2014年8月13日 星期三

2014-08-14 తెలుగు (India) ప్రపంచం

  సాక్షి   
సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో మోదీకి ఘనంగా పౌరసన్మానం!  Andhrabhoomi
వాషింగ్టన్, ఆగస్టు 13: ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా రానున్న నరేంద్ర మోదీకి కనీవినీ ఎరుగని రీతిలో పౌరసన్మానం జరపడానికి దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా ఇండో-అమెరికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 'ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్' బ్యానర్ కింద సెప్టెంబర్ 28న న్యూయార్క్ సిటీలోని చరిత్రాత్మక ...

మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు...   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
నరేంద్ర మోడీ సమర్థుడు!  సాక్షి
వాషింగ్టన్: గత మూడు దశాబ్దాల్లో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని.. భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. ఆయన హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని.. వాణిజ్యం, రక్షణ సహకారం ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
మణికట్టుపై కోసుకొని, ఉరివేసుకున్న రాబిన్ విలియమ్స్  సాక్షి
లాస్ ఏంజెలిస్: ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63)ది ఆత్మహత్యేనని మారిన్ కౌంటీ షెరిఫ్ అధికారి తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తన ఎడమచేతి మణికట్టును చిన్న చాకుతో పలుసార్లు ...

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య... సమంత సంతాపం, కమల్ కన్నీళ్లు   వెబ్ దునియా
రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతి   తెలుగువన్
రాబిన్‌ విలియమ్స్‌ ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విమాన టిక్కెట్లను భారీగా పెంచిన అమెరికా!  వెబ్ దునియా
విమాన టిక్కెట్ల ధరలను అమెరికా భారీగా పెంచేసింది. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు పెంచింది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలకనుంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ ...

అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాకర్‌కు జర్మనీ స్టార్ క్లోజ్ గుడ్‌బై  Namasthe Telangana
బెర్లిన్: జర్మనీ స్టార్ ఫుట్‌బాలర్, 36 ఏండ్ల మిరోస్లావ్ క్లోజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ విజయసాధనలో కీలక పాత్ర పోషించి సంతృప్తికరంగా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్ స్కోరర్ జాబితాలో బ్రెజిల్ మాజీ స్టార్ రొనాల్డో(15) రికార్డును క్లోజ్ (16) అధిగమించిన సంగతి ...

సాకర్‌కు క్లోస్ గుడ్‌బై   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సిఎం కెసిఆర్‌తో చైనా బృందం భేటీ  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణలో 660-1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డిఇసి) ముందుకు వచ్చింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో డిఇసి అంతర్జాతీయ హన్ జిహిక్యూ, మేనేజింగ్ డైరెక్టర్ లెంగ్ జైన్, జనరల్ మేనేజర్ (్థర్మల్) జహంగ్ హంగ్, డిఇసి ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
అభివృద్ధికి నోచుకోని 'పెన్నహోబిలం'  సాక్షి
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రెగ్యులర్ ఈఓ లేకపోవడమే. నాలుగేళ్లుగా ఆలయూనికి ఇన్‌చార్జ్ ఈఓలే బాధ్యతలు వహిస్తుండడంతో ఆలయు అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ అభివృద్ధిపై ఇన్‌చార్జ్ ఈఓలు శ్రద్ధ చూపలేకపోయూరన్న వివుర్శలు ఉన్నారుు.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఇరాన్‌లో రోడ్డుపైనే కూలిన విమానం : 39 మంది మృత్యువాత  వెబ్ దునియా
ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో ఆదివారం పౌర విమానం కూలిపోవడంతో 39మంది చనిపోయారు. టెహరాన్‌నుంచి తబస్ నగరానికి వెళ్తున్న విమానం నగరం మధ్యలో ఉన్న మెహ్రాబాద్ విమానాశ్రయంనుంచి ఉదయం 9 గంటల 18 నిమిషాలకు బయలుదేరిన కొద్దిక్షణాలకే శివార్లలోని ఆజాదీ జనావాస ప్రాంతానికి దగ్గర్లో కూలిపోయింది. విమానంలోని మొత్తం అందరూ చనిపోయినట్టు ...

ఇరాన్ విమానం కూలి 39 మంది మృతి   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   


ఇరాక్ ప్రధానిగా హైదర్ ఆల్ అబాదీ!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరాక్, ఆగష్టు 12 : ఇరాక్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలంటూ డిప్యూటీ స్పీకర్ హైదర్ ఆల్ అబాదీని అధ్యక్షుడు ఆహ్వానించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రస్తుత ప్రధాని నౌరీ అల్ మాలీకి మండిపడుతున్నారు. మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ అధికారం ...

ఇరాక్ కొత్త ప్రధాని ఇబాదీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
బాబు చైనా పర్యటనకు వస్తారు!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言