నేతాజీకి భారతరత్న వద్దు.. అదృశ్యంపై దర్యాప్తు జరిపించండి! వెబ్ దునియా
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై నేతాజీ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని, ఆయన అదృశ్యంపై దర్యాప్తు జరిపించి ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై నేతాజీ మనవడు ...
వాజపేయి, బోస్లకు భారతరత్న! మిస్టరీ చేధించాలని..Oneindia Telugu
నేతాజీ, వాజ్ పేయిలకు భారతరత్న?తెలుగువన్
వాజపేయి, నేతాజీకి భారత రత్న?Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై నేతాజీ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని, ఆయన అదృశ్యంపై దర్యాప్తు జరిపించి ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై నేతాజీ మనవడు ...
వాజపేయి, బోస్లకు భారతరత్న! మిస్టరీ చేధించాలని..
నేతాజీ, వాజ్ పేయిలకు భారతరత్న?
వాజపేయి, నేతాజీకి భారత రత్న?
నా తండ్రి ఆత్మకథ రాయాలి: మన్మోహన్ సింగ్ కూతురు Oneindia Telugu
న్యూఢిల్లీ: తన తండ్రి పదేళ్ల పాలన చివరి రోజుల్లో ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా మారడం బాధాకరమని, అలాగే తన తండ్రి తన ఆత్మకథను రాస్తే బాగుంటుందని తన తల్లిదండ్రుల జీవితంపై పుస్తకం రాసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దామన్ సింగ్ శనివారం అన్నారు.'స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ సింగ్ అండ్ గురుశరణ్' పేరుతో దామన్ రాసిన ...
మా నాన్న ఆత్మకథ రాయాలిAndhrabhoomi
మా నాన్నే ఆత్మకథ రాయాలిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: తన తండ్రి పదేళ్ల పాలన చివరి రోజుల్లో ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా మారడం బాధాకరమని, అలాగే తన తండ్రి తన ఆత్మకథను రాస్తే బాగుంటుందని తన తల్లిదండ్రుల జీవితంపై పుస్తకం రాసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దామన్ సింగ్ శనివారం అన్నారు.'స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ సింగ్ అండ్ గురుశరణ్' పేరుతో దామన్ రాసిన ...
మా నాన్న ఆత్మకథ రాయాలి
మా నాన్నే ఆత్మకథ రాయాలి
భక్తిశ్రద్ధలతో మన గుడి గోవిందనామ Andhrabhoomi
అద్దంకి, ఆగస్టు 10: హిందూ మత ప్రచారంతోపాటు, జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని ఆదివారం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. టిటిడి వారు పంపించిన శ్రీవేంకటేశ్వరస్వామి నామంతో పూజాసామాగ్రితో దేవాలయంలో ప్రత్యేక ...
ఆలయాల్లో ఘనంగా శ్రావణపౌర్ణమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
అద్దంకి, ఆగస్టు 10: హిందూ మత ప్రచారంతోపాటు, జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని ఆదివారం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. టిటిడి వారు పంపించిన శ్రీవేంకటేశ్వరస్వామి నామంతో పూజాసామాగ్రితో దేవాలయంలో ప్రత్యేక ...
ఆలయాల్లో ఘనంగా శ్రావణపౌర్ణమి
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరో వివాదం 10tv
ఢిల్లీ:ఎన్నికల అఫిడవిట్లలో వేర్వేరు డిగ్రీలు పేర్కొని వివాదం కొని తెచ్చుకున్న స్మృతి తాజాగా మరో కొత్త వివాదానికి తెర లేపారు. తాను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందానని ఆమె వెల్లడించారు. తన డిగ్రీపై ఎవరికైనా సందేహాలుంటే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు. 2004, 2014 అఫిడవిట్లలో వేర్వేరు విద్యార్హతలు
స్మృతి విద్యార్హతపై మరో వివాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేను పట్టభద్రురాలినే!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఢిల్లీ:ఎన్నికల అఫిడవిట్లలో వేర్వేరు డిగ్రీలు పేర్కొని వివాదం కొని తెచ్చుకున్న స్మృతి తాజాగా మరో కొత్త వివాదానికి తెర లేపారు. తాను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందానని ఆమె వెల్లడించారు. తన డిగ్రీపై ఎవరికైనా సందేహాలుంటే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు. 2004, 2014 అఫిడవిట్లలో వేర్వేరు విద్యార్హతలు
స్మృతి విద్యార్హతపై మరో వివాదం
నేను పట్టభద్రురాలినే!
