2014年8月27日 星期三

2014-08-28 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్  సాక్షి
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...

బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు   Namasthe Telangana
'ఉల్లంఘన'పై భారత్ నిరసన   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో భారీ భూకంపం : 6వేల కోట్ల ఆస్తి నష్టం.. రిక్టర్ స్కేలుపై 6గా..  వెబ్ దునియా
అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ...

అమెరికా భూకంప నష్టం 6000 కోట్లు   తెలుగువన్
భూకంప నష్టం.. 6వేల కోట్ల పైమాటే!!   సాక్షి
అమెరికాను కుదిపేసిన భూకంపం   Kandireega

అన్ని 8 వార్తల కథనాలు »   


అమెరికాను మించిపోయాం!  సాక్షి
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్‌సైట్లకు అక్కడికంటే భారతీయ ...


ఇంకా మరిన్ని »   


పాక్‌లో తొలగని సంక్షోభం  సాక్షి
ఇస్లామాబాద్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలతో పాకిస్థాన్‌లో ఏర్పడిన సంక్షోభం తొలిగే సూచనలు కనిపించడంలేదు. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ఆందోళన కారుల ప్రతినిధులతో బుధవారం ప్రభుత్వం జరిపిన చర్చలూ ఫలించలేదు. ఐదవ దఫా చర్చల అనంతరం ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ...

కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్   10tv

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రేణిగుంటలో 33 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగష్టు 25 : హౌరా-యశ్వంత్‌పూర్‌ రైల్లో ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 33 మంది బంగ్లాదేశీయులను రేణిగుంట రైల్వేపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెంగుళూరులో చెత్త సేకరించి ఉపాధి ...

రేణుగుంట రైల్వే స్టేషన్‌లో 33 మంది బంగ్లాదేశీయుల అరెస్టు!   వెబ్ దునియా
పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి రెడీ అట.. కొత్త పాకిస్థాన్‌లో...  వెబ్ దునియా
నూతన పాకిస్థాన్ అనే స్వప్నం నెరవేరిన తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటున్నారు తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరతీసిన ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు. 995లో బ్రిటన్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో ...


ఇంకా మరిన్ని »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
40 కోట్లు ఇవ్వండి లేకుంటే మరో జర్నలిస్టును చంపేస్తాం: ఇసిస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌/ముంబై/సిడ్నీ, ఆగస్టు 27: అమెరికన్‌ ఫొటో జర్నలిస్టు జేమ్స్‌ ఫోలీని ఇటీవల క్రూరంగా తల నరికి చం పిన ఇసిస్‌ ఉగ్రవాదులు తమ చెరలో ఉన్న 26 ఏళ్ల యువతిని అడ్డుపెట్టుకుని 6.6 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయా న్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ధారించారు. దీంతోపాటు అమెరికా జైల్లో ఉన్న ఆఫియా సిద్దిఖీ అనే ...

అమెరికా నిఘా?   Kandireega

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏషియాడ్ కబడ్డీ ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్  Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 25: ఏషియాడ్‌గా పిలిచే ఆసియా క్రీడల్లో ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు ఒక గ్రూప్ నుంచి కబడ్డీ విభాగంలో పోటీపడనున్నాయి. 1990లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఏడోసారి స్వర్ణ పతకాన్ని సాధించే క్రమంలో చిరకాల ప్రత్యర్థి ...

ఒకే గ్రూపులో భారత్, పాక్ కబడ్డీ జట్లు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఎబోలాపై అప్రమత్తం  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పశ్చిమ ఆఫ్రికాదేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తమైంది. లైబేరియా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆరుగురు భారతీయులను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వివిధ విమానాల్లో మంగళవారం ఒక్కరోజే లైబేరియా ...

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా...   10tv

అన్ని 2 వార్తల కథనాలు »   


చెవిలోన జోరీగ..  సాక్షి
లండన్ : చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. అని ఓ పద్యం ఉంది. ఇంగ్లండ్ లో ఓ మధ్యవయస్కుడికి సరిగ్గా ఇలాంటి బాధే ఎదురైంది. మూడు రోజుల క్రితం చెవిలో దూరిపోయి, అప్పటినుంచి తలలో గుయ్యిమంటూ తెగ ఇబ్బందిపెడుతున్న ఆ జోరీగను తీయించుకోడానికి రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి ఆస్పత్రికి పరుగెత్తాడు. దాంతో అక్కడి వైద్యులు గంటన్నర పాటు కష్టపడి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言