2014年8月9日 星期六

2014-08-10 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
హానీ ట్రాఫ్: పతన్ కుమార్ కేసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో?  వెబ్ దునియా
పాకిస్తాన్ గర్ల్‌గా భావిస్తున్న అనుష్క అగర్వాల్ 'హానీ ట్రాప్'లో సుబేదార్ పతన్ కుమార్ పడిపోయిన సంగతి తెలిసిందే. పతన్ రిమాండ్ రిపోర్టు ద్వారా భయంకరమైన నిజాలు వెల్లడైనట్లుగా సమాచారం. సమాచారం మేరకు... అనుష్క ఆర్మీ కీలక విభాగాల అధికారుల కదలికలను అడిగింది. పతన్‌ను నందన్ ట్రిప్‌కు తీసుకు వెళ్తానని చెప్పింది. కీలక విభాగాలలో ఉన్న 40 మంది ...

పాక్‌ చేతిలో ఇండియన్‌ ఆర్మీ కీలక సమాచారం   10tv
రిమాండ్ రిపోర్టులో పతన్ వెల్లడించిన వివరాలు   Namasthe Telangana
ఏడాదిగా సుబేదార్ కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 17 వార్తల కథనాలు »   

  సాక్షి   
అమాయకులపై నరమేధాన్ని సహించం  సాక్షి
వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం ...

ఇరాక్‌లోని సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడి!   వెబ్ దునియా
రాబందు దాడి!(సంపాదకీయం)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కోతి తీసిన సెల్ఫీ ఫోటో.. కాపీరైట్ ఇష్యూ అవుతుందా?  వెబ్ దునియా
ఓ బ్లాక్ మకాక్ మంకీ ప్రస్తుతం పెద్ద దుమారానికే కేంద్ర బిందువైంది. ఇండోనేసియన్ దీవి సులావెసీలో మూడేళ్ల క్రితం డేవిడ్ స్లాటర్ అనే ఫొటోగ్రాఫర్ కోతుల గుంపును ఫొటోలు తీస్తుండగా.. ఈ కోతి అతడి నుంచి కెమెరా లాక్కుని పారిపోయింది. తర్వాత ఎడాపెడా వందలాది ఫొటోలు తీసేసింది. పనిలోపనిగా సెల్ఫీతో పాటు అనేక ఫొటోలు తనివితీరా తీసుకుని కెమెరాను ...

కోతి ఫొటో తీసింది.. కాపీరైట్‌పై దుమారం రేగింది..!   సాక్షి
కోతి సెల్ఫీపై కాపీరైట్ యుద్ధం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
వణికిస్తున్న ఎబోలా వైరస్  Namasthe Telangana
... - తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. ebolavirsu - భారత ...

భారత్‌లో ఎబోలా భయం లేదు.. కేంద్రం : డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ!   వెబ్ దునియా
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వైరస్   10tv
ఇబోలా ఎఫెక్ట్: నైజీరియాలో అత్యవసర పరిస్థితి   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

  సాక్షి   
భారత్ చేరిన బిఎస్‌ఎఫ్ జవాను  Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 8: చీనాబ్ నదిలో గల్లంతై పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన బిఎస్‌ఎఫ్ జవాను సత్యశీల్ యాదవ్ సురక్షితంగా భారత్‌కు చేరాడు. పాకిస్తాన్ అధికారులు విచారణ నిర్వహించిన తరువాత భారత్ ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించి అతడిని అప్పగించింది. కాగా పాకిస్తాన్ భద్రతాదళాలు తాను ఊహించిన దానికన్నా బాగా చూసుకున్నారని భారత బిఎస్‌ఎఫ్ జవాన్ ...

అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!   సాక్షి
పాక్‌లో బాగా చూశారు, ఊహించలేదు: బిఎస్ఎఫ్ జవాన్   Oneindia Telugu
నేడు స్వదేశానికి బీఎస్‌ఎఫ్ జవాన్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


గీత దాటారో.. జాగ్రత్త!!  సాక్షి
కాన్ బెర్రా : రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దు దాటితే రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహా పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై రష్యా నిషేధం విధించిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. తమ సేనలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
అమెరికాలో యువ ఇంజినీర్ మృతి  సాక్షి
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలకు చెందిన యువ ఇంజినీర్ నిమ్మల జయశేషరాఘవేంద్ర (25) అమెరికాలో గత ఆదివారం మృతిచెందారు. దీంతో శివదేవుని చిక్కాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులు, బంధువులు రాఘవేంద్రతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు. రాఘవేంద్ర భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ...

మిత్రులు చూస్తుండగా: అమెరికాలో ఆంధ్ర టెక్కీ మృతి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఒబామాను ఆపేసిన బుడ్డోడు!!  సాక్షి
వాషింగ్టన్ : బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఎక్కడో కాదు.. ఏకంగా శ్వేత సౌధంలోనే! ఇరాక్ సమస్య గురించి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు బరాక్ ఒబామా సిద్ధం అవుతుండగా.. ఉన్నట్టుండి ఓ బుడ్డోడు అడ్డురావడంతో ఆయన ప్రసంగం కొద్దిసేపు ఆపేయాల్సి ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక  సాక్షి
నేపితా: ఆసియాన్ దేశాలతో విభిన్న రంగాల్లో భారత సంబంధాలు, సహకారాలను మెరుగుపరచేందుకు 2016 నుంచి అమలయ్యేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని భారతదేశం పేర్కొంది. ఆసియాన్‌కు భారత్‌కు మధ్య సేవలు, పెట్టుబడుల రంగాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నెలలో జరగబోయే ఆర్థిక, వాణిజ్య మంత్రుల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మా ప్రతినిధుల సభలో ప్రసంగించండి.. మోడీకి అమెరికా ఇన్వైట్!  వెబ్ దునియా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికా మరోమారు అధికారపూర్వక ఆహ్వానం పంపింది. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని కోరుతూ తాజాగా మోడీని అమెరికా ఆహ్వానించింది. వాషింగ్టన్‌లో ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయ్ నర్ మోడీకి లేఖ రాశారు. మోడీ పర్యటన సమయంలో సంయుక్త సమావేశాలను పొడిగిస్తామని ఆయన లేఖలో ...

మోడీకి 'ప్రసంగ' ఆహ్వానం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言