తెలంగాణ సర్వేకు హైకోర్టు ఓకే గానీ... ఒత్తిడి చేస్తే అంతేసంగతులు! వెబ్ దునియా
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కుటుంబ సమగ్ర సర్వేకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపుతూనే కొన్ని ఆంక్షలను విధించింది. సమగ్ర సర్వే కోసం కావల్సిన వివరాల కోసం ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవడానికి వీలులేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సర్వేకు అవసరమైన సమాచారం ప్రజలు ఇవ్వకుంటే వారిని బలవంతం చేయడానికి వీలులేదని తేల్చి ...
ఇష్టమైతేనే సమగ్ర సర్వేకు సమాచారం, ప్రజలను బలవంతంపెట్టి వివరాలు అడగవద్దు, సర్వేకు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..Oneindia Telugu
బలవంతంగా సర్వే చేయొద్దు: హైకోర్టుసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కుటుంబ సమగ్ర సర్వేకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపుతూనే కొన్ని ఆంక్షలను విధించింది. సమగ్ర సర్వే కోసం కావల్సిన వివరాల కోసం ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవడానికి వీలులేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సర్వేకు అవసరమైన సమాచారం ప్రజలు ఇవ్వకుంటే వారిని బలవంతం చేయడానికి వీలులేదని తేల్చి ...
ఇష్టమైతేనే సమగ్ర సర్వేకు సమాచారం, ప్రజలను బలవంతంపెట్టి వివరాలు అడగవద్దు, సర్వేకు ...
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..
బలవంతంగా సర్వే చేయొద్దు: హైకోర్టు
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ మృతి సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్ నగర్ మండలం కొత్తగూడెం చౌరస్తాలో శుక్రవారం ఇండియన్ అయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ...
గ్యాస్ ట్యాంకర్ లీక్తో మంటలు: డ్రైవర్ సజీవదహనంOneindia Telugu
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ సజీవదహనంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్ నగర్ మండలం కొత్తగూడెం చౌరస్తాలో శుక్రవారం ఇండియన్ అయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ...
గ్యాస్ ట్యాంకర్ లీక్తో మంటలు: డ్రైవర్ సజీవదహనం
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ సజీవదహనం
ముఖ్యమంత్రులుగా కేసీఆర్ - చంద్రబాబు వేస్ట్ : సీపీఐ నేత చాడ! వెబ్ దునియా
ముఖ్యమంత్రులుగా కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు వేస్ట్ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంటే వీరిద్దరు పరిపక్వత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ...
బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావుOneindia Telugu
పరిపక్వత లేని సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు : చాడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వీరిద్దరిది పరిపక్వత లేని పాలనNews Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ముఖ్యమంత్రులుగా కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు వేస్ట్ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంటే వీరిద్దరు పరిపక్వత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ...
బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావు
పరిపక్వత లేని సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు : చాడ
వీరిద్దరిది పరిపక్వత లేని పాలన
జగన్ దిగజారుడు ఆరోపణలు Andhrabhoomi
కడప, ఆగస్టు 14: బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హుందాగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి ఆర్ కిషోర్బాబు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై చౌకబారు ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి ...
ఇంకా మరిన్ని »
కడప, ఆగస్టు 14: బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హుందాగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి ఆర్ కిషోర్బాబు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై చౌకబారు ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి ...
కుటుంబ సర్వేకు శిక్షణ (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...
సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...తెలుగువన్
'సర్వే'కు నోటిఫికేషన్ జారీసాక్షి
79,55673 కుటుంబాల్లో సమగ్ర సర్వేNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...
సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...
'సర్వే'కు నోటిఫికేషన్ జారీ
79,55673 కుటుంబాల్లో సమగ్ర సర్వే
నవ్వులపాలవుతున్న కాంగ్రెస్, టిడిపి Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. టిఆర్ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు ...
చంద్రబాబు ఒక్కటైనా చేశారా!News Articles by KSR
అరవై ఏళ్లలో చేయలేనిది 60 రోజుల్లో చేస్తమా?:హరీష్ రావుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. టిఆర్ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు ...
చంద్రబాబు ఒక్కటైనా చేశారా!
అరవై ఏళ్లలో చేయలేనిది 60 రోజుల్లో చేస్తమా?:హరీష్ రావు
సీపీ-పీసీ ఇద్దరికీ ఇన్నోవానే ! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వసతులు కలిగిన పోలీసు వాహనాలు జంట కమిషనరేట్లలో పరుగులు తీయనున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం కొత్తవాహనాలను ప్రారంభించారు. ట్యాంక్బండ్పై జరిగిన ఈ కార్యక్రమంలో వంద ఇన్నోవా వాహనాలు, 476 ద్విచక్ర వాహనాలను సీఎం జంట కమిషనరేట్లకు అందజేశారు.
