రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్కు దూరం! వెబ్ దునియా
భారత యువ క్రికెటర్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. మూడో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పించినట్టు సమాచారం. రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్ను జట్టులోకి తీసుకున్నారు. మూడో వన్డే శనివారం నాటింగ్హామ్ వేదికగా జరుగనుంది. టెస్ట్ సిరీస్లో ...
వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ!సాక్షి
మూడో వన్డే: కన్నేసిన ధోని సేన, కుక్ సమం చేస్తాడా..!thatsCricket Telugu
జోరు కొనసాగిస్తారా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
Namasthe Telangana
అన్ని 27 వార్తల కథనాలు »
భారత యువ క్రికెటర్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. మూడో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పించినట్టు సమాచారం. రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్ను జట్టులోకి తీసుకున్నారు. మూడో వన్డే శనివారం నాటింగ్హామ్ వేదికగా జరుగనుంది. టెస్ట్ సిరీస్లో ...
వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ!
మూడో వన్డే: కన్నేసిన ధోని సేన, కుక్ సమం చేస్తాడా..!
జోరు కొనసాగిస్తారా!
యుఎస్ ఓపెన్ : డొమ్నికా సిబుల్కోపై బెలిస్ సంచలనం! వెబ్ దునియా
యుఎస్ ఓపెన్ టెన్నిస్లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...తెలుగువన్
15 ఏళ్ల అమ్మాయి సంచలనంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
యుఎస్ ఓపెన్ టెన్నిస్లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...
15 ఏళ్ల అమ్మాయి సంచలనం
హాకీ ప్రపంచంలో 'ధ్యాన్ చంద్ 10tv
నియంతను మెప్పించిన మొనగాడు. మణికట్టు మాయాజాల మాంత్రికుడు. స్టిక్ వర్క్తోనే అదుర్స్ అనిపించాడు. హాకీ ప్రపంచంలోనే ఆయనో లెజెండ్. భారత క్రీడాపుస్తకంలో ప్రత్యేక పేజీలు దక్కించుకున్నాడు. జాతీయక్రీడలో ఒకే ఒక్కడిగా నిలిచాడు. దేశంలోని క్రీడాకారులకు ఆదర్శమయ్యాడు. అందుకే ఆ ఆటగాడి జయంతి రోజు మనకు క్రీడా దినోత్సవమైంది. భారత జాతీయ ...
ధ్యాన్చంద్కు హాకీ నివాళిAndhrabhoomi
దండేసి వదిలేద్దామా?సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
నియంతను మెప్పించిన మొనగాడు. మణికట్టు మాయాజాల మాంత్రికుడు. స్టిక్ వర్క్తోనే అదుర్స్ అనిపించాడు. హాకీ ప్రపంచంలోనే ఆయనో లెజెండ్. భారత క్రీడాపుస్తకంలో ప్రత్యేక పేజీలు దక్కించుకున్నాడు. జాతీయక్రీడలో ఒకే ఒక్కడిగా నిలిచాడు. దేశంలోని క్రీడాకారులకు ఆదర్శమయ్యాడు. అందుకే ఆ ఆటగాడి జయంతి రోజు మనకు క్రీడా దినోత్సవమైంది. భారత జాతీయ ...
ధ్యాన్చంద్కు హాకీ నివాళి
దండేసి వదిలేద్దామా?
రవిశాస్త్రి నింపిన ఆత్మ విశ్వాసంతోనే రెచ్చిపోయా : సురేష్ రైనా వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు డైరక్టర్గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో రెచ్చిపోయినట్టు టీమిండియా యువ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రైనా సెంచరీతో వీరవిహారం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో 75 బంతులను ఎదుర్కొన్న సురేష్ రైనా.. 12 ఫోర్లు, 3 ...
రవిశాస్ర్తి విశ్వాసం నింపాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
భారత క్రికెట్ జట్టుకు డైరక్టర్గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో రెచ్చిపోయినట్టు టీమిండియా యువ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రైనా సెంచరీతో వీరవిహారం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో 75 బంతులను ఎదుర్కొన్న సురేష్ రైనా.. 12 ఫోర్లు, 3 ...
