'గాంధీ' దర్శకుడు రిచర్డ్ అటెన్ బోరాగ్ మృతి Oneindia Telugu
లండన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రిచర్డ్ అటెన్ బోరాగ్(90) కన్నుమూశారు. 1982లో ఆయన తీసిన గాంధీ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్ అటెన్ బోరాగ్ తెలిపారు. రిచర్డ్ 1923 ...
హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బోరాగ్ మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
లండన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రిచర్డ్ అటెన్ బోరాగ్(90) కన్నుమూశారు. 1982లో ఆయన తీసిన గాంధీ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రిచర్డ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు మైకెల్ అటెన్ బోరాగ్ తెలిపారు. రిచర్డ్ 1923 ...
హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బోరాగ్ మృతి
ఆ యువతి పొట్ట.. ఏలిక పాముల పుట్ట తెలుగువన్
ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది.
అందంగా సన్నగా ఉండాలని ఏలికపాములు తినిపించిందట!వెబ్ దునియా
అందం: కూతురు కడుపులో ఏలికపాములు పెంచింది!Oneindia Telugu
కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది.
అందంగా సన్నగా ఉండాలని ఏలికపాములు తినిపించిందట!
అందం: కూతురు కడుపులో ఏలికపాములు పెంచింది!
కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!
లండన్,న్యూయార్కు గొడవ మనకెల కెసిఆర్ గారు! News Articles by KSR
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కరీంనగర్ ను లండన్ చేస్తామని,హైదరాబాద్ పోలీసులకు న్యూయార్కు యూనిఫారం ఇస్తామని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.గ్రామాలలో పంటలు ఎండి రైతులు అల్లాడుతున్నారని, రైతులకు కొత్తగా రుణాలు పుట్టడం లేదని, ...
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కరీంనగర్ ను లండన్ చేస్తామని,హైదరాబాద్ పోలీసులకు న్యూయార్కు యూనిఫారం ఇస్తామని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.గ్రామాలలో పంటలు ఎండి రైతులు అల్లాడుతున్నారని, రైతులకు కొత్తగా రుణాలు పుట్టడం లేదని, ...
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ కిషన్రెడ్డి
పాక్ కు తగిన గుణపాఠం చెబుతాం: జైట్లీ సాక్షి
జైపూర్: సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతోందని ఆయన చెప్పారు.
ఇంకా మరిన్ని »
జైపూర్: సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతోందని ఆయన చెప్పారు.
అమెరికన్లకు ఎబోలా గురించి తెలియదు!! సాక్షి
వాషింగ్టన్ : అమెరికన్లలో చాలామందికి అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గురించి అసలు ఏమాత్రం తెలియదట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్ పీహెచ్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. అమెరికాలో కూడా ఎబోలా విపరీతంగా వ్యాపిస్తుందని 39 శాతం మంది అమెరికన్లు భావిస్తుంటే, తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని 26 శాతం ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్ : అమెరికన్లలో చాలామందికి అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గురించి అసలు ఏమాత్రం తెలియదట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్ పీహెచ్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. అమెరికాలో కూడా ఎబోలా విపరీతంగా వ్యాపిస్తుందని 39 శాతం మంది అమెరికన్లు భావిస్తుంటే, తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని 26 శాతం ...
ఏపీ పోలీస్: గ్రేహౌండ్స్ దళాలకు కోల్ట్ 7.62 అమెరికన్ గన్స్! వెబ్ దునియా
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ...
ఇంకా మరిన్ని »
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ...
ఎడారిలో జలవృక్షం.. సాక్షి
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన 'హోప్ ట్రీ' డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి ...
ఇంకా మరిన్ని »
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన 'హోప్ ట్రీ' డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి ...
కాశ్మీర్ లో ఉగ్రవాదుల క్రీనీడ 10tv
జాతి విద్వేషంతో రగిలిపోతున్న మిలిటెంట్లు రక్తపాతం పారించటానికి సిద్ధమవుతున్నారు! ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో ఏరులై పారుతున్న రక్తప్రవాహాలను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాక్, సిరియాలే కాదు, జాతి విద్వేష బీజం జమ్మూకాశ్మీర్లో పాతటానికి రెడీ అవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు తమ ఉనికిని ...
ఇరాక్లో 46మంది మృతిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
జాతి విద్వేషంతో రగిలిపోతున్న మిలిటెంట్లు రక్తపాతం పారించటానికి సిద్ధమవుతున్నారు! ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో ఏరులై పారుతున్న రక్తప్రవాహాలను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాక్, సిరియాలే కాదు, జాతి విద్వేష బీజం జమ్మూకాశ్మీర్లో పాతటానికి రెడీ అవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు తమ ఉనికిని ...
ఇరాక్లో 46మంది మృతి
పాము 'తలే' ప్రాణం తీసింది! సాక్షి
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము ...
ఇంకా మరిన్ని »
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము ...
沒有留言:
張貼留言