జిల్లాలకూ అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలుNamasthe Telangana
కెసిఆర్ పచ్చజెండా: స్వల్ప అపశ్రుతి (పిక్చర్స్)Oneindia Telugu
పోలీసు వాహనాల ప్రారంభోత్సవంలో అపశృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వసతులు కలిగిన పోలీసు వాహనాలు జంట కమిషనరేట్లలో పరుగులు తీయనున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం కొత్తవాహనాలను ప్రారంభించారు. ట్యాంక్బండ్పై జరిగిన ఈ కార్యక్రమంలో వంద ఇన్నోవా వాహనాలు, 476 ద్విచక్ర వాహనాలను సీఎం జంట కమిషనరేట్లకు అందజేశారు.
జిల్లాలకూ అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు
కెసిఆర్ పచ్చజెండా: స్వల్ప అపశ్రుతి (పిక్చర్స్)
పోలీసు వాహనాల ప్రారంభోత్సవంలో అపశృతి
తాత్కాలిక రాజధానిగా విజయవాడ.. మూటలు మోసిన వారికేనన్న బొత్స! వెబ్ దునియా
విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. టీడీపీకి మూటలు మోసినవారి కోసమే విజయవాడను తాత్కాలిక కేపిటల్గా చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం అర్థరహితమని బొత్స అన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ...
హైదరాబాద్ ఉండగా.. విజయవాడ ఎందుకు!?Andhrabhoomi
మూటలు మోసినవారి కోసమే బెజవాడ: బాబుపై బొత్సOneindia Telugu
'రాజధాని ప్రకటనలో నీ ఆంతర్యం ఏంటీ బాబు'సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. టీడీపీకి మూటలు మోసినవారి కోసమే విజయవాడను తాత్కాలిక కేపిటల్గా చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం అర్థరహితమని బొత్స అన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ...
హైదరాబాద్ ఉండగా.. విజయవాడ ఎందుకు!?
మూటలు మోసినవారి కోసమే బెజవాడ: బాబుపై బొత్స
'రాజధాని ప్రకటనలో నీ ఆంతర్యం ఏంటీ బాబు'
ప్రశాంతంగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖమ్మం ఎడ్యుకేషన్ : నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. గురువారం మొదటి రోజు 401 మంది అభ్యర్థులు హాజరయ్యారని క్యాంప్ కో ఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. మొదటి రోజు 1వ ర్యాంకు నుంచి 25వేలలోపు ర్యాంకు పొందిన అభ్యర్థులకు రిజిస్ర్టేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ...
తెలంగాణలో తొలి రోజు 6100 మంది హాజరుAndhrabhoomi
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూసాక్షి
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్ (పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
ఖమ్మం ఎడ్యుకేషన్ : నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. గురువారం మొదటి రోజు 401 మంది అభ్యర్థులు హాజరయ్యారని క్యాంప్ కో ఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. మొదటి రోజు 1వ ర్యాంకు నుంచి 25వేలలోపు ర్యాంకు పొందిన అభ్యర్థులకు రిజిస్ర్టేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ...
తెలంగాణలో తొలి రోజు 6100 మంది హాజరు
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్ (పిక్చర్స్)
ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్పై మొత్తుకుంటున్న జైరాం రమేష్! వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా ముక్కలు చేసిపారేసిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్కి ఇంతకాలం తర్వాత సడెన్గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయనకి అనుమానం కలిగిందో ఏమో తెలియదు కానీ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా.. మొత్తుకుంటున్న జైరాంతెలుగువన్
ఎపికి ప్రత్యేక హోదా అనుమానమే: జైరాం రమేష్Oneindia Telugu
ఎపి ప్రత్యేక హోదా ఏమైంది?News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా ముక్కలు చేసిపారేసిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్కి ఇంతకాలం తర్వాత సడెన్గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయనకి అనుమానం కలిగిందో ఏమో తెలియదు కానీ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ...
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా.. మొత్తుకుంటున్న జైరాం
ఎపికి ప్రత్యేక హోదా అనుమానమే: జైరాం రమేష్
ఎపి ప్రత్యేక హోదా ఏమైంది?
沒有留言:
張貼留言