2014年8月11日 星期一

2014-08-12 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
ఇరాన్ విమానం కూలి 39 మంది మృతి  తెలుగువన్
విమానాలు కూలిపోయే సీజన్ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు మరో విమాన దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి తబస్ నగరానికి వెళ్తోన్న ఓ విమానం రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి ...

కుప్పకూలిన ఇరాన్ విమానం   Andhrabhoomi
రోడ్డుపై కూలిన విమానం   సాక్షి
టెహ్రాన్‌లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
సైనిక పాలనకు వ్యతిరేకం  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సైనిక పాలనకు తాను వ్యతిరేకమని పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సైనిక పాలన పరిష్కారం కాదని ఆయన అన్నారు. సైనిక పాలనకు ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారని వస్తున్న వార్తలను ఇమ్రాన్ ఖండించారు. హింసాత్మక సంఘటల్ని తాము ...


ఇంకా మరిన్ని »   


ఇరాక్‌ నూతన ప్రధానిగా అల్‌ ఇబాదీ!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాగ్దాద్‌, ఆగస్టు 11 : తీవ్రవాదం చెరలో మగ్గుతున్న ఇరాక్‌లో రాజకీయ అనిశ్చితికి దాదాపుగా తెరపడింది. పార్లమెంటు డిప్యూటీ స్పీకర్‌ అల్‌- ఇబాదీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడు మాసుమ్‌ ఆహ్వానించారు. తద్వారా మరోసారి అధికారం చేపట్టేందుకు అన్ని అస్ర్తాలను ప్రయోగిస్తున్న ఆపద్ధర్మ ప్రధాని అల్‌ మాలికికి చెక్‌ పెట్టేశారు.
ఇరాక్ కొత్త ప్రధాని ఇబాదీ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


లోయలోపడ్డ టిబెట్‌ బస్సు.. 44మంది మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్‌, ఆగస్టు 10: టిబెట్‌లోని న్యెమొ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది యాత్రికులు మరణించారు. 11 మందికి తీవ్రమైన గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు .. 32 అడుగుల ఎత్తులో నుంచి లోయలోకి పడ డంతో ఈ దుర్ఘటన జరిగింది. మూడు వాహనాలు ఎదురెదురుగా రావడంతో అదుపుతప్పి.. యాత్రికులతో ఉన్న ...

బస్సు ప్రమాదంలో 44 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
లెడెకీ ప్రపంచ రికార్డు  Andhrabhoomi
ఇర్విన్, ఆగస్టు 10: అమెరికా టీనేజ్ సంచలన స్విమ్మర్ క్యాటీ లెడెకీ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. యుఎస్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటున్న ఆమె మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ రేస్‌ను మూడు నిమిషాల 58.86 సెకన్లలో పూర్తిచేసి, 2009 జూలై 26న ఫెడెరికా పెలెగ్రినీ (ఇటలీ) 3 నిమిషాల 59.15 సెకన్లతో సృష్టించిన రికార్డును బద్దలు చేసింది.

ఇంకా మరిన్ని »   

  సాక్షి   
ఒబామాను ఆపేసిన బుడ్డోడు!!  సాక్షి
వాషింగ్టన్ : బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఎక్కడో కాదు.. ఏకంగా శ్వేత సౌధంలోనే! ఇరాక్ సమస్య గురించి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు బరాక్ ఒబామా సిద్ధం అవుతుండగా.. ఉన్నట్టుండి ఓ బుడ్డోడు అడ్డురావడంతో ఆయన ప్రసంగం కొద్దిసేపు ఆపేయాల్సి ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
జపాన్‌తో పౌర అణు ఒప్పందం!  సాక్షి
నేపితా(మయన్మార్): త్వరలో భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. జపాన్‌తో పౌర అణు ఒప్పందం విషయంలో చర్చలను సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. తూర్పు ఆసియా దేశాల విదేశాంగమంత్రుల భేటీ సందర్భంగా మయన్మార్ రాజధాని నేపితాలో ఆదివారం భారత విదేశాంగమంత్రి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మా ప్రతినిధుల సభలో ప్రసంగించండి.. మోడీకి అమెరికా ఇన్వైట్!  వెబ్ దునియా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికా మరోమారు అధికారపూర్వక ఆహ్వానం పంపింది. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని కోరుతూ తాజాగా మోడీని అమెరికా ఆహ్వానించింది. వాషింగ్టన్‌లో ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయ్ నర్ మోడీకి లేఖ రాశారు. మోడీ పర్యటన సమయంలో సంయుక్త సమావేశాలను పొడిగిస్తామని ఆయన లేఖలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言