2014年8月11日 星期一

2014-08-12 తెలుగు (India) క్రీడలు

  News Articles by KSR   
'సర్వే'ను ఆపమనండి  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను సవాలు చేస్తూ న్యాయవాది సీతాలక్ష్మి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె న్యాయమూర్తిని కోరారు. రాజ్యాంగంలోని 19(డి), 21వ అధికరణ ప్రకారం స్వేచ్ఛను ...

'సమగ్ర సర్వే'ను ఆపండి!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?  సాక్షి
లండన్: క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన ...

మరో చెత్త రికార్డు చేరువలో కెప్టెన్ ధోనీ   thatsCricket Telugu
ఐదో టెస్టులోనైనా భారత్ తలరాత మారేనా?   10tv
ఒత్తిడికి దాసోహం   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
రెవిన్యూ డివిజన్‌గా హుజూరాబాద్  Andhrabhoomi
హుజూరాబాద్, ఆగస్టు 11: హుజూరాబాద్ ఎట్టకేలకు రెవిన్యూ డివిజన్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ ఈ మేరకు జీవో కూడా జారీ చేసినట్లు సమాచారం అందింది. హుజూరాబాద్ రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలున్నాయి. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ చొరవ ...

రెవె'న్యూ' చిచ్చు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
15 న వస్తున్నా...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎం కేసీఆర్‌ ఈ నెల 15న జిల్లాకు వస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే కలెక్టర్‌ చిరంజీవు లుకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపారు. సోమవారం సీఎం ఫో న్‌తో జిల్లా యంత్రాంగం పరుగు లు ప్రారంభించింది. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నట్లు సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు తెలిపారు. గోల్కొండ కోటలో జెండా వందనం అనంతరం ఆయన ...

15న కెసిఆర్ రాక   Andhrabhoomi
15న సీఎం కేసీఆర్ రాక   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన  సాక్షి
నూతన రాజధానిని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినశివరామకృష్ణన్ కమిటీ సభ్యుల రాకను విద్యార్థి, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు,మేధావులు స్వాగతించలేకపోయారు. కేవలంకంటితుడుపు చర్యగానే కమిటీ సభ్యుల పర్యటన ఉన్నట్లు పెదవి విరిచారు. సాక్షి ప్రతినిధి, కడప: గుంటూరు-విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందనున్నాయి.. రాజధాని ...


ఇంకా మరిన్ని »   


గుప్పుమన్న గంజాయి ఘాటు  సాక్షి
గంజాయి సాగుకు.. అక్రమ రవాణాకు విశాఖ జిల్లా అడ్డాగా మారినట్లు పలు కేసులు రుజువు చేస్తున్నాయి. మత్తుపదార్థాల అక్రమ రవాణా, తయారీ, సాగును అరికట్లాల్సిన జిల్లా ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో తేలుతుండడం వల్లే, కోట్ల విలువచేసే గంజాయి రోజూ రోడ్డు,రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోందన్న విమర్శలు ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
ఐదు మోటార్ సైకిళ్లు దహనం  సాక్షి
చిలకలూరిపేటటౌన్: అర్ధరాత్రి 12 గంటల సమయం.. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్ సమీప ప్రాంతం.. ఇళ్ల ముందు నిలిపిన ఐదు ద్విచక్రవాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు చోట్ల దహన మయ్యాయి. ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు..? ఒక్కరి పనేనా..? అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలెన్నో.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వరుస ఘటనలు పట్టణంలో కలకలం రేపాయి. పోలీసులకు ...


ఇంకా మరిన్ని »   


ఉజ్జెక్‌లో బతుకు బితుకు  సాక్షి
గాజువాక : రష్యాలో ఉపాధి కోసమంటూ వెళ్లి ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకుపోయిన కొందరు విశాఖ వాసుల సహా 250 మంది భారతీయులు వరుస దాడులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఒక కంపెనీలో అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ఫిలిప్ఫీనీయుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఆర్నెల్లుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. తట్టుకోలేక స్వదేశానికి వెళ్లిపోతామని మొర ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ: భారత్‌కు స్వర్ణ పతకం!  వెబ్ దునియా
ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టు సత్తా చాటింది. దీపికా కుమారి, బొంబాల్య దేవి, లక్ష్మీరాణి మజ్హీ సభ్యులుగా ఉ న్న ఈ జట్టు ఫైనల్‌లో మెక్సికోను 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. అంతకుముందు అభిషేక్ వర్మ, పవస్త షెండే జోడీ కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో నంబర్‌వన్ ...

ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 భారత మహిళల జట్టుకు స్వర్ణం   Andhrabhoomi
'పసిడి' కాంతలు   సాక్షి
మహిళలకు స్వర్ణం.. పురుషులకు రజతం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అఫ్గాన్‌లో స్టేడియానికి భారత్ సాయం 10 లక్షల డాలర్లు  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి 10 లక్షల డాలర్లను ప్రభుత్వ చిన్నతరహా పథకాల అభివృద్ధి ప్రణాళిక కింద అఫ్గాన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. కాందహార్ నగరంలోని ఐనో మినా ప్రాంతంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)కి 2012లో ...

స్టేడియం కోసం అఫ్గానిస్థాన్‌కు రూ. 6 కోట్ల గ్రాంటు   Namasthe Telangana
కాందహార్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ చేయూత!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言