వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...
ఏపీ రాజధాని.. బాబుకు షాక్.. 19 పేజీలతో శివరామకృష్ణన్ రిపోర్ట్!వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దుతెలుగువన్
వికేంద్రీకరణే ఆంధ్రప్రదేశ్కు శరణ్యం-శివరామకృష్ణన్ కమిటీ10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...
ఏపీ రాజధాని.. బాబుకు షాక్.. 19 పేజీలతో శివరామకృష్ణన్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దు
వికేంద్రీకరణే ఆంధ్రప్రదేశ్కు శరణ్యం-శివరామకృష్ణన్ కమిటీ
ఆ వార్తలు అవాస్తవం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా నియోజకవర్గం ...
రాజ్నాథ్ కుమారుడిపై అవినీతి ఆరోపణలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పుకార్లు నిజమని తేలితే రాజకీయాలకు స్వస్తి : రాజ్నాథ్ సింగ్వెబ్ దునియా
తప్పని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాజ్నాథ్ సింగ్Oneindia Telugu
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా నియోజకవర్గం ...
రాజ్నాథ్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు
పుకార్లు నిజమని తేలితే రాజకీయాలకు స్వస్తి : రాజ్నాథ్ సింగ్
తప్పని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాజ్నాథ్ సింగ్
అధ్యక్షా..! వాకౌట్ చేస్తున్నా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మండిపడిన జగన్.. విపక్ష నేతగా బాబుకు ఇచ్చిన టైమెంతో చెప్పాలని నిలదీత. ఇలాగైతే వాకౌట్ చేస్తానని హెచ్చరిక. అది మీ ఇష్టమంటూ స్పీకర్ స్పందన. మా సభ్యుల తప్పు కాయండి : నెహ్రూ. చెవిరెడ్డినీ మన్నించాలని వినతి... బడ్జెట్ డిమాండ్లిచ్చిన మంత్రులు. సభలో సమయం కోసం సభా సమయాన్ని హరించారు. 'మాట' సాగలేదని సభాపతిపైనే మండిపడ్డారు. చర్చలో తన ముద్ర ...
సభలో మాట్లాడేందుకు జగన్కు అనుమతి నిరాకరణAndhrabhoomi
బాబు రికార్డ్లని జగన్, పెరిగిన తీరు వేరేలా: యనమలOneindia Telugu
వాకౌట్ అయ్యారుగా.. సభలో ఎలా కూర్చుంటారు? యనమలవెబ్ దునియా
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
మండిపడిన జగన్.. విపక్ష నేతగా బాబుకు ఇచ్చిన టైమెంతో చెప్పాలని నిలదీత. ఇలాగైతే వాకౌట్ చేస్తానని హెచ్చరిక. అది మీ ఇష్టమంటూ స్పీకర్ స్పందన. మా సభ్యుల తప్పు కాయండి : నెహ్రూ. చెవిరెడ్డినీ మన్నించాలని వినతి... బడ్జెట్ డిమాండ్లిచ్చిన మంత్రులు. సభలో సమయం కోసం సభా సమయాన్ని హరించారు. 'మాట' సాగలేదని సభాపతిపైనే మండిపడ్డారు. చర్చలో తన ముద్ర ...
సభలో మాట్లాడేందుకు జగన్కు అనుమతి నిరాకరణ
బాబు రికార్డ్లని జగన్, పెరిగిన తీరు వేరేలా: యనమల
వాకౌట్ అయ్యారుగా.. సభలో ఎలా కూర్చుంటారు? యనమల
క్రిమినల్స్కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు వెబ్ దునియా
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీంసాక్షి
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...తెలుగువన్
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీం
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...
మీరేనట: పద్మకి ఝలకిచ్చిన రేవంత్, సరైన మొగుడని Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున నామినేషన్కు హాజరైన రేవంత్ రెడ్డితో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉండగా ఉపసభాపతి అక్కడకు వచ్చారు. అభివాదాల అనంతరం.. స్టార్ కంపెయినర్ మీరేనట కదా అని రేవంత్ రెడ్డితో పద్మా ...
