2014年8月13日 星期三

2014-08-14 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
'సాగర్' వద్ద రక్షణ విభాగం  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 13: నాగార్జునసాగర్ వద్ద ఒక ముఖ్యమైన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) ముందుకు వచ్చింది. ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం దేశంలో అనేక ప్రాంతాలను అనే్వషించినప్పటికీ దీనికి అనువైన ప్రాంతంగా నాగార్జునసాగర్‌ను ఎంపిక చేసుకున్నట్టు డిఆర్‌డిఓ అధికారులు ...

సాగర్‌లో డీఆర్‌డీఓ యూనిట్   సాక్షి
నాగార్జున సాగర్ వద్ద డీఆర్‌డీవో ఏర్పాటు   Namasthe Telangana
సాగర్ వద్ద రక్షణ శాఖ యూనిట్ ఏర్పాటు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వైభవంగా కోనేరు హంపి, అన్వేష్ వివాహం (పిక్చర్స్)  Oneindia Telugu
ప్రపంచ నెంబర్‌ 3 చెస్‌ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి వివాహం దాసరి అన్వేష్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి విజయవాడలోని 'ఎ' కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వీరి వివాహానికి అతిథులు భారీ సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రముఖ చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం కోనేరు హంపి పెళ్లి కూతురైంది. బుధవారం రాత్రి హంపి ...

వైభవంగా హంపి వివాహం   Andhrabhoomi
హంపి పెళ్లికూతురాయెనే...   సాక్షి
పెళ్లికూతురుగా ముస్తాబైన కోనేరు హంపి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
పంద్రాగస్టుకు కర్నూలు ముస్తాబు, కవాతు (పిక్చర్స్)  Oneindia Telugu
కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరో 24 గంటల్లో ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండటంతో డిజిపి జెవి రాముడు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నిర్వహించే కవాతులో ఎలాంటి అపశృతులు ...

వెలుగు..జిలుగులు   సాక్షి
ప్రతిష్టాత్మకంగా పంద్రాగస్టు వేడకలు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
'తుది' కోసం ధోనీ కసరత్తు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: లార్డ్స్‌లో విజయకేతనం ఎగురవేసినా.. తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ చేతిలో దారుణంగా ఓడిన భారత్‌, సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు కోసం తుది సన్నాహాల్లో ఉంది. ఇంగ్లండ్‌ టూర్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమవుతుండటంతో.. 15నుంచి ఓవల్‌లో జరిగే నిర్ణయాత్మకమైన టెస్టు కోసం తుది జట్టు ఎంపిక కెప్టెన్‌ ధోనీకి సవాల్‌గా మారింది.
సెలక్షన్ పరేషాన్!   సాక్షి
ఓవల్ టెస్టులో భారత్ క్రికెటర్లు త్తా చాటేనా.. చతికిల పడేనా?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ధోనీకి పద్మభూషణ్  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 13: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీకి నామినేట్ చేసింది. ఈ విషయాన్ని బిసిసిఐ వర్గాలు ...

'పద్మ' అవార్డులకు ధోనీ, కోహ్లీ, మిథాలీ?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
పుష్కరాలకు కొత్తగా 115 ఘాట్‌లు  Andhrabhoomi
రాజమండ్రి, ఆగస్టు 13: పుష్కరాలకు వచ్చే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు ఉభయగోదావరి జిల్లాల్లో 115కొత్త ఘాట్లను నిర్మించాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. 12రోజుల పాటు గోదావరి జిల్లాల్లో గోదావరి తీరం వెంబడి ఉన్న పట్టణాలు, గ్రామాల్లోని రేవుల్లో సుమారు 3కోట్ల నుండి 4కోట్ల మంది భక్తులు ...

మాటల్లో కోటలు..చేతలు నీటిమూటలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
పేదల గూడు, ఉపాధిపై దెబ్బ!  సాక్షి
హైదరాబాద్: పేద వర్గాల గూడు, ఉపాధిపై దెబ్బకొట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మంజూరైనా నిర్మాణం ప్రారంభించని పేదల గృహాలను రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రారంభం కాని ఇళ్లు 7.95 లక్షలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆ ఇళ్ల మంజూరులన్నీ రద్దు అయినట్లే. మరోవైపు ఉపాధి హామీ పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ధ్యాన్ చంద్‌ ఉన్నట్టు ఇప్పటికైనా గుర్తించారు.. మిల్కా సింగ్!  వెబ్ దునియా
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అనే క్రీడా దిగ్గజం ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డుకు ఆయన పేరును సిఫారసు చేయడం సంతోషంగా ఉందని అథ్లెటిక్ దిగ్గజం మిల్కా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మేజర్ ధ్యాన్‌ చంద్ పేరును దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించడంపై ...

భారతరత్నకు ధ్యాన్‌చంద్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న!   Namasthe Telangana
'భారతరత్న'కు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ పేరు సిఫారసు...   తెలుగువన్
సాక్షి   
Andhraprabha   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గ తమే ఘనమా..?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనడం భారత ఆటగాళ్లకు బ్యాట్‌తో పెట్టిన విద్య.. అయితే ఇదంతా గతమేనా..! అంటే.. ఇంగ్లండ్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌ను ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ఓ అనామక స్పిన్నర్‌ ముందు టీమిండియా మోకరిల్లడం చూస్తుంటే 'స్పిన్‌ ఆడడంలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ అమోఘం' కాదనిపిస్తోంది. ఇంగ్లండ్‌ ...

మాజీల విమర్శలు: కోహ్లీ, పుజారాలపై ఒత్తిడి   thatsCricket Telugu
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?   సాక్షి
ఐదో టెస్టులోనైనా భారత్ తలరాత మారేనా?   10tv

అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
గవాస్కర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కారు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఆదివారం మాంచెస్టర్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా గవాస్కర్‌ ప్రయాణిస్తున్న జాగ్వార్‌ కారును మరో కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిన్నా.. అందులో ప్రయాణిస్తున్న గవాస్కర్‌, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.
'దేవుడే రక్షించాడు'   సాక్షి
ఇంగ్లాండ్‌లో ప్రమాదం.. గవాస్కర్ సురక్షితం   Andhrabhoomi
కారుకు యాక్సిడెంట్ : దేవుడే మమ్మల్ని రక్షించాడు .. గవాస్కర్   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言