2014年8月14日 星期四

2014-08-15 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
ఉద్యోగుల విభజనను 8 నెలల్లో పూర్తి చేస్తాం!: కేంద్ర మంత్రి  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ...

ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రి   Oneindia Telugu
ఉద్యోగుల విభజన త్వరలో పూర్తి చేస్తాం ఏకాభిప్రాయంతోనే సీనియర్ల విభజన రాజ్యసభలో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యోగుల విభజన త్వరగా పూర్తిచేస్తాం: కేంద్రమంత్రి   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బందిపోటు రాణి పూలన్ దేవి హత్య : షేర్ సింగ్‌కు జీవిత శిక్ష!  వెబ్ దునియా
దేశాన్ని గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన హంతకుడైన షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు.. లక్ష రూపాయల అపరాధం కూడా విధించింది. గత 13 యేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది.
ఫూలన్‌దేవి హంతకుడికి జీవిత ఖైదు   తెలుగువన్
పూలన్‌దేవి హంతకునికి జీవిత ఖైదు   Andhraprabha
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
న్యాయ నియామకాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 14: జాతీయ న్యాయ నియామకాల బిల్లు(నేషనల్‌ జ్యుడీషియల్‌ అపామెంట్స్‌ కమిషన్‌ బిల్లు)కు గురువారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దీంతో 20 ఏళ్లుగా సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో కీలకపాత్ర పోషిస్తున్న కొలీజియం స్థానంలో ఆరుగురు సభ్యుల జ్యుడీషియల్‌ సభ్యుల కమిషన్‌ అమల్లోకి వచ్చేందుకు మార్గం ...

'జడ్జీల బిల్లు'కు రాజ్యసభా ఓకే   సాక్షి
రాజ్యసభలో జ్యూడీషియల్ బిల్లుకు ఆమోదముద్ర!   వెబ్ దునియా
జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ బిల్లుకు రాజ్యసభ ఓకే   Namasthe Telangana
10tv   
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 30 వార్తల కథనాలు »   

  సాక్షి   
నేను చేశా.. మీరూ చేయండి!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూయార్క్‌, ఆగస్టు 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (46) బుధవారం ఓ విచిత్రమైన సవాల్‌ను స్వీకరించారు. ఓ బకెట్‌ ఐస్‌ నీళ్లను తన తలపై కుమ్మరించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయోట్రోఫిక్‌ లేటరల్‌ సిరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) అనే నరాలు చచ్చుబడే వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయన ఈ పని చేశారు. అమెరికాలో ఏటా ఐస్‌ బకెట్‌ ...

'ఐస్' సత్యం..   సాక్షి
చాలెంజ్: సత్య నాదెళ్ల తలపై బకెట్ ఐస్ వాటర్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
'ములాయం సింగ్ యాదవ్ హిజ్రా'  సాక్షి
ములాయం సింగ్ యాదవ్ నమ్మిన బంటు, సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా తమ అధినాయకుడు ములాయంపై గతంలో ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వెలుగు చూడడంతో ఖాన్ కంగుతిన్నారు. ఇప్పటికే చుట్టుముట్టిన సమస్యలకు తోడు పాత వీడియో కొత్తగా బయటకు రావడంతో ఆజంఖాన్ వ్యవహారం అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.
ములాయం సింగ్ యాదవ్ హిజ్రా: అజంఖాన్ (వీడియో)   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నిద్రలో పైలట్... ఐప్యాడ్‌తో కోపైలట్ బిజీ  సాక్షి
న్యూఢిల్లీ: వినువీధిలో భారత విమానానికి తృ టిలో పెను ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి గత శుక్రవారం 280 మందికిపైగా ప్రయాణికులతో బ్రసెల్స్‌కు వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777-300 విమానం టర్కీ గగనతలం మీదుగా వెళ్తూ అకస్మాత్తుగా 5 వేల అడుగులకు (34 వేల అడుగుల ఎత్తు నుంచి 29 వేల అడుగులకు) ...

పైలెట్ గుర్రుపెట్టాడు.. కో పైలెట్ ట్యాబ్‌ చూస్తూ ఇకిలిస్తూ..   వెబ్ దునియా
పైలెట్ గుర్రు.. విమానం తుర్రు..   తెలుగువన్
పైలట్ నిద్ర, కోపైలట్ బిజీ: గాలిలో జారిన విమానం   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
భూషణ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలి  సాక్షి
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామర్థ్యానికి సవాలువిసురుతూ శాంతిభూషణ్ చేసిన వ్యాఖ్యలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి హితవు పలికారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆప్‌కు ఆయన భీష్మ పితామహుడి వంటి వ్యక్తి అని, అందువల్ల ఆయన మాట ల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ...

కేజ్రీవాల్‌కు రాజకీయాల్లో రాణించే లక్షణాలు లేవు!   వెబ్ దునియా
కేజ్రీవాల్‌కు కార్యదక్షత లేదన్న శాంతిభూషణ్ : తండ్రి వ్యాఖ్యలకు దూరంగా ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్టీని నడిపే నైపుణ్యం కేజ్రీవాల్‌కు లేదు   Andhrabhoomi
10tv   
అన్ని 11 వార్తల కథనాలు »   


సీఎం పీఠంపై డీకే కన్ను  సాక్షి
సాక్షి, బళ్లారి : సీఎం పీఠంపై మంత్రి డి.కె.శివకుమార్ కన్ను పడిందని బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా తాలూకాలోని సంజీవరాయనకోట తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఓబులేసు తరుఫున ఆయన గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని, ...


ఇంకా మరిన్ని »   


బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం  సాక్షి
బెంగళూరు : వ్యూహం ఫలించక కిడ్నాపర్లు పోలీసు కాల్పుల్లో గాయపడి ఇక్కడి కేసీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి కేసీ జనరల్ ఆస్పత్రికి చేరుకుని కిడ్నా పర్లు ధర్మారాం (22), జితేంద్ర (24) పరిస్థితిపై (వీరు రాజస్తాన్‌కు చెందినవారు) ఆరా తీశారు. వివరాలు... కాటన్‌పేట సమీపంలోని సుబ్రమణ్య ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
పాకిస్థాన్‌కు దమ్ములేదు: మోడీ  సాక్షి
లేహ్/కార్గిల్: భారత్‌పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధంలో కన్నా ఈ రకమైన యుద్ధంలో సైనిక మరణాల సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. ఆయన మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్, కార్గిల్‌లలో పర్యటించారు. తన తొలి ...

కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ   వెబ్ దునియా
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీ   తెలుగువన్
కార్గిల్ ప్రజల దేశభక్తిపై నరేంద్రమోడీ, పాక్‌కి దమ్ములేదని   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言