2014年8月12日 星期二

2014-08-13 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
పాకిస్థాన్‌కు దమ్ములేదు: మోడీ  సాక్షి
లేహ్/కార్గిల్: భారత్‌పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధంలో కన్నా ఈ రకమైన యుద్ధంలో సైనిక మరణాల సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. ఆయన మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్, కార్గిల్‌లలో పర్యటించారు. తన తొలి ...

కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ   వెబ్ దునియా
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీ   తెలుగువన్
కార్గిల్ ప్రజల దేశభక్తిపై నరేంద్రమోడీ, పాక్‌కి దమ్ములేదని   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
జయలలిత పథకం 'అమ్మ బేబీ కేర్ కిట్'  తెలుగువన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అమ్మ బేబీ కేర్ కిట్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు తదితరాలు ఉన్నాయి. కొత్తగా పుట్టిన పిల్లల కోసం ఈ 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకాన్ని ...

తమిళనాట మరో జయలలిత పథకం : అమ్మ బేబీ కేర్ కిట్!!   వెబ్ దునియా
జయలలిత కొత్త స్కీం 'అమ్మ బేబీ', 16 వస్తువుల కిట్   Oneindia Telugu
తమిళనాడులో 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకం   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కస్టడీకి భారత ఆర్మీ సుబేదార్ పతన్ కుమార్ పొద్దర్!!  వెబ్ దునియా
పాకిస్థాన్ లేడీ గూఢచారికి భారత సైన్యం రహస్యాలను వెల్లడించిన మిలటరీ ఉద్యోగి సుబేదార్ పతన్‌ కుమార్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సెంట్రల్ క్రైమ్ పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. పతన్‌ను వారం రోజులపాటు సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలీకి తీసుకుని విచారించవచ్చని తెలిపింది. ఏడు రోజుల విచారణ పూర్తయిన తర్వాత తిరిగి ఈనెల 19వ తేదీన వైద్య పరీక్షలు ...

కస్టడీకి సుబేదార్ పతన్ కుమార్   తెలుగువన్
సిసిఎస్ కస్టడీలో పతన్ విచారణ ప్రారంభం   Andhrabhoomi
అనుష్క హానీ ట్రాప్: సీసీఎస్ కస్టడీకి సుబేదార్ పతన్   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాశ్మీర్‌పై తలపొగరు వ్యాఖ్యలు.. లోక్‌సభలో సారీ చెప్పిన కవిత!  వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్, హైదరాబాద్‌లపై తలపొగరు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తాను చేసిన తప్పును సరిదిద్దుకుని లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలను భారత్ దురాక్రమణ చేసిందని, ఈ రెండు ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగం కాదంటూ వ్యాఖ్యానిచి వివాదంలో చిక్కుకున్న విషయం ...

కాశ్మీర్ కామెంట్లపై సారీ చెప్పిన కవిత   తెలుగువన్
కాశ్మీర్ భారత్‌దే: తగ్గిన కవిత, బల్లలు చర్చిన బీజేపీ   Oneindia Telugu
భారత్‌లో అంతర్భాగమే   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాబోయే భర్తని చంపేసిన ప్రియురాలి కేసు... బెయిల్ దొరికింది...  వెబ్ దునియా
తనకు తనను ప్రేమించినవాడితో కాకుండా మరో వ్యక్తితో పెళ్ళి చేయాలని తల్లిదండ్రులు సంకల్పించడంతో కర్నాటకకు చెందిన శుభ అనే యువతి భరించలేక తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని తల్లిదండ్రులతో పోరాడి గెలవలేక అఘాయిత్యానికి పాల్పడింది. తన పెళ్ళిని ఆపడానికి మరో మార్గంగా తన కాబోయే భర్తని హత్య చేయించింది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.
కాబోయే భర్తని చంపేసిన కేసు... బెయిల్ దొరికింది...   తెలుగువన్
ప్రియుడితో కల్సి కాబోయే భర్త హత్య, బెయిల్ (పిక్చర్స్)   Oneindia Telugu
కాబోయే భర్తను హత్య చేయించిన శుభకు బెయిల్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
45 రోజుల్లో ఏడుగురు గర్ల్స్‌ను వేధించాడు, షాకిచ్చారు  Oneindia Telugu
బెంగళూరు: కర్నాటకరాజధాని బెంగళూరు సమీపంలోని ఓ ప్రయివేటు పాఠశాల కాంట్రాక్టు టీచర్.. 45 రోజుల్లో దాదాపు ఏడుగురు మైనర్ విద్యార్థులను వేధిస్తున్నాడట. ఉత్తర బెంగళూరులోని ఓ స్కూల్లో మైనర్ బాలిక పైన వేధింపులకు పాల్పడినట్లు ఓ టీచర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సదరు టీచర్ తమకు అవసరం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా ...

