భారతరత్నకు ధ్యాన్చంద్ పేరు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: భారత దేశపు అత్యున్నత పురస్కారం రేసులో మరో దిగ్గజ క్రీడాకారుడి పేరు పరిశీలనలో ఉంది. హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ భారతరత్న అవార్డుకు సిఫారసు చేసింది. ఈ రేసులో ఇప్పటికే మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయి తే ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ...
సంతోషం.. ఇప్పుడైనా గుర్తించారు: మిల్కాNamasthe Telangana
'భారతరత్న'కు హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ పేరు సిఫారసు!వెబ్ దునియా
భారతరత్నకు ధ్యాన్ చంద్ పేరు సిఫారసుసాక్షి
Andhraprabha
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత దేశపు అత్యున్నత పురస్కారం రేసులో మరో దిగ్గజ క్రీడాకారుడి పేరు పరిశీలనలో ఉంది. హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ భారతరత్న అవార్డుకు సిఫారసు చేసింది. ఈ రేసులో ఇప్పటికే మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయి తే ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ...
సంతోషం.. ఇప్పుడైనా గుర్తించారు: మిల్కా
'భారతరత్న'కు హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ పేరు సిఫారసు!
భారతరత్నకు ధ్యాన్ చంద్ పేరు సిఫారసు
గవాస్కర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కారు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఆదివారం మాంచెస్టర్ నుంచి లండన్ వెళ్తుండగా గవాస్కర్ ప్రయాణిస్తున్న జాగ్వార్ కారును మరో కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిన్నా.. అందులో ప్రయాణిస్తున్న గవాస్కర్, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.
'దేవుడే రక్షించాడు'సాక్షి
ఇంగ్లాండ్లో ప్రమాదం.. గవాస్కర్ సురక్షితంAndhrabhoomi
కారుకు యాక్సిడెంట్ : దేవుడే మమ్మల్ని రక్షించాడు .. గవాస్కర్వెబ్ దునియా
తెలుగువన్
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
లండన్: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కారు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఆదివారం మాంచెస్టర్ నుంచి లండన్ వెళ్తుండగా గవాస్కర్ ప్రయాణిస్తున్న జాగ్వార్ కారును మరో కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిన్నా.. అందులో ప్రయాణిస్తున్న గవాస్కర్, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.
'దేవుడే రక్షించాడు'
ఇంగ్లాండ్లో ప్రమాదం.. గవాస్కర్ సురక్షితం
కారుకు యాక్సిడెంట్ : దేవుడే మమ్మల్ని రక్షించాడు .. గవాస్కర్
రాజధానిగా కర్నూలు, హైదరాబాద్లా వద్దు: రాఘవులు Oneindia Telugu
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించాలనే డిమాండ్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా సిపిఎం కూడా ఆ డిమాండ్కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర రాజధానిని కర్నూలులో నెలకొల్పాలన్న ప్రజల డిమాండ్లో న్యాయముందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అబిప్రాయపడ్డారు. ఇప్పటికే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ ...
ఇంకా మరిన్ని »
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించాలనే డిమాండ్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా సిపిఎం కూడా ఆ డిమాండ్కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర రాజధానిని కర్నూలులో నెలకొల్పాలన్న ప్రజల డిమాండ్లో న్యాయముందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అబిప్రాయపడ్డారు. ఇప్పటికే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ ...
గ తమే ఘనమా..? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనడం భారత ఆటగాళ్లకు బ్యాట్తో పెట్టిన విద్య.. అయితే ఇదంతా గతమేనా..! అంటే.. ఇంగ్లండ్లో భారత్ బ్యాట్స్మెన్ స్పిన్ను ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ఓ అనామక స్పిన్నర్ ముందు టీమిండియా మోకరిల్లడం చూస్తుంటే 'స్పిన్ ఆడడంలో భారత్ బ్యాట్స్మెన్ అమోఘం' కాదనిపిస్తోంది. ఇంగ్లండ్ ...
మాజీల విమర్శలు: కోహ్లీ, పుజారాలపై ఒత్తిడిthatsCricket Telugu
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?సాక్షి
ఐదో టెస్టులోనైనా భారత్ తలరాత మారేనా?10tv
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనడం భారత ఆటగాళ్లకు బ్యాట్తో పెట్టిన విద్య.. అయితే ఇదంతా గతమేనా..! అంటే.. ఇంగ్లండ్లో భారత్ బ్యాట్స్మెన్ స్పిన్ను ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ఓ అనామక స్పిన్నర్ ముందు టీమిండియా మోకరిల్లడం చూస్తుంటే 'స్పిన్ ఆడడంలో భారత్ బ్యాట్స్మెన్ అమోఘం' కాదనిపిస్తోంది. ఇంగ్లండ్ ...
మాజీల విమర్శలు: కోహ్లీ, పుజారాలపై ఒత్తిడి
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?
ఐదో టెస్టులోనైనా భారత్ తలరాత మారేనా?
41 లిఫ్ట్లకు విద్యుత్ కనెక్షన్ల తొలగింపు Namasthe Telangana
నల్లగొండ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదున్న 41 లిఫ్ట్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. లిఫ్ట్ కిందనున్న పంటలకు నీళ్లు ఇవ్వబోమని సాగర్ ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. లిఫ్ట్ల కిందనున్న పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
నల్గొండ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్ సాగు..10tv
ఎత్తిపోతలకు కరెంట్ కట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
నల్లగొండ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదున్న 41 లిఫ్ట్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. లిఫ్ట్ కిందనున్న పంటలకు నీళ్లు ఇవ్వబోమని సాగర్ ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. లిఫ్ట్ల కిందనున్న పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
నల్గొండ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్ సాగు..
