2014年8月13日 星期三

2014-08-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
వచన్ మృతి: గుండెలు పిండేసే తల్లి రోదన (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: ప్లే స్కూల్లో చేరిన వచన్ అనే రెండున్నరేళ్ల బాలుడు సంపులో పడి మరణించిన సంఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించింది. వచన్ తల్లి రోదన గుండెలను పిండేసే విధంగా ఉంది. మంగళవారం ప్లే స్కూల్లో చేరి, బుధవారం సంపులో పడి ఓ రెండున్నరేళ్ల బాలుడు మరణించిన హృదయ విదారక సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న విషయం ...

సంపులో పడి బాలుడు మృతి   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
'లాలూ చొరవ తీసుకుంటే బీఎస్పీతో దోస్తీ'  సాక్షి
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీతో చేతులు కలిపింపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీలు ఏకతాటిపైకి రావాలని లాలూ చేసిన సూచనపై బుధవారం ఢిల్లీలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ...

ములాయంతో చేతులు కలపడం కల్ల... తేల్చేసిన మాయావతి   వెబ్ దునియా
ములాయంతో చేతులు కలిపేదే లేదు.. మాయావతి   తెలుగువన్
ములాయంకి మాయా నో, దొంగిలించు: మోడీపై సోనియా   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
సమాచారాన్ని దేనికోసం సేకరిస్తున్నారు?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వే ఉద్దేశాలేమిటి? ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? అని కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరింది. సర్వేపై లక్ష్యాలు, ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు సంస్థలు, వ్యక్తులు చేసిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. దీనిపై హోంశాఖ ...

తెలంగాణ కుటుంబ సమగ్ర సర్వే... కేంద్ర హోంశాఖ డేగకన్ను!   వెబ్ దునియా
తెలంగాణ సమగ్ర సర్వే... కేంద్ర హోంశాఖ ఆరా...   తెలుగువన్
ఎందుకు?: టీ సర్వేపై కేంద్రం ఆరా, నివేదిక ఇవ్వాలని..   Oneindia Telugu
Andhraprabha   
అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఉమ్మడిగానే సీట్ల కేటాయింపు  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 13: ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు బుధవారం నాడు తీసుకున్నాయి. వేర్వేరుగా సర్ట్ఫికేట్ల పరిశీలన నిర్వహించినా, అడ్మిషన్ల సమయంలో వెబ్‌ఆప్షన్లను, సీట్ల కేటాయింపును పాత పద్ధతిలో ఉమ్మడిగానే పూర్తి చేయాలని నిర్ణయించాయి. గతంలోనూ ఉస్మానియా పరిధిలోని ...

ఇక ఉమ్మడిగా ఎంసెట్ ప్రవేశాలు   సాక్షి
17 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్‌ ఆప్షన్లు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాణమతి చేసిందని నగ్నంగా ఊరేగించారు.. ఘోరం...  వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఘోరం జరిగింది. చేతబడి (బాణమతి) చేస్తోందన్న ఆరోపణలతో ఓ యువతిని నగ్నంగా ఊరేగించారు. కనియాదేవి అనే యువతిని గ్రామస్థులంతా తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై స్థానిక ...

చేతబడి చేసిందని మహిళను నగ్నంగా ఊరేగించారు   Oneindia Telugu
చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బలవంతంగా మద్యం తాగించాడు... మత్తులో మహిళపై గ్యాంగ్‌రేప్  వెబ్ దునియా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో 26 ఏళ్ల వివాహిత మహిళపై కామాంధులైన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక బిలాస్‌పూర్ జిల్లాలోని బెల్సారీ గ్రామానకి సమీపంలో సోమవారం సాయంత్రం ఆ మహిళపై నలుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు. స్థానికి బిలాస్‌పూర్‌కి చెందిన 26 యేళ్ల వివాహిత ...

బలవంతంగా మద్యం తాగించి మహిళపై గ్యాంగ్‌రేప్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
'సర్వే'పై నేడు హైకోర్టు విచారణ  తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ సర్వే గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా వుందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ కేసు బుధవారం నాడే కోర్టు ముందుకు వచ్చింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ...

సర్వేపై విచారణ నేటికి వాయిదా   Andhrabhoomi
'సర్వే'పై విచారణ నేటికి వాయిదా   సాక్షి
హైకోర్టులో సమగ్ర సర్వే పిటీషన్ : తెల్లమొహంతో తెలంగాణ న్యాయవాది!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఏపిలో ఐదు ఐటి హబ్‌లు: పల్లె, బాబుకు ఇష్టమని..  Oneindia Telugu
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి, అనుబంధ రంగాల్లో అభివృద్ధే ధ్యేయంగా నూతన ఐటి పాలసీని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటి, కమ్యూనికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టంచేశారు. మంత్రి బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఐటి ఉత్పత్తుల టర్నోవర్ 65వేల కోట్లు ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 13: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ...

'సర్వే'కు నోటిఫికేషన్ జారీ   సాక్షి
79,55673 కుటుంబాల్లో సమగ్ర సర్వే   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కనుమూరి బాపిరాజుకు షాక్ : టీటీడీ పాలక మండలి  వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కనుమూరి బాపిరాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిషాకిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతకొన్నాళ్ళుగా పదవులు వీడాలంటూ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుతోపాటు బోర్డు సభ్యులకు సామరస్య పూర్వకంగా చెబుతూ వచ్చిన ...

కనుమూరికి ఉద్వాసన   Andhraprabha
బాపిరాజు ఇప్పుడేం చేయబోతున్నారు?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言