ప్రభావం!
సిగ్గుపడుతున్నా.. తలదించుకుంటున్నా.. జాకీచాన్ తెలుగువన్
హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీచాన్ కుమారుడు, నటుడు అయిన జేసీ చాన్ ఈనెల 14వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోయాడు. క్రమశిక్షణతో కెరీర్ మలచుకున్న జాకీచాన్ కుమారుడు ఇలాంటివాడని తెలుసుకుని ప్రపంచం మొత్తం విస్తుపోయింది. చాకీచాన్ గతంలో చైనాలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడే డ్రగ్స్ ...
జాకీ చాన్: తనయుడి నడతకు సిగ్గుపడుతున్నా.. సారీ!!వెబ్ దునియా
'కుమారుడి నిర్వాకంతో సిగ్గుతో తలదించుకున్నా'సాక్షి
మాదకద్రవ్యాల కేసులో జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ అరెస్టు, ప్రముఖులు పెడదారి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీచాన్ కుమారుడు, నటుడు అయిన జేసీ చాన్ ఈనెల 14వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోయాడు. క్రమశిక్షణతో కెరీర్ మలచుకున్న జాకీచాన్ కుమారుడు ఇలాంటివాడని తెలుసుకుని ప్రపంచం మొత్తం విస్తుపోయింది. చాకీచాన్ గతంలో చైనాలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడే డ్రగ్స్ ...
జాకీ చాన్: తనయుడి నడతకు సిగ్గుపడుతున్నా.. సారీ!!
'కుమారుడి నిర్వాకంతో సిగ్గుతో తలదించుకున్నా'
మాదకద్రవ్యాల కేసులో జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ అరెస్టు, ప్రముఖులు పెడదారి ...
ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ పయనం!! సాక్షి
లండన్ : ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ...
ఇంకా మరిన్ని »
లండన్ : ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ...
నేటి అమెరికా 'నల్ల' నిజం సాక్షి
''శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.'' 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ ...
నల్లజాతీయులపై కొనసాగుతున్న అమెరికా వివక్ష10tv
అగ్రరాజ్యంలో విద్వేషాగ్ని!(సంపాదకీయం)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
''శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.'' 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ ...
నల్లజాతీయులపై కొనసాగుతున్న అమెరికా వివక్ష
అగ్రరాజ్యంలో విద్వేషాగ్ని!(సంపాదకీయం)
沒有留言:
張貼留言