2014年8月25日 星期一

2014-08-26 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
ధోనీ, బిసిసిఐ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం!  Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 25: భారత క్రికెట్ రంగంలో ప్రచ్ఛన్న యుద్ధం జాడలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ధోనీకి బిసిసిఐ ఎంతోకాలంగా అన్ని విధాలా అండదండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విదేశాల్లో ఎన్ని ...

బాస్ ఎవరు?   సాక్షి
ధోనీపై బీసీసీఐ గరం?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ పని చూసుకో... కోచ్ వ్యవహారం మేం చూస్తాం: బీసీసీఐ   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
యువీ తండ్రి యోగ్‌రాజ్‌ అరెస్టు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్‌: కారు పార్కింగ్‌ వివాదం లో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ క్రికెటర్‌, సినీ నటుడు యోగ్‌రాజ్‌ పంచకుల సెక్టార్‌లో ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీకి ఆదివారం రాత్రి వచ్చాడు. కారు పార్కింగ్‌ విషయంలో యోగ్‌రాజ్‌ పక్కింటి వ్యక్తితో ఘర్షణ పడ్డారు.
యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ అరెస్ట్   Namasthe Telangana
యువీ తండ్రి యోగరాజ్ అరెస్ట్: గొడవకు దిగాడని..   వెబ్ దునియా
గొడవకు దిగిన యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ అరెస్టు..!   thatsCricket Telugu
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మతం మార్చుకోమని తారాకు టార్చర్..కుక్కలను..?  వెబ్ దునియా
మతం మార్చుకోవాల్సిందిగా షూటర్ తారా సహదేవ్ భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలియరావడంతో వీహెచ్‌పీ రంగంలోకి దిగింది. షూటర్ తారా సహదేవ్‌ను మతం మార్చుకోవాల్సిందిగా రంజిత్ కుమార్ అలియాస్ రకిబుల్ హసన్ ఖాన్ ఆమె పైకి కుక్కలను ఉసిగొల్పడం, రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం చేశాడని ఆరోపిస్తున్నారు. తనను నిర్బంధించి, భౌతికంగా ...

తారకు భర్త వేధింపులు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు  సాక్షి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్ గున్యా జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. అయితే జిల్లాలోని రిబ్బెన మండలం ఖైర్గాంలో ఓ మహిళ విష జ్వరంతో మరణించింది. అలాగే ఉట్నూరు మండలం హస్నాపూర్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు. జర్వంతో మరో ఇద్దరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంకా మరిన్ని »   

  thatsCricket Telugu   
కోహ్లీతో అనుష్క వెళ్తే తప్పేంటి: సైఫ్ అలీఖాన్  thatsCricket Telugu
ముంబై: భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంటే సరిగా ఆడలేరని అనడం మూర్ఖత్వమని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ అన్నారు. విరాట్ కోహ్లీతో పాటు బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇంగ్లాండుకు అనుమతించడాన్ని ఆయన సమర్థించాడు. మ్యాచ్‌కు ముందు సెక్స్‌లో పాల్గొంటే సరిగా ఆడలేరనేది పూర్తిగా తప్పు అని ఆయన అన్నాడు. గర్ల్ ఫ్రెండ్‌తో విరాట్ కోహ్లీ ఇంగ్లాండు ...

గర్ల్‌ఫ్రెండ్‌తో వెళితే తప్పేంటి?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆసీస్ చేతిలో జింబాబ్వే చిత్తు  సాక్షి
హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 198 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ...


ఇంకా మరిన్ని »   


ముగిసిన ఎంసెట్ వెబ్‌ఆప్షన్ ప్రక్రియ  సాక్షి
సాక్షి, విజయవాడ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల విధానానికి ఈ ఏడాది సాంకేతిక విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ 7వ తేదీన మొదలై సోమవారంతో ముగిసింది. నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించింది. నగరంలో మూడు ...


ఇంకా మరిన్ని »   

  thatsCricket Telugu   
మహిళల వన్డే కూడా రద్దు  సాక్షి
లండన్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల వన్డేతో పాటు ఈ రెండు దేశాల మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే కూడా రద్దయింది. లార్డ్స్‌లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో... మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ...

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి వన్డే రద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంగ్లాండు, భారత్ తొలి వన్డే మ్యాచ్ వర్షార్పణం   thatsCricket Telugu
మరికొన్ని గంటల్లో భారత్ - ఇంగ్లండ్ తొలి వన్డే మ్యాచ్!   వెబ్ దునియా
10tv   
Andhrabhoomi   
అన్ని 28 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
జ్వాల జోడికి వాకోవర్  సాక్షి
కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్‌షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్‌లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ ...

ప్రణవ్‌ జోడీ ముందంజ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాదీలపైనే ఆశలు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అధిక వడ్డీ రేట్లతో ధరలకు కళ్లెం సాధ్యమా?  సాక్షి
ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అధిక వడ్డీ రేట్లను సాధనంగా ప్రయోగిస్తోంది. అది వృద్ధికి ఆటంకంగా మారి, కొరతలను, ధరల పెరుగుదలను ప్రోత్సహిస్తోంది! విధానకర్తలు ద్రవ్యోల్పణాన్ని బహుముఖ వ్యూహంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నలుగురు గుమికూడే ప్రతిచోటా నేడు ప్రధాన చర్చనీయాంశంగా మారినది విని యోగదారులకు చుక్కలను ...

వడ్డీరేట్ల తగ్గింపునకు ఇదే చాన్స్   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言