కేసీఆర్కు సరైన మొగుణ్ణి నిలబెట్టాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున నామినేషన్కు హాజరైన రేవంత్ రెడ్డితో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉండగా ఉపసభాపతి అక్కడకు వచ్చారు. అభివాదాల అనంతరం.. స్టార్ కంపెయినర్ మీరేనట కదా అని రేవంత్ రెడ్డితో పద్మా ...
కేసీఆర్కు సరైన మొగుణ్ణి నిలబెట్టాం
కెసిఆర్కు జానా లేఖ: సునీతా లక్ష్మారెడ్డి ధీమా Oneindia Telugu
హైదరాబాద్: మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు భద్రత కుదించడాన్ని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాలని కోరుతూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బుధవారంనాడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, అదివాదుల నుంచి పలువురు నేతలకు ముప్పు ఉందని తెలిపినా భద్రతను ...
మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్దే విజయం : సునీతా లక్ష్మారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆదరణ తథ్యం: పొన్నాలవెబ్ దునియా
అధిష్ఠానానికి ధన్యావాదాలు: సునీతా లక్ష్మారెడ్డిNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు భద్రత కుదించడాన్ని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాలని కోరుతూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బుధవారంనాడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, అదివాదుల నుంచి పలువురు నేతలకు ముప్పు ఉందని తెలిపినా భద్రతను ...
మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్దే విజయం : సునీతా లక్ష్మారెడ్డి
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆదరణ తథ్యం: పొన్నాల
అధిష్ఠానానికి ధన్యావాదాలు: సునీతా లక్ష్మారెడ్డి
నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలవడంతోనే?: కొడాలి నాని వెబ్ దునియా
నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో వైకాపా గెలిచిన నేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని మాట్లాడారు. నారావారిపల్లెలో జగన్ గెలుపువల్లే టీడీపీ నేతలు వైకాపా నేతలపై విమర్శలు చేస్తున్నారని నాని ...
బాబు ఇలాకాలో జగన్పార్టీ గెలుపువల్లే: నాని సంచలనంOneindia Telugu
వైఎస్ఆర్ సీపీ గెలవటాన్ని భరించలేకే....సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో వైకాపా గెలిచిన నేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని మాట్లాడారు. నారావారిపల్లెలో జగన్ గెలుపువల్లే టీడీపీ నేతలు వైకాపా నేతలపై విమర్శలు చేస్తున్నారని నాని ...
బాబు ఇలాకాలో జగన్పార్టీ గెలుపువల్లే: నాని సంచలనం
వైఎస్ఆర్ సీపీ గెలవటాన్ని భరించలేకే....
మంచు లక్ష్మి వివాదం : బెల్లంకొండ వివరణ Oneindia Telugu
హైదరాబాద్: బెల్లంకొండ సురేష్ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని ఆయన ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన వ్యక్తులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ని మీడియావారు ప్రశ్నించారు. దానికి బెల్లంకొండ సురేష్ సమాధానమిచ్చారు. గతంలో తన బ్యానర్ లో మంచు విష్ణుతో ఓ చిత్రం నిర్మించేందుకు అరవై లక్షలు అడ్వన్స్ ఇచ్చానని, అది ...
'రభస'పై మంచు లక్ష్మీ ప్రసన్న వివాదం : బెల్లంకొండ క్లారిఫికేషన్!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్: బెల్లంకొండ సురేష్ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని ఆయన ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన వ్యక్తులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ని మీడియావారు ప్రశ్నించారు. దానికి బెల్లంకొండ సురేష్ సమాధానమిచ్చారు. గతంలో తన బ్యానర్ లో మంచు విష్ణుతో ఓ చిత్రం నిర్మించేందుకు అరవై లక్షలు అడ్వన్స్ ఇచ్చానని, అది ...
'రభస'పై మంచు లక్ష్మీ ప్రసన్న వివాదం : బెల్లంకొండ క్లారిఫికేషన్!
యువ హీరోతో సినిమా సాక్షి
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, ...
వంశీ దర్శకత్వంలో తుమ్మల పల్లి సినిమాPalli Batani
వంశీతో కోరిక తీరింది, నిర్మాత హ్యాపీOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, ...
వంశీ దర్శకత్వంలో తుమ్మల పల్లి సినిమా
వంశీతో కోరిక తీరింది, నిర్మాత హ్యాపీ
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్ సాక్షి
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
沒有留言:
張貼留言