కోమాలో జశ్వంత్ సింగ్ : క్రిటికల్ కండిషన్! వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్సింగ్కు తీవ్ర అస్వస్థతAndhrabhoomi
జశ్వంత్ సింగ్ ఆరోగ్యం విషమంNamasthe Telangana
కోమాలో జశ్వంత్సాక్షి
Oneindia Telugu
Andhraprabha
అన్ని 15 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్సింగ్కు తీవ్ర అస్వస్థత
జశ్వంత్ సింగ్ ఆరోగ్యం విషమం
కోమాలో జశ్వంత్
నక్సల్స్ మధ్య కాల్పులు సాక్షి
జార్ఖండ్/రాయ్పూర్: ప్రత్యర్థి వర్గాలైన సీపీఐ(మావోయిస్టు), తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ) నక్సలైట్ల మధ్య జార్ఖండ్లోని పలమావు జిల్లాలో ఉన్న కౌరియా గ్రామంలో శనివారం తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగారుు. ఈ కాల్పుల్లో కనీసం 15 మంది టీపీసీకి చెందిన నక్సలైట్లు దుర్మరణం చెంది ఉంటారని పోలీ సులు తెలిపారు. అరుుతే, ఒక్క మృతదేహమూ ...
జార్ఖండ్లో మావోలు వర్సెస్ టీపీసీ : 14 మంది నక్సల్స్ హతం!?వెబ్ దునియా
నక్సల్స్ గ్రూప్ మధ్య ఎదురుకాల్పులు...14 మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జార్కండ్ల్ లో 14 మంది నక్సల్స్ మృతిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
జార్ఖండ్/రాయ్పూర్: ప్రత్యర్థి వర్గాలైన సీపీఐ(మావోయిస్టు), తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ) నక్సలైట్ల మధ్య జార్ఖండ్లోని పలమావు జిల్లాలో ఉన్న కౌరియా గ్రామంలో శనివారం తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగారుు. ఈ కాల్పుల్లో కనీసం 15 మంది టీపీసీకి చెందిన నక్సలైట్లు దుర్మరణం చెంది ఉంటారని పోలీ సులు తెలిపారు. అరుుతే, ఒక్క మృతదేహమూ ...
జార్ఖండ్లో మావోలు వర్సెస్ టీపీసీ : 14 మంది నక్సల్స్ హతం!?
నక్సల్స్ గ్రూప్ మధ్య ఎదురుకాల్పులు...14 మంది మృతి
జార్కండ్ల్ లో 14 మంది నక్సల్స్ మృతి
మోడీకి అద్వానీ ప్రశంస, ఏపీ, తెలంగాణలపై అమిత్ షా Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రధాని నరేంద్ర మోడీ పైన శనివారం ప్రశంసలు కురిపించారు. దేశం మోడీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీ ఘన విజయం తర్వాత పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేతలు, కార్యకర్తలు కష్టపడాలన్నారు.
ప్రతిసారీ గెలుపే లక్ష్యం కావాలిAndhrabhoomi
రాస్తున్నాం.. నవ భారతం!సాక్షి
60 ఏళ్లు పాలించి ఏమీ సాధించలేని వారు.... 60 రోజుల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రధాని నరేంద్ర మోడీ పైన శనివారం ప్రశంసలు కురిపించారు. దేశం మోడీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీ ఘన విజయం తర్వాత పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేతలు, కార్యకర్తలు కష్టపడాలన్నారు.
ప్రతిసారీ గెలుపే లక్ష్యం కావాలి
రాస్తున్నాం.. నవ భారతం!
60 ఏళ్లు పాలించి ఏమీ సాధించలేని వారు.... 60 రోజుల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ...
పూలన్ హంతకుడు రాణానే! సాక్షి
న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ...
పూలన్దేవి హత్య: షేర్ సింగ్ను దోషిగా తేల్చిన కోర్టుOneindia Telugu
పూలన్దేవి హత్యకేసులో నిందితులకు శిక్ష ఖరారుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ...
పూలన్దేవి హత్య: షేర్ సింగ్ను దోషిగా తేల్చిన కోర్టు
పూలన్దేవి హత్యకేసులో నిందితులకు శిక్ష ఖరారు
ప్రేమ పురాణం బయటపడుతుందని... సాక్షి
బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు. గతనెల 31న విజయనగరకు చెందిన ...
ఇంకా మరిన్ని »
బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు. గతనెల 31న విజయనగరకు చెందిన ...
'వాణిజ్య' మనీ ల్యాండరింగ్పై సిట్ కన్ను! సాక్షి
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది. త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది. త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
沒有留言:
張貼留言