గవర్నర్ గిరీపై లోక్ సభలో టీఎంపీల ఫైర్ 10tv
హైదరాబాద్:హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించే నిబంధనపై లోక్సభలో వాడివేడిగా చర్చ జరిగింది. గవర్నర్కు విశేషాధికారాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు సభలో చర్చ జరిగేలా చేశారు. సెక్షన్ 8 లోని నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ హోంమంత్రి మరోసారి ...
కేంద్ర పెత్తనం సాగనివ్వం!సాక్షి
సభలో రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే అధికారాలు : రాజ్నాథ్వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్:హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించే నిబంధనపై లోక్సభలో వాడివేడిగా చర్చ జరిగింది. గవర్నర్కు విశేషాధికారాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు సభలో చర్చ జరిగేలా చేశారు. సెక్షన్ 8 లోని నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ హోంమంత్రి మరోసారి ...
కేంద్ర పెత్తనం సాగనివ్వం!
సభలో రగడ
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే అధికారాలు : రాజ్నాథ్
చారిత్రాత్మకం 'సుప్రీం' తీర్పు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11 : ఎంసెట్ కౌన్సిలింగ్పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యస్థీకర చట్టంలోని 95 వ ఆర్టికల్ ప్రకారం ...
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!సాక్షి
కౌన్సెలింగ్కు ప్రత్యేక కమిటీ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలి: సుప్రీం కోర్టువెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 30 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 11 : ఎంసెట్ కౌన్సిలింగ్పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యస్థీకర చట్టంలోని 95 వ ఆర్టికల్ ప్రకారం ...
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!
కౌన్సెలింగ్కు ప్రత్యేక కమిటీ!
ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలి: సుప్రీం కోర్టు
ఎంపీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11: కాశ్మీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సిఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదన్నపేట పోలీసు స్టేషన్లో ఎంపీ కవితపై ఐపిసి 124ఎ, 153ఎ, 505తోపాటు సిఆర్పిసి 3 ఆఫ్ 156 సెక్షన్ల కింద పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్, ఆగస్టు 11: కాశ్మీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సిఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదన్నపేట పోలీసు స్టేషన్లో ఎంపీ కవితపై ఐపిసి 124ఎ, 153ఎ, 505తోపాటు సిఆర్పిసి 3 ఆఫ్ 156 సెక్షన్ల కింద పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల ...
సచిన్ గైర్హాజరుపై మళ్లీ రగడ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కాలంగా పార్లమెంటుకు గైర్హాజరు కావడంపై రాజ్యసభ మరోసారి దద్దరిల్లింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బడ్జెట్ సెషన్స్కు సెలవు మంజూరు చేయాల్సిందిగా సచిన్ చేసిన విజ్ఞప్తికి.. గౌరవ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య అనుమతి లభించింది. ఈ సందర్భంగా సచిన్ తీరు ...
సచిన్ సెలవుపై రభసAndhrabhoomi
సచిన్కు సెలవు మంజూరుNamasthe Telangana
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారంసాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కాలంగా పార్లమెంటుకు గైర్హాజరు కావడంపై రాజ్యసభ మరోసారి దద్దరిల్లింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బడ్జెట్ సెషన్స్కు సెలవు మంజూరు చేయాల్సిందిగా సచిన్ చేసిన విజ్ఞప్తికి.. గౌరవ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య అనుమతి లభించింది. ఈ సందర్భంగా సచిన్ తీరు ...
సచిన్ సెలవుపై రభస
సచిన్కు సెలవు మంజూరు
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారం
ముంపు మండలాలపై స్టేకి సుప్రీం నో ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నోOneindia Telugu
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నో
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!
ఎపిజివిబి బ్యాంక్లో భారీ దోపిడి Andhrabhoomi
షాద్నగర్/ బాలానగర్, ఆగస్టు 11: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ఎపిజివిబి బ్యాంక్లో భారీ దోపిడి చోటుచేసుకుంది. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి మరీ దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 13 కిలోల బంగారు, 15లక్షల నగదును దోచుకున్నారు. జాతీయ రహదారికి పక్కనే, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్లో భారీ దోపిడి జరగడం గమనించదగ్గ విషయం.
పాలమూరులో బ్యాంకు దోపిడీ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
షాద్నగర్/ బాలానగర్, ఆగస్టు 11: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ఎపిజివిబి బ్యాంక్లో భారీ దోపిడి చోటుచేసుకుంది. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి మరీ దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 13 కిలోల బంగారు, 15లక్షల నగదును దోచుకున్నారు. జాతీయ రహదారికి పక్కనే, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్లో భారీ దోపిడి జరగడం గమనించదగ్గ విషయం.
పాలమూరులో బ్యాంకు దోపిడీ!
కాశ్మీర్ భారత్దే: తగ్గిన ఎంపీ కవిత, బల్లలుచర్చిన బీజేపీ Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం.. జమ్మ కాశ్మీర్ భారత దేశంలో అంతర్గత భాగమని చెప్పారు. కవిత సోమవారం లోకసభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై మాట్లాడారు. ఆమె ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మ కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత దేశంలో కలిపారని ...
భారత్లో అంతర్భాగమేAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం.. జమ్మ కాశ్మీర్ భారత దేశంలో అంతర్గత భాగమని చెప్పారు. కవిత సోమవారం లోకసభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై మాట్లాడారు. ఆమె ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మ కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత దేశంలో కలిపారని ...
భారత్లో అంతర్భాగమే
అవినీతిని ఉపేక్షించిన జస్టిస్ కపాడియా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఆగస్టు 11: న్యాయవ్యవస్థలోని మలినాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ కట్జు... చట్టవ్యతిరేకంగా జరిగిన మరో ఉదంతాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అలహాబాద్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకుండా అప్పటి సుప్రీం ...
న్యాయవ్యవస్థలోని లొసుగులు వెల్లడిస10tv
'అవినీతి జడ్జికి అందలం'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై, ఆగస్టు 11: న్యాయవ్యవస్థలోని మలినాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ కట్జు... చట్టవ్యతిరేకంగా జరిగిన మరో ఉదంతాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అలహాబాద్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకుండా అప్పటి సుప్రీం ...
న్యాయవ్యవస్థలోని లొసుగులు వెల్లడిస
'అవినీతి జడ్జికి అందలం'
మంత్రులకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు 10tv
హైదరాబాద్: ఏపీ రాజధాని విషయమై మంత్రులకు సిఎం చంద్రబాబు కేబినెట్భేటీలో క్లాస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథి గృహంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవం, గిరిజన జిల్లా ఏర్పాటు, ఇంకా విభజన కాని 107 సంస్థలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. చర్చ మధ్యలోనే ...
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీ రాజధాని విషయమై మంత్రులకు సిఎం చంద్రబాబు కేబినెట్భేటీలో క్లాస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథి గృహంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవం, గిరిజన జిల్లా ఏర్పాటు, ఇంకా విభజన కాని 107 సంస్థలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. చర్చ మధ్యలోనే ...
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'
ఆంధ్రా ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ను అవమానించిన టి ఐఏఎస్లు! వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలే కాకుండా, చివరకు అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం గమనార్హం. తాజాగా, సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కు ...
ఈసారి టి.ఐఎఎస్ అధికారులు అడ్డుకున్నారుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సంయుక్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలే కాకుండా, చివరకు అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం గమనార్హం. తాజాగా, సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కు ...
ఈసారి టి.ఐఎఎస్ అధికారులు అడ్డుకున్నారు
沒有留言:
張貼留言