రోడ్డుపై కూలిన విమానం సాక్షి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబస్ నగరానికి వెళతున్న ఓ విమానం ఆదివారం ఉదయం 9:18 గంటలకు ఓ రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర ...
కుప్పకూలిన ఇరాన్ విమానంAndhrabhoomi
ఇరాన్లో కూలిన విమానం : 48 మంది ప్రయాణికుల మృతి!వెబ్ దునియా
టెహ్రాన్లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతిOneindia Telugu
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబస్ నగరానికి వెళతున్న ఓ విమానం ఆదివారం ఉదయం 9:18 గంటలకు ఓ రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర ...
కుప్పకూలిన ఇరాన్ విమానం
ఇరాన్లో కూలిన విమానం : 48 మంది ప్రయాణికుల మృతి!
టెహ్రాన్లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి
అమాయకులపై నరమేధాన్ని సహించం సాక్షి
వాషింగ్టన్: ఇరాక్లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం ...
ఇరాక్లోని సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడి!వెబ్ దునియా
రాబందు దాడి!(సంపాదకీయం)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వాషింగ్టన్: ఇరాక్లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం ...
ఇరాక్లోని సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడి!
రాబందు దాడి!(సంపాదకీయం)
లోయలోపడ్డ టిబెట్ బస్సు.. 44మంది మృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్, ఆగస్టు 10: టిబెట్లోని న్యెమొ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది యాత్రికులు మరణించారు. 11 మందికి తీవ్రమైన గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు .. 32 అడుగుల ఎత్తులో నుంచి లోయలోకి పడ డంతో ఈ దుర్ఘటన జరిగింది. మూడు వాహనాలు ఎదురెదురుగా రావడంతో అదుపుతప్పి.. యాత్రికులతో ఉన్న ...
బస్సు ప్రమాదంలో 44 మంది మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బీజింగ్, ఆగస్టు 10: టిబెట్లోని న్యెమొ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది యాత్రికులు మరణించారు. 11 మందికి తీవ్రమైన గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు .. 32 అడుగుల ఎత్తులో నుంచి లోయలోకి పడ డంతో ఈ దుర్ఘటన జరిగింది. మూడు వాహనాలు ఎదురెదురుగా రావడంతో అదుపుతప్పి.. యాత్రికులతో ఉన్న ...
బస్సు ప్రమాదంలో 44 మంది మృతి
గీత దాటారో.. జాగ్రత్త!! సాక్షి
కాన్ బెర్రా : రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దు దాటితే రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహా పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై రష్యా నిషేధం విధించిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. తమ సేనలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి ...
ఇంకా మరిన్ని »
కాన్ బెర్రా : రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దు దాటితే రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహా పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై రష్యా నిషేధం విధించిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. తమ సేనలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి ...
భారత్ చేరిన బిఎస్ఎఫ్ జవాను Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 8: చీనాబ్ నదిలో గల్లంతై పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన బిఎస్ఎఫ్ జవాను సత్యశీల్ యాదవ్ సురక్షితంగా భారత్కు చేరాడు. పాకిస్తాన్ అధికారులు విచారణ నిర్వహించిన తరువాత భారత్ ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించి అతడిని అప్పగించింది. కాగా పాకిస్తాన్ భద్రతాదళాలు తాను ఊహించిన దానికన్నా బాగా చూసుకున్నారని భారత బిఎస్ఎఫ్ జవాన్ ...
అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!సాక్షి
పాక్లో బాగా చూశారు, ఊహించలేదు: బిఎస్ఎఫ్ జవాన్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్, ఆగస్టు 8: చీనాబ్ నదిలో గల్లంతై పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన బిఎస్ఎఫ్ జవాను సత్యశీల్ యాదవ్ సురక్షితంగా భారత్కు చేరాడు. పాకిస్తాన్ అధికారులు విచారణ నిర్వహించిన తరువాత భారత్ ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించి అతడిని అప్పగించింది. కాగా పాకిస్తాన్ భద్రతాదళాలు తాను ఊహించిన దానికన్నా బాగా చూసుకున్నారని భారత బిఎస్ఎఫ్ జవాన్ ...
అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!
పాక్లో బాగా చూశారు, ఊహించలేదు: బిఎస్ఎఫ్ జవాన్
మా ప్రతినిధుల సభలో ప్రసంగించండి.. మోడీకి అమెరికా ఇన్వైట్! వెబ్ దునియా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికా మరోమారు అధికారపూర్వక ఆహ్వానం పంపింది. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని కోరుతూ తాజాగా మోడీని అమెరికా ఆహ్వానించింది. వాషింగ్టన్లో ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయ్ నర్ మోడీకి లేఖ రాశారు. మోడీ పర్యటన సమయంలో సంయుక్త సమావేశాలను పొడిగిస్తామని ఆయన లేఖలో ...
మోడీకి 'ప్రసంగ' ఆహ్వానంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికా మరోమారు అధికారపూర్వక ఆహ్వానం పంపింది. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని కోరుతూ తాజాగా మోడీని అమెరికా ఆహ్వానించింది. వాషింగ్టన్లో ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయ్ నర్ మోడీకి లేఖ రాశారు. మోడీ పర్యటన సమయంలో సంయుక్త సమావేశాలను పొడిగిస్తామని ఆయన లేఖలో ...
మోడీకి 'ప్రసంగ' ఆహ్వానం
పేగు మూలకణాల గుట్టు రట్టు సాక్షి
లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై ...
ఇంకా మరిన్ని »
లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై ...
వణికిస్తున్న ఎబోలా వైరస్ Namasthe Telangana
... - తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. ebolavirsu - భారత ...
భారత్లో ఎబోలా భయం లేదు.. కేంద్రం : డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
... - తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. ebolavirsu - భారత ...
భారత్లో ఎబోలా భయం లేదు.. కేంద్రం : డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ!
ఒబామాను ఆపేసిన బుడ్డోడు!! సాక్షి
వాషింగ్టన్ : బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఎక్కడో కాదు.. ఏకంగా శ్వేత సౌధంలోనే! ఇరాక్ సమస్య గురించి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు బరాక్ ఒబామా సిద్ధం అవుతుండగా.. ఉన్నట్టుండి ఓ బుడ్డోడు అడ్డురావడంతో ఆయన ప్రసంగం కొద్దిసేపు ఆపేయాల్సి ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్ : బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఎక్కడో కాదు.. ఏకంగా శ్వేత సౌధంలోనే! ఇరాక్ సమస్య గురించి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు బరాక్ ఒబామా సిద్ధం అవుతుండగా.. ఉన్నట్టుండి ఓ బుడ్డోడు అడ్డురావడంతో ఆయన ప్రసంగం కొద్దిసేపు ఆపేయాల్సి ...
అమెరికాలో యువ ఇంజినీర్ మృతి సాక్షి
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలకు చెందిన యువ ఇంజినీర్ నిమ్మల జయశేషరాఘవేంద్ర (25) అమెరికాలో గత ఆదివారం మృతిచెందారు. దీంతో శివదేవుని చిక్కాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులు, బంధువులు రాఘవేంద్రతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు. రాఘవేంద్ర భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ...
ఇంకా మరిన్ని »
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలకు చెందిన యువ ఇంజినీర్ నిమ్మల జయశేషరాఘవేంద్ర (25) అమెరికాలో గత ఆదివారం మృతిచెందారు. దీంతో శివదేవుని చిక్కాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులు, బంధువులు రాఘవేంద్రతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు. రాఘవేంద్ర భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ...
沒有留言:
張貼留言