2014年8月13日 星期三

2014-08-14 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
'లాలూ చొరవ తీసుకుంటే బీఎస్పీతో దోస్తీ'  సాక్షి
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీతో చేతులు కలిపింపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీలు ఏకతాటిపైకి రావాలని లాలూ చేసిన సూచనపై బుధవారం ఢిల్లీలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ...

ములాయంతో చేతులు కలపడం కల్ల... తేల్చేసిన మాయావతి   వెబ్ దునియా
ములాయంతో చేతులు కలిపేదే లేదు.. మాయావతి   తెలుగువన్
ములాయంకి మాయా నో, దొంగిలించు: మోడీపై సోనియా   Oneindia Telugu
Andhraprabha   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బలవంతంగా మద్యం తాగించాడు... మత్తులో మహిళపై గ్యాంగ్‌రేప్  వెబ్ దునియా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో 26 ఏళ్ల వివాహిత మహిళపై కామాంధులైన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక బిలాస్‌పూర్ జిల్లాలోని బెల్సారీ గ్రామానకి సమీపంలో సోమవారం సాయంత్రం ఆ మహిళపై నలుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు. స్థానికి బిలాస్‌పూర్‌కి చెందిన 26 యేళ్ల వివాహిత ...

బలవంతంగా మద్యం తాగించి మహిళపై గ్యాంగ్‌రేప్   Oneindia Telugu
బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఉసురు తీసిన కారు  సాక్షి
చెన్నై: ఆడుకుంటూ ఓ పాత కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు అనుకోకుండా అందులో చిక్కుకుపోయి చివరికి ఊపిరాడక విగతజీవులయ్యారు. తమిళనాడులో తూత్తుకుడి సమీపంలోని వేడనత్తం గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వేడనత్తంలోని ఐదు ఆలయాల్లో ఆడి ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. అయితే ఓ గుడికి ...

ఊపిరాడక కారులో నలుగురు పిల్లల దుర్మరణం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాణమతి చేసిందని నగ్నంగా ఊరేగించారు.. ఘోరం...  వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఘోరం జరిగింది. చేతబడి (బాణమతి) చేస్తోందన్న ఆరోపణలతో ఓ యువతిని నగ్నంగా ఊరేగించారు. కనియాదేవి అనే యువతిని గ్రామస్థులంతా తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై స్థానిక ...

చేతబడి చేసిందని మహిళను నగ్నంగా ఊరేగించారు   Oneindia Telugu
చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
రాజ్‌నాథ్ సింగ్‌కి అస్వస్థత... ఎయిమ్స్‌లో...  తెలుగువన్
కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఎనిమిదిన్నరకు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించారు. రాజ్‌నాథ్ సింగ్ ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. రాజ్ నాథ్ అస్వస్థతను, ఎయిమ్స్‌లో చేర్పించిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాజ్ నాథ్ ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ ఆస్పత్రిలోని ...

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వల్ప అస్వస్థత, ఎయిమ్స్ కు తరలింపు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


పైలట్ నిద్ర, ట్యాబ్ తో కో-పైలట్ బిజీ!  సాక్షి
న్యూఢిల్లీ : మనం కారులో రాత్రిపూట వెళ్తుంటే డ్రైవర్ కు నిద్ర రాకుండా ఉండేందుకు ముందు సీట్లో కూర్చున్న వాళ్లు వాళ్లతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చూడబోతే ఇప్పుడు విమానాల్లో కూడా అలాగే మాట్లాడాల్సి వచ్చేలా ఉంది. ముంబై నుంచి బ్రసెల్స్ వెళ్తున్న విమానంలో పైలట్ హాయిగా నిద్రపోతుంటే, అదే సమయంలో మహిళా కో-పైలట్ తన ట్యాబ్ లో ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
గంగానదిని ప్రక్షాళన చేయండి  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 13: గంగానది ప్రక్షాళనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రణాళికలో గంగానది ప్రక్షాళన అంశాన్ని పొందుపరిచిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించడం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. రెండు నెలల్లో ప్రక్షాళనకు సంబంధించి రోడ్ ...

2 వారాల్లో 'గంగ' ప్రక్షాళన!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు...  సాక్షి
ఇస్లామాబాద్: తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. మోడీ వ్యాఖ్యలను ఆధారరహిత వాక్పటిమగా కొట్టివేసింది. పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించింది. 'బ్లేమ్ గేమ్' బదులు చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాల ...

పిరికిపందల బుల్లెట్లకే ఎక్కువ మంది జవాన్లు మృతి : నరేంద్ర మోడీ   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీడీపీ, తృణమూల్ డిష్యుం డిష్యుం... ప్రణబ్ మాటలతో కూల్ కూల్...  వెబ్ దునియా
పార్లమెంటు ఆవరణలో రూమ్‌ విషయంలో గొడవడిన తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శాంతంగా వుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన హితబోధతో ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు సైలెంట్ అయ్యారు. పార్లమెంట్‌లో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ...

టీడీపీ, తృణమూల్ కూల్ కూల్... ప్రణబ్...   తెలుగువన్
తృణమూల్, టీడీపీలకు రాష్ట్రపతి తలంటు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


'అకౌంట్ల వివరాలు అమ్మితే కఠిన చర్యలు!'  సాక్షి
బెర్న్: స్విట్జర్లాండ్ నుంచి 'హెచ్‌ఎస్‌బీసీ' జాబితాలోని భారతీయుల వివరాలు సంపాదించడం భారత్‌కు కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంక్ క్లయింట్ల వివరాలను దొంగలించి, అమ్మే వారిని.. ఆ చర్యల ద్వారా ప్రతిఫలం పొందుతున్న వారిని కఠినంగా శిక్షించాలనే పార్లమెంటు ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వ 'ఫెడరల్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言