2014年8月12日 星期二

2014-08-13 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
తృణమూల్ ఎంపీల తుంటరి పనులు... తెదేపా పార్టీ ఆఫీస్ ఆక్రమణ  వెబ్ దునియా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ తుంటరితనం ఎలాంటిదో ప్రదర్శించి చూపించారు. పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ కోసం కేటాయించిన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని తమ నైజాన్ని బయటపెట్టారు. లోక్ సభ స్పీకర్ తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడమే కాదు ఆఫీసుకు బయట పెట్టి ఉన్న ...

తృణమూల్ ఎంపీల తుంటరితనం.. గది కోసం రగడ..   తెలుగువన్
టీఎంసీ దౌర్జన్యం: బలవంతంగా టీడీపీ ఆఫీస్ ఆక్రమణ!   Oneindia Telugu
పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం ఎంపీల కార్యాలయాన్ని ఆక్రమించిన తృణమూల్ ఎంపీలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఏపీ తాత్కాలిక రాజధానిపై కసరత్తు  10tv
హైదరాబాద్: ఏపీ తాత్కాలిక రాజధానిపై కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని సలహా కమిటీతో లేక్‌ వ్యూ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. సలహా కమిటీ ఛైర్మన్‌ నారాయణతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు విజయవాడ తాత్కాలిక రాజధానిని ...

తాత్కాలిక రాజధాని ఎవరి లబ్ది కోసం!   News Articles by KSR
తాత్కాలిక రాజధాని విజయవాడే!   సాక్షి
తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!   తెలుగువన్
వెబ్ దునియా   
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 20 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఉద్యోగులకు టీ ఇంక్రిమెంట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు 'ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్‌' మంజూరైంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో... బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటును ఇస్తామని ...

ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్   Andhrabhoomi
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్   సాక్షి
కెసిఆర్‌తో భేటీ: టీలో చైనా కంపెనీ విద్యుత్ ప్లాంట్   Oneindia Telugu
Namasthe Telangana   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
కిషన్‌రెడ్డి పక్కా తెలంగాణ ద్రోహి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై వరుస విమర్శలకు దిగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ మీడియా ...

రేవంత్ అవినీతి ని బయటపెడతారా!   News Articles by KSR
'రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడతాం'   సాక్షి
బండారం బయటపెడ్తాం: రేవంత్ రెడ్డిపై తెరాస ఫైర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మాజీలకు భద్రత కుదింపు: ఏపీలో 250, టీలో 181  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు మాజీ మంత్రులకు, నేతలు వ్యక్తిగత భద్రతను కుదించారు. ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల ఎస్పీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాణహాని ఉండటంతో గత కొన్నేళ్లుగా బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం కూడా ఉంది.
నేడు గవర్నర్‌ను కలవనున్న టీటీడీపీ నేతలు   Namasthe Telangana
మాజీలకు గన్‌మెన్‌ కట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కేసీఆర్‌తో అమీతుమీకి బీజేపీ సిద్ధం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగష్టు 12 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమీతుమీకి బీజేపీ సిద్ధమయింది. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కేసీఆర్‌పై ఎదురుదాడి మొదలుపెట్టింది. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కేసీఆర్ సహా 29 మంది ముఖ్యమంత్రులకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖలు రాశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో ...

కేసీఆర్ సంస్కార హీనుడు - మజ్లీస్ కనుసన్నల్లో టీఆర్ఎస్: కిషన్‌రెడ్డి   వెబ్ దునియా
మావల్లే, అప్పుడేం చేశావ్: కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి నిప్పులు   Oneindia Telugu
కేసీఆర్ సంస్కార హీనుడు: కిషన్‌రెడ్డి   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎర్రబెల్లి, ధర్మానలకు సెక్యూరిటీ కుదింపు.. ఆ వ్యాఖ్యల ఫలితమేనా?  వెబ్ దునియా
అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, వైకాపా నేత ధర్మాన ప్రసాద రావులకు ప్రభుత్వం కల్పించే భద్రతను తగ్గించారు. ఈ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. రాష్ట్రంలోని 200 మందికి పైగా వీఐపీల భద్రతను ...

ఎర్రబెల్లి, ధర్మానలకు సెక్యూరిటీ తగ్గింపు   తెలుగువన్
ఎర్రబెల్లికి సెక్యూరిటీ తగ్గింపు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇళ్ల అవకతవకలపై సిఐడి విచారణ  Andhrabhoomi
వరంగల్, ఆగస్టు 12: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలను ప్రోత్సహించిన అప్పటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అక్రమాలలో భాగస్వాములైన ...

ఇందిరమ్మ ఇళ్లపై కొనసాగుతోన్న సీఐడీ విచారణ   Namasthe Telangana
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ దర్యాప్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ సోదాలు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెంకయ్య కాళ్ల వద్ద: కిషన్‌పై పొన్నం, కేసీఆర్ సరిగాలేరని  Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకయ్య తెలంగాణకు అన్యాయం చేస్తున్నా బీజేపీ తెలంగాణ నేతలు ఆయన కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకే గవర్నర్‌కు అధికారాలను ...

వెంకయ్య కాళ్ల వద్ద బీజేపీ నేతలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
మరో వివాదంలో అరకు ఎంపీ గీత  Andhrabhoomi
పాడేరు, ఆగస్టు 12: విశాఖ జిల్లా అరకులోయ ఎంపి కొత్తపల్లి గీత వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కుల వివాదం ఆమెను చుట్టుమట్డగా ప్రస్తుతం మరో సరికొత్త వివాదానికి తెరలేచింది. ఆమె గిరిజన జాతికి చెందిన వారు కాదని, నకిలీ గిరిజన కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు, గిరిజన ...

గీత ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ వేశారు   సాక్షి
కొత్తపల్లి గీతపై పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి ఆగ్రహం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言