పౌర హక్కుల నేత ఎంటి ఖాన్కు తుది వీడ్కోలు Oneindia Telugu
హైదరాబాద్: పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ (89) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు జరిగాయి.
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ (89) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు జరిగాయి.
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత
బీసీసీఐ అండ, ధోనీ సేఫ్: ఎక్కువొద్దని రవిశాస్త్రి thatsCricket Telugu
ముంబై: ఇంగ్లాండ్లో ఓటమి నేపథ్యంలో భారత జట్టు, సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే, ధోనీని సారథ్య బాధ్యతల నుండి తప్పించేందుకు బీసీసీఐ నో చెప్పింది. ఓటమి నేపథ్యంలో ధోనీని తప్పిస్తారా అని ప్రశ్నిస్తే... ధోనీని సారథ్య బాధ్యతల నుండి తప్పించాల్సిన అవసరం లేదని బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ ...
భారత జట్టులో మార్పులు మంచికే : బీసీసీఐ కార్యదర్శి పటేల్వెబ్ దునియా
మార్పు మంచికే: పటేల్సాక్షి
ఫ్లెచర్కు మూడినట్లే..Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
ముంబై: ఇంగ్లాండ్లో ఓటమి నేపథ్యంలో భారత జట్టు, సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే, ధోనీని సారథ్య బాధ్యతల నుండి తప్పించేందుకు బీసీసీఐ నో చెప్పింది. ఓటమి నేపథ్యంలో ధోనీని తప్పిస్తారా అని ప్రశ్నిస్తే... ధోనీని సారథ్య బాధ్యతల నుండి తప్పించాల్సిన అవసరం లేదని బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ ...
భారత జట్టులో మార్పులు మంచికే : బీసీసీఐ కార్యదర్శి పటేల్
మార్పు మంచికే: పటేల్
ఫ్లెచర్కు మూడినట్లే..
భారత్తో వన్డే సిరీస్ : ఇంగ్లండ్ జట్టులో వెబ్ దునియా
భారత్తో స్వదేశంలో ఐదు మ్యాచ్ల అంతర్జాతీయ వన్డే సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ట్వంటీ-20 ఫార్మాట్లో స్పెషలిస్టు ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అలెక్స్ హాలెక్స్ (25)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. దీంతో అతను కెప్టెన్ కుక్తో కలసి ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించే ...
వన్డే సిరీస్ కు టెస్టు జట్టే!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
భారత్తో స్వదేశంలో ఐదు మ్యాచ్ల అంతర్జాతీయ వన్డే సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ట్వంటీ-20 ఫార్మాట్లో స్పెషలిస్టు ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అలెక్స్ హాలెక్స్ (25)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. దీంతో అతను కెప్టెన్ కుక్తో కలసి ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించే ...
వన్డే సిరీస్ కు టెస్టు జట్టే!
భారత్-ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడు Namasthe Telangana
లండన్: ఆరంభ ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా తొలిరౌండ్లో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్టు తలపడనుంది. మూడువన్డేల ఈ సిరీస్లో తొలిమ్యాచ్ నేడు జరగనుంది. దీంతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు కూడా ద్వైపాక్షిక క్రికెట్ వన్డే సిరీస్ ఆడనున్నాయి. మహిళల క్రికెట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్ని దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల పునురుద్దరణ ...
అదే 'స్ఫూర్తి' కావాలి!సాక్షి
కెప్టెన్ పదవికి ధోని గుడ్ బై ?10tv
అన్ని 14 వార్తల కథనాలు »
లండన్: ఆరంభ ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా తొలిరౌండ్లో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్టు తలపడనుంది. మూడువన్డేల ఈ సిరీస్లో తొలిమ్యాచ్ నేడు జరగనుంది. దీంతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు కూడా ద్వైపాక్షిక క్రికెట్ వన్డే సిరీస్ ఆడనున్నాయి. మహిళల క్రికెట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్ని దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల పునురుద్దరణ ...
అదే 'స్ఫూర్తి' కావాలి!
కెప్టెన్ పదవికి ధోని గుడ్ బై ?
టెస్టు ర్యాంకింగ్స్ : ఐదో స్థానానికి దిగజారిన టీమిండియా వెబ్ దునియా
ఇంగ్లండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో చేజార్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో ఒక స్థానం కిందికి దిగజారి ఐదో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్తో ఓవల్లో జరిగిన టెస్టులో భారత జట్టు కేవలం మూడు రోజులకే చతికిలబడి, ఇన్నింగ్స్ 244 పరుగుల భారీ తేడాతో గత నాలుగు ...
టెస్ట్ సిరీస్ ఓటమి: దిగజారిన భారత ర్యాంక్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఇంగ్లండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో చేజార్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో ఒక స్థానం కిందికి దిగజారి ఐదో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్తో ఓవల్లో జరిగిన టెస్టులో భారత జట్టు కేవలం మూడు రోజులకే చతికిలబడి, ఇన్నింగ్స్ 244 పరుగుల భారీ తేడాతో గత నాలుగు ...