రవిశాస్ర్తి విశ్వాసం నింపాడు
రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనా
శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు: బాలయ్య హాజరు వెబ్ దునియా
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం
మోడీకి ఊరట: ఆసక్తికరంగా బిసిసిఐ ఎన్నికలు thatsCricket Telugu
జైపూర్: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి ఊరట లభించింది. లలిత్ మోడీ పాస్పోర్టును వెనక్కి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐపిఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు లలిత్ మోడీపై 2010లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆప్పటి నుంచి ఆయన ఇంగ్లండ్లో ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఇండియాకు రావడానికి మార్గం సుముగమైంది.
ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరటసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
జైపూర్: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి ఊరట లభించింది. లలిత్ మోడీ పాస్పోర్టును వెనక్కి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐపిఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు లలిత్ మోడీపై 2010లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆప్పటి నుంచి ఆయన ఇంగ్లండ్లో ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఇండియాకు రావడానికి మార్గం సుముగమైంది.
ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట
పీవీకి భారతరత్న ఇవ్వండి సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశానికి విశేష సేవలందించిన పీవీని భారత రత్నగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే 'పద్మ' అవార్డుల ...
పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశానికి విశేష సేవలందించిన పీవీని భారత రత్నగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే 'పద్మ' అవార్డుల ...
పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు
పర్యావరణానికి జై.. సాక్షి
సాక్షి, హన్మకొండ: నవరాత్రి పూజలు అందుకోవడానికి బొజ్జ గణపయ్య నేడు కొలువుదీరనున్నాడు. కొనుగోలు కేంద్రాల నుంచి విగ్రహాలను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు. విగ్రహాలను తరలిస్తున్న వాహనాలతో గురువారం రోడ్లు నిండిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల తయారీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని జరిగిన ప్రచారం ఈ సారి ...
గణేష్ నవరాత్రులకు భారీ ఏర్పాట్లుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, హన్మకొండ: నవరాత్రి పూజలు అందుకోవడానికి బొజ్జ గణపయ్య నేడు కొలువుదీరనున్నాడు. కొనుగోలు కేంద్రాల నుంచి విగ్రహాలను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు. విగ్రహాలను తరలిస్తున్న వాహనాలతో గురువారం రోడ్లు నిండిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల తయారీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని జరిగిన ప్రచారం ఈ సారి ...
గణేష్ నవరాత్రులకు భారీ ఏర్పాట్లు
ఫోన్: జైల్లో 'గాలి' కేసు నిందితుడి దర్జా ఇలా..(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: జైలులోకి వచ్చేసరికి వేలిముద్ర, శిక్ష అనుభవించి బయటికి వచ్చేనాటికి చక్కగా సంతకం ఇదే తమ విధానమని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ బుధవారం తెలిపారు. థంబ్ ఇన్.. సైన్ ఔట్ నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. జైళ్లలో విద్యాదాన యోజన పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. వీకేసింగ్ బుధవారం తన కార్యాలయం ...
చర్లపల్లి జైలులో జైళ్ల శాఖ డీజీ తనిఖీలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: జైలులోకి వచ్చేసరికి వేలిముద్ర, శిక్ష అనుభవించి బయటికి వచ్చేనాటికి చక్కగా సంతకం ఇదే తమ విధానమని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ బుధవారం తెలిపారు. థంబ్ ఇన్.. సైన్ ఔట్ నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. జైళ్లలో విద్యాదాన యోజన పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. వీకేసింగ్ బుధవారం తన కార్యాలయం ...
చర్లపల్లి జైలులో జైళ్ల శాఖ డీజీ తనిఖీలు
డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ Andhrabhoomi
హరారే, ఆగస్టు 27: జింబాబ్వే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఎబి డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 328 పరుగుల భారీ లక్ష్యం కూడా డివిలియర్స్, అతనికి అండగా నిలిచిన ఫఫ్ డు ప్లెసిస్ ప్రతిభ ముందు వెలవెలపోయింది. మరో 20 బంతులు మిగిలి ...
సెంచరీల మోతసాక్షి
దక్షిణాఫ్రికా ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హరారే, ఆగస్టు 27: జింబాబ్వే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఎబి డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 328 పరుగుల భారీ లక్ష్యం కూడా డివిలియర్స్, అతనికి అండగా నిలిచిన ఫఫ్ డు ప్లెసిస్ ప్రతిభ ముందు వెలవెలపోయింది. మరో 20 బంతులు మిగిలి ...
సెంచరీల మోత
దక్షిణాఫ్రికా ఘన విజయం
沒有留言:
張貼留言