2014年8月12日 星期二

2014-08-13 తెలుగు (India) ప్రపంచం

  సాక్షి   
బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్  సాక్షి
లాస్ ఏంజెలెస్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా నిర్ధారణ అయింది. బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయనేమైనా విషపదార్థాలు సేవించారా, లేదా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు. రాబిన్ విలియమ్స్ ...

రాబిన్‌ విలియమ్స్‌ ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య   తెలుగువన్
హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య   Andhrabhoomi
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఇరాన్ విమానం కూలి 39 మంది మృతి  తెలుగువన్
విమానాలు కూలిపోయే సీజన్ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు మరో విమాన దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి తబస్ నగరానికి వెళ్తోన్న ఓ విమానం రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి ...

కుప్పకూలిన ఇరాన్ విమానం   Andhrabhoomi
రోడ్డుపై కూలిన విమానం   సాక్షి
టెహ్రాన్‌లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
బాబు చైనా పర్యటనకు వస్తారు!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ ...


ఇంకా మరిన్ని »   


లోయలోపడ్డ టిబెట్‌ బస్సు.. 44మంది మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్‌, ఆగస్టు 10: టిబెట్‌లోని న్యెమొ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది యాత్రికులు మరణించారు. 11 మందికి తీవ్రమైన గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు .. 32 అడుగుల ఎత్తులో నుంచి లోయలోకి పడ డంతో ఈ దుర్ఘటన జరిగింది. మూడు వాహనాలు ఎదురెదురుగా రావడంతో అదుపుతప్పి.. యాత్రికులతో ఉన్న ...

బస్సు ప్రమాదంలో 44 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
లెడెకీ ప్రపంచ రికార్డు  Andhrabhoomi
ఇర్విన్, ఆగస్టు 10: అమెరికా టీనేజ్ సంచలన స్విమ్మర్ క్యాటీ లెడెకీ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. యుఎస్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటున్న ఆమె మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ రేస్‌ను మూడు నిమిషాల 58.86 సెకన్లలో పూర్తిచేసి, 2009 జూలై 26న ఫెడెరికా పెలెగ్రినీ (ఇటలీ) 3 నిమిషాల 59.15 సెకన్లతో సృష్టించిన రికార్డును బద్దలు చేసింది.

ఇంకా మరిన్ని »   


ఇరాక్ ప్రధానిగా హైదర్ ఆల్ అబాదీ!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరాక్, ఆగష్టు 12 : ఇరాక్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలంటూ డిప్యూటీ స్పీకర్ హైదర్ ఆల్ అబాదీని అధ్యక్షుడు ఆహ్వానించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రస్తుత ప్రధాని నౌరీ అల్ మాలీకి మండిపడుతున్నారు. మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ అధికారం ...

ఇరాక్ కొత్త ప్రధాని ఇబాదీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


పేగు మూలకణాల గుట్టు రట్టు  సాక్షి
లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言