టెస్ట్ సిరీస్ ఓటమి: దిగజారిన భారత ర్యాంక్
నువ్విక్కడ! నేనక్కడ!! 10tv
హైదరాబాద్:ఇరు రాష్ట్రాల ఐపీఎస్లతో లాటరీ ఒక ఆట ఆడుకుంటోంది. తలరాతలనే మార్చేస్తోంది. కేడర్లను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. ఉన్న రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరిమేస్తోంది. ఇక్కడ అధికారి అక్కడ ప్రత్యక్షమవనున్నారు. అక్కడ అధికారి ఇక్కడ కనిపించబోతున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాంతాలు అటూ ఇటూ మారిపోనున్నాయి.
ఇంకా మరిన్ని »
హైదరాబాద్:ఇరు రాష్ట్రాల ఐపీఎస్లతో లాటరీ ఒక ఆట ఆడుకుంటోంది. తలరాతలనే మార్చేస్తోంది. కేడర్లను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. ఉన్న రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరిమేస్తోంది. ఇక్కడ అధికారి అక్కడ ప్రత్యక్షమవనున్నారు. అక్కడ అధికారి ఇక్కడ కనిపించబోతున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాంతాలు అటూ ఇటూ మారిపోనున్నాయి.
వార్షిక క్రీడలకు ఎస్వీయూ సన్నద్ధం సాక్షి
తిరుపతి స్పోర్ట్స్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) 2014-15 వార్షిక క్రీడాపోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాపోటీల వేదికలను స్పోర్ట్స్ కమిటీ ప్రకటించింది. ఎస్వీయూ ఫిజికల్ డిపార్టుమెంట్లో బుధవారం ఎస్వీయూ స్పోర్ట్స్ కమిటీ సమావేశం అయింది. కమిటీ చైర్మన్ అయిన వీసీ రాజేంద్ర అధ్యక్షతన ...
ఇంకా మరిన్ని »
తిరుపతి స్పోర్ట్స్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) 2014-15 వార్షిక క్రీడాపోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాపోటీల వేదికలను స్పోర్ట్స్ కమిటీ ప్రకటించింది. ఎస్వీయూ ఫిజికల్ డిపార్టుమెంట్లో బుధవారం ఎస్వీయూ స్పోర్ట్స్ కమిటీ సమావేశం అయింది. కమిటీ చైర్మన్ అయిన వీసీ రాజేంద్ర అధ్యక్షతన ...
9 నెలల్లో 25శాతం అక్షరాస్యత శాతం పెరిగింది! వెబ్ దునియా
ఒంగోలు జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచామని జిల్లాకలెక్టర్ జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్ తెలిపారు. జిల్లాలో 2011 జనాభాలెక్కల ప్రకారం కేవలం 63.08 శాతం అక్షరాస్యత మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 16వ స్థానంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 13 జిల్లాల్లో నాల్గవ స్థానంలో ...
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచాంAndhrabhoomi
9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఒంగోలు జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచామని జిల్లాకలెక్టర్ జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్ తెలిపారు. జిల్లాలో 2011 జనాభాలెక్కల ప్రకారం కేవలం 63.08 శాతం అక్షరాస్యత మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 16వ స్థానంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 13 జిల్లాల్లో నాల్గవ స్థానంలో ...
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచాం
9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపు
'ఎవరినీ విచారించలేదు' సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్ఫిక్సింగ్, బెట్టింగ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల ...
ఇంగ్లండ్ వెళ్లనున్న ముద్గల్ కమిటీ సభ్యులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్ఫిక్సింగ్, బెట్టింగ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల ...
ఇంగ్లండ్ వెళ్లనున్న ముద్గల్ కమిటీ సభ్యులు
చైతన్య రెడ్డి శ్రమ వృథా సాక్షి
సాక్షి, హైదరాబాద్: అండర్-19 ప్రాక్టీస్ మ్యాచ్లో హెచ్సీఏఈ 'బి' ఆటగాడు పి.ఎస్.చైతన్య రెడ్డి (73 పరుగులు, 2 వికెట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా... జట్టును గెలిపించలేకపోయాడు. ఎంపీ కోల్ట్స్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కేరళ 7 వికెట్ల తేడాతో హెచ్సీఏఈ'బి' జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్సీఏఈ 'బి' జట్టు 208 ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: అండర్-19 ప్రాక్టీస్ మ్యాచ్లో హెచ్సీఏఈ 'బి' ఆటగాడు పి.ఎస్.చైతన్య రెడ్డి (73 పరుగులు, 2 వికెట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా... జట్టును గెలిపించలేకపోయాడు. ఎంపీ కోల్ట్స్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కేరళ 7 వికెట్ల తేడాతో హెచ్సీఏఈ'బి' జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్సీఏఈ 'బి' జట్టు 208 ...
沒有留言:
張貼留言