2014年8月23日 星期六

2014-08-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
పాక్ కాల్పులు... ఇద్దరి మృతి  తెలుగువన్
పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ ...

హద్దుమీరిన పాక్ ఉల్లంఘన   Andhrabhoomi
పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
టీడీపీ నేత తుమ్మలకు అస్వస్థత... ఒత్తిడితోనే...  తెలుగువన్
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
సింగపూర్ తరహాలో తెలంగాణ అభివృద్ధి: కేసీఆర్  వెబ్ దునియా
సింగపూర్ తరహాలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదును ప్రపంచ దేశాల గమ్యస్థానంగా చేస్తామన్నారు. హైదరాబాదును స్మార్ట్ సిటీగా ...

సింగపూర్ బాటలో తెలంగాణ...   తెలుగువన్
సింగపూర్ అడుగు జాడల్లో తెలంగాణ…   Kandireega
ఫలించేనా కేసీఆర్ తాయిలాల మంత్రం   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వ్యూహం రివర్స్... జగన్‌పై అనూహ్యంగా టిడిపి ఎదురుదాడి  వెబ్ దునియా
అసెంబ్లీ సమావేశాల్లో హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్‌పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు జగన్ వైఖరిపై ...

తిరగబడిన వ్యూహం: జగన్‌పై టిడిపి ఎదురుదాడి   Oneindia Telugu
వైఎస్‌ జగన్‌ ఓ సైకో : మంత్రి అయ్యన్నపాత్రుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెనక్కు తగ్గని జగన్, యనమల హితవు   Andhraprabha
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 39 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సీఎంల భేటీ: గవర్నర్‌పై మోడీ ప్రశంసల జల్లు!  వెబ్ దునియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీకి కారణమైన గవర్నర్ నరసింహన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడానికి చర్యలు తీసుకున్నందుకు మోడీ ప్రశంసించారు. నరసింహన్ శుక్రవారంనాడు మోడీతో సమావేశమయ్యారు. ఇరువురికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ...

కేసీఆర్ సర్వే కథేంటి? మోడీ కూపీ...   తెలుగువన్
తెలంగాణ సర్వేపై గవర్నర్‌ వద్ద మోదీ ఆరా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 19 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
మెదక్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దిగ్విజయ్‌ సింగ్‌ శనివారం మెదక్‌ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై చర్చించారు. సమావేశంలో జిల్లాకు చెందిన దామోదర్‌ రాజనర్సింహ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్‌ షెట్కార్‌ తదితరులు పాల్గొన్నారు. మెదక్‌లో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు రాజనర్సింహ, జగ్గారెడ్డి, సునీతా ...

మెదక్ బరిలో నిలిచేది ఆమేనా?   తెలుగువన్
మెదక్ కాంగ్రెస్ బరిలో సునీతాలక్ష్మారెడ్డి   Andhrabhoomi

అన్ని 26 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...  తెలుగువన్
ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్‌కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ...

విభజన: చిద్దూ సహా అగ్రనేతలకు కోర్టు వారంట్లు   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఆ యువతి పొట్ట.. ఏలిక పాముల పుట్ట  తెలుగువన్
ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది.
అందంగా సన్నగా ఉండాలని ఏలికపాములు తినిపించిందట!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్  వెబ్ దునియా
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజీనామా విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఖురేషిని తాము రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ...

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను తప్పించే యోచన లేదు   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 23కి చేరిన మృతులు!  వెబ్ దునియా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ...

బస్సు లోయలో పడి 23 మంది మృతి   తెలుగువన్
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణం   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言