ఎత్తిపోతలకు కరెంట్ కట్
తెలుగు తేజాలకు నిరాశ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ ఏడాది 'ఖేల్ రత్న'లే లేరు ్ఞ అశ్విన్, హీనాకు 'అర్జున' న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నా.. అర్జున, ద్రోణాచార్య అవార్డుల సిఫార్సు జాబితాలో తెలుగు ఆటగాళ్లు, కోచ్లకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఐదుగురు కోచ్లను ద్రోణాచార్య అవార్డుల కోసం.. 15 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు సిఫార్సు చేయగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ...
ఈసారి ఖేల్ రత్న లేనట్లే!సాక్షి
ఈ ఏడాది 'ఖేల్ రత్న' అవార్డు లేనట్టే!Andhrabhoomi
సిఫార్సు: నో ఖేల్ రత్న, అశ్విన్కు అర్జున అవార్డుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఈ ఏడాది 'ఖేల్ రత్న'లే లేరు ్ఞ అశ్విన్, హీనాకు 'అర్జున' న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నా.. అర్జున, ద్రోణాచార్య అవార్డుల సిఫార్సు జాబితాలో తెలుగు ఆటగాళ్లు, కోచ్లకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఐదుగురు కోచ్లను ద్రోణాచార్య అవార్డుల కోసం.. 15 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు సిఫార్సు చేయగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ...
ఈసారి ఖేల్ రత్న లేనట్లే!
ఈ ఏడాది 'ఖేల్ రత్న' అవార్డు లేనట్టే!
సిఫార్సు: నో ఖేల్ రత్న, అశ్విన్కు అర్జున అవార్డు
నెం.1 ఆల్రౌండర్ అశ్విన్: ధోనీ భద్రత తగ్గింపు thatsCricket Telugu
దుబాయ్/న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్స్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో అశ్విన్ మొత్తం 373 పాయింట్లతో నెంబర్వన్గా నిలవగా, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 365, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) 364 పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ...
అశ్విన్ ః నెం.1 ఆల్రౌండర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంబర్వన్ ఆల్రౌండర్గా అశ్విన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
దుబాయ్/న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్స్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో అశ్విన్ మొత్తం 373 పాయింట్లతో నెంబర్వన్గా నిలవగా, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 365, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) 364 పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ...
అశ్విన్ ః నెం.1 ఆల్రౌండర్
నంబర్వన్ ఆల్రౌండర్గా అశ్విన్
8 ఇసుక లారీల సీజ్ సాక్షి
బొబ్బిలి రూరల్:మండలంలోని కారాడ గ్రామంలో వేగావతి నదినుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8లారీలను ఆర్ఐ, వీఆర్వోలు మంగళవారం సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకోగానే ఇసుక అక్రమరవాణాదారులు కొందరు పారిపోగా మరికొందరు లారీలలో ఇసుకను తిరిగి వేగావతి నదిలో పోసి పారిపోయారు. కొంతమంది పారిపోగా మిగిలిన ...
20 ఇసుక లారీలు సీజ్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
బొబ్బిలి రూరల్:మండలంలోని కారాడ గ్రామంలో వేగావతి నదినుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8లారీలను ఆర్ఐ, వీఆర్వోలు మంగళవారం సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకోగానే ఇసుక అక్రమరవాణాదారులు కొందరు పారిపోగా మరికొందరు లారీలలో ఇసుకను తిరిగి వేగావతి నదిలో పోసి పారిపోయారు. కొంతమంది పారిపోగా మిగిలిన ...
20 ఇసుక లారీలు సీజ్
ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ: భారత్కు స్వర్ణ పతకం! వెబ్ దునియా
ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణ పతకం సాధించుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టు సత్తా చాటింది. దీపికా కుమారి, బొంబాల్య దేవి, లక్ష్మీరాణి మజ్హీ సభ్యులుగా ఉ న్న ఈ జట్టు ఫైనల్లో మెక్సికోను 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. అంతకుముందు అభిషేక్ వర్మ, పవస్త షెండే జోడీ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ విభాగంలో నంబర్వన్ ...
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 భారత మహిళల జట్టుకు స్వర్ణంAndhrabhoomi
మహిళలకు స్వర్ణం.. పురుషులకు రజతంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణ పతకం సాధించుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టు సత్తా చాటింది. దీపికా కుమారి, బొంబాల్య దేవి, లక్ష్మీరాణి మజ్హీ సభ్యులుగా ఉ న్న ఈ జట్టు ఫైనల్లో మెక్సికోను 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. అంతకుముందు అభిషేక్ వర్మ, పవస్త షెండే జోడీ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ విభాగంలో నంబర్వన్ ...
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 భారత మహిళల జట్టుకు స్వర్ణం
మహిళలకు స్వర్ణం.. పురుషులకు రజతం
జెడ్పీలో పవర్ గేమ్ సాక్షి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. చైర్పర్సన్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. చైర్పర్సన్ హోదాలో జెడ్పీలో పూర్తిగా తమ అజమాయిషీయే ఉండాలని ఆ వర్గం భావిస్తుండగా, సన్నిహిత అధికారులను తీసుకొచ్చి జెడ్పీలో హవా సాగించాలని అదే పార్టీకి చెందిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. చైర్పర్సన్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. చైర్పర్సన్ హోదాలో జెడ్పీలో పూర్తిగా తమ అజమాయిషీయే ఉండాలని ఆ వర్గం భావిస్తుండగా, సన్నిహిత అధికారులను తీసుకొచ్చి జెడ్పీలో హవా సాగించాలని అదే పార్టీకి చెందిన ...
沒有留言:
張貼留言