2014年8月24日 星期日

2014-08-25 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
టైగర్ ఉడ్స్‌ను తీసుకొస్తాం: కూతురుతో కేటీఆర్(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తమ ప్రభుత్వం గోల్కొండ కోటపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుస్తామని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గోల్కొండ కోట పక్కనే ఉన్న హైదరాబాద్‌ గోల్ఫ్ కోర్సులో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్స్‌ మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
తెలంగాణాకు టైగర్ వుడ్స్‌ను రప్పిస్తాం : మంత్రి కేటీఆర్   వెబ్ దునియా
'టైగర్‌ ఉడ్స్‌ను రప్పిస్తాం'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వైష్ణవి రెడ్డికి టైటిల్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్-జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి మెరిసింది. తమిళనాడులోని శివకాశిలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆమె అండర్-13 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ వైష్ణవి 21-4, 21-15తో నాలుగో సీడ్ ఉత్సవ పాలిట్ (పశ్చిమ బెంగాల్)పై ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
వామప్ మ్యాచ్‌లో గెలిచారోచ్ : మెరిసిన కోహ్లీ, రాయుడు  వెబ్ దునియా
ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్‌కు ముందు మిడిల్‌సెక్స్‌తో శుక్రవారం జరిగిన పరిమిత ఓవర్ల వామప్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (71), అంబటి రాయుడు (72) అర్ధ శతకాలు నమోదు చేసి ఆదుకున్నారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక, ...

విశ్వాసం పెరిగేలా...   సాక్షి
కోహ్లీ, రాయుడు అర్ధ శతకాలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


మామిడి.. మాగాణి!  సాక్షి
అది రాయలసీమ.. అందులోనూ కరువు ముంచుకొచ్చి వర్షాకాలంలో వాతావరణం ఎండాకాలం మాదిరిగా తయారైంది.. అయినా మడమ తిప్పని వీరులు అన్నదాతలు. సంక్షోభం పడగెత్తినా చెమటోడ్చి పంటలు పండించే దారులను రైతులు నిరంతరం వెతుకుతూనే ఉంటారు. అవసరం తోసుకొచ్చినప్పుడే ధైర్యంగా నిలబడి.. ఆలోచనకు పదునుపెట్టి పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి. చిత్తూరు ...

నిమజ్జనానికి నీళ్ల కరవు..!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


హంబర్ హాక్  సాక్షి
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ ...


ఇంకా మరిన్ని »   


సెమీస్‌లో సోలంకి ఓటమి  సాక్షి
నాన్‌జింగ్: యూత్ ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి సెమీస్‌లో చిత్తయ్యాడు. ఆదివారం నాన్‌జింగ్‌లో జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ పోరులో సోలంకి 0-3 తేడాతో పింగ్ లూ(చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీఫైనల్లో ఏ దశలోనూ ప్రత్యర్థితో పోటీపడలేకపోయిన సోలంకి సోమవారం జరిగే కాంస్య పతక పోరులో మహ్మద్ అలీ (గ్రేట్ బ్రిటన్)తో తలపడనున్నాడు.

ఇంకా మరిన్ని »   


మళ్లీ ఓడిన లలిత్‌బాబు  సాక్షి
అబుదాబి: భారత గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబుకు అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో లలిత్.. హంగేరికి చెందిన మెజరోస్ చేతిలో ఓడాడు. అయితే యంగ్ ఇంటర్నేషనల్ మాస్టర్ మురళీ కార్తికేయన్ మూడో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ అరెషెంకోపై సంచలన విజయం సాధించాడు. టాగ్లు: లలిత్‌బాబు, మాస్టర్స్ చెస్ ...


ఇంకా మరిన్ని »   


జొకో జోరు కొనసాగేనా..?  సాక్షి
న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు నేడు (సోమవారం) తెరలేవనుంది. వచ్చే నెల 8 వరకు జరిగే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. దీంతో 2011లో ఈ టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, 2012 నుంచి ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా సాధించలేకపోతున్న మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ ఈసారి ఆ ...


ఇంకా మరిన్ని »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
జోరు కొనసాగేనా...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోపెన్‌హాగెన్‌: భారత ఏస్‌ షట్లర్లు, తెలుగు తెజాలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ అసలైన సవాల్‌కు సిద్ధమయ్యారు. ఆసే్ట్రలియా ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్న సైనా.. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన నూతనోత్సాహంలో ఉన్న సింధు... సోమవారం నుంచి మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకంపై గురిపెట్టారు. గాయం కారణంగా కామన్వెల్త్‌కు దూరమైన సైనా ...

చైనాతో సవాల్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఘనం.. ఘనం.. గరిక  Andhrabhoomi
అల్పమైనా అనల్పార్థాన్ని కలిగిఉన్నది గరిక. చూడడానికి సన్నగా చిన్నగా తేలికగా కన్పిస్తున్నా దానికున్న చరిత్ర మాత్రం ఘనమే. గరిక ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని కి అత్యంత ప్రీతి పాత్రమైంది. అసలీ గరిక ఎందుకింత ప్రాధాన్యమో తెలుసుకుంటే - క్షీరసాగర మథనంలో శివుడు గరళాన్ని మింగినట్లుగానే ఓసారి విఘ్ననాయకుడు ముల్లోకాలను హింసించే అనలాసురుణ్ణి ...

గరికపోచ లేని పూజ వినాయకుడికి లోటేనట!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言