ఆ కీచక టీచర్ మాకొద్దు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
మతహింసతో చీల్చే యత్నం: సోనియా  సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో మతహింస పెరగడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. మతం పేరుతో ప్రజలను చీల్చేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అల్లర్లను ప్రేరేపిస్తోందని విరుచుకుపడ్డారు. తిరువనంతపురంలో కేరళ పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఆమె మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ...

ఎన్డీయే పాలనలో పెరుగుతున్న మతహింస   Andhraprabha

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఖాళీ కవర్లు చేతిలో పెట్టారు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: క్రీడాకారులను అమితంగా గౌరవించే హర్యానా ప్రభుత్వం పారా అథ్లెట్లు ప్రశాంత్‌ కర్మాకర్‌ (స్విమ్మర్‌), జైదీప్‌ సింగ్‌ (డిస్కస్‌ త్రోయర్‌)ను మాత్రం ఘోరంగా అవమానించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామన్వెల్త్‌ క్రీడ ల్లో భారత్‌ తరఫున పతకాలు నెగ్గిన క్రీడాకారులను హర్యానా ప్రభుత్వం శుక్రవారం సోన్‌పేట్‌లో ఘనంగా ...

పారా-అథ్లెట్లకు అవమానం.. ఖాళీ కవర్లు బహుమానం!   Andhrabhoomi
ఆటగాళ్లకు ఖాళీ కవర్లు ఇచ్చిన హర్యానా సిఎం హుడా   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వైభవంగా తిరుమల గోవిందుడు... భక్తి శ్రద్ధలతో మనగుడి...  వెబ్ దునియా
హిందూ మత ప్రచారానికి మరియు జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని అద్దంకి సమీపంలోని శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామి నామంతో టిటిడి వారు పంపించిన పూజా ద్రవ్యాలతో ...

వైభవంగా... భక్తి శ్రద్ధలతో మనగుడి...   తెలుగువన్
భక్తిశ్రద్ధలతో మన గుడి గోవిందనామ   Andhrabhoomi
ఆలయాల్లో ఘనంగా శ్రావణపౌర్ణమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   

  సాక్షి   
రాజ్యసభకు హాజరైన నటి రేఖ  సాక్షి
న్యూఢిల్లీ:ప్రముఖ నటి రేఖ మంగళవారం రాజ్యసభకు హాజరైయ్యారు. ఈ సీజన్ లో ఆమె రాజ్యసభకు హాజరు కావడం ఇదే తొలిసారి. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో రేఖ వాటికి తెరదించుతూ ఈ రోజు రాజ్యసభలో అడుగుపెట్టారు. గోల్డెన్ సిల్క్ శారీ ధరించిన ఆమె.. సామాజిక కార్యకర్త అను అగా ప్రక్కసీట్లో కూర్చున్నారు. కాసేపు మాత్రమే సభలో ఉన్న వారిద్దరూ లంచ్ ...

సచిన్‌కు సెలవు మంజూరు   Namasthe Telangana
సచిన్ సెలవుపై రభస   Andhrabhoomi
సచిన్‌ గైర్హాజరుపై మళ్లీ రగడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言