2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...

2015-07-31 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రానా 'లీడర్ -2' చేస్తున్నారా?   
సాక్షి
రానా తొలి చిత్రం 'లీడర్'. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన 'బాహుబలి'లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో 'బెంగళూరు డేస్' రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో ...

2015-07-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
400 వికెట్ల క్లబ్‌లో స్టెయిన్‌   
ఆంధ్రజ్యోతి
ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్‌ (3/30), డుమిని (3/27) బంగ్లా టాపార్డర్‌ వెన్ను విరవడంతో గురువారం ఆరంభమైన టెస్టులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి ...

2015-07-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయండి: కాంగ్రెస్‌కు హిల్లరీ   
Oneindia Telugu
క్యూబా దేశంపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హిల్లరీ క్లింటన్ కోరారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ మియామీలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ పైవ్యాఖ్యలు ...

2015-07-31 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
క్షమాపణ చెప్పను, నా హక్కు: రాబర్ట్ వాద్రా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై పార్ల మెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఎటువంటి పరిస్థితులలో క్షమాపణ చెప్పను అని రాబర్ట్ వాద్రా తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన ...

2015-07-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...

2015年7月29日 星期三

2015-07-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైద్రాబాద్‌పై మాట్లాడే హక్కు మాకే, కెసిఆర్ కూడా వచ్చేవారు: బాబు   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ...

2015-07-30 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
సాయిధరమ్‌ తేజ్‌తో దిల్‌ రాజు మరో చిత్రం   
ఆంధ్రజ్యోతి
సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రస్తుతం 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌ రాజు ఆయనతో మరో సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభించారు. 'పటాస్‌' సినిమాతో తొలి విజయాన్ని అందుకొన్న అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం గురించి దిల్‌ రాజు మాట్లాడుతూ 'మంచి కథ, మాటలు, దర్శకత్వంతో ...

2015-07-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
తడబడిన మైకేల్ క్లార్క్: సెక్స్-సక్సెస్‌ అంటూ నవ్వులు..   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నవ్వులు పూయించారు. యాషెస్‌లో మూడో టెస్టు ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లార్క్‌ మాట్లాడుతూ.. 'మాకు 'సెక్స్‌' కావాలంటే.. లార్డ్స్‌ తరహాలో అన్ని రంగాల్లో రాణించాల'ని నోరు జారాడు. సెక్స్-సక్సెస్ విషయంలో తడబడ్డాడు. అంతలోనే నాలిక్కరచుకుని.. నా ఉద్దేశం 'సక్సెస్‌' అని ...

2015-07-30 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మృతి?   
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సూప్రీం కమాండర్ ముల్లా మహ్మద్ ఒమర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రముఖ వార్తా సంస్థ బిబిసి కూడా ఒమర్ మరణించినట్లు కథనాలను ప్రచురితం చేసింది. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. కాగా, ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే ...

2015-07-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మెమెన్‌కి ఉరిశిక్ష అమలు: రాత్రి తిన్లేదు, నిద్రపోలేదు!   
Oneindia Telugu
నాగపూర్: యాకూబ్ మెమెన్‌కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు. అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని ...

2015-07-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హైద్రాబాద్‌పై మాట్లాడే హక్కు మాకే, కెసిఆర్ కూడా వచ్చేవారు: బాబు   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ...

2015年7月28日 星期二

2015-07-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అబ్దుల్ కలాంకు ప్రముఖుల నివాళి (వీడియో)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...

2015-07-29 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
రెండోసారి లేఖ విసిరాడు: కోర్టు వద్ద మళ్లీ యాసిన్ భత్కల్ హల్‌చల్   
Oneindia Telugu
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ మంగళవారం నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో హల్ చల్ సృష్టించాడు. ఈ రోజు భత్కల్ సహా ఐదుగురిని పోలీసులు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సమయంలో యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో లేఖ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ లేఖను స్వాధీనం ...

2015-07-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
క్లైవ్ రైస్ కన్నుమూత   
సాక్షి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా ...

2015-07-29 తెలుగు (India) ప్రపంచం


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఘన నివాళి.. రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు   
వెబ్ దునియా
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన ...

2015-07-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
అబ్దుల్ కలాంకు ప్రముఖుల నివాళి (వీడియో)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...

2015-07-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ప్రజల కోసం అమరావతిలో తాత్కాలిక రాజధాని: చంద్రబాబు, 20వేల ఉద్యోగుల తరలింపు   
Oneindia Telugu
హైదరాబాద్: అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పాలన మరింత దగ్గర చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సొంత రాష్ర్టానికి వెళ్లలేమని, అందుకే వారంలో మూడురోజులు ఏపీలోనే ...

2015年7月27日 星期一

2015-07-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
తిరుమల శ్రీవారికి 4కోట్ల ఆస్తి రాసిస్తా: ఓ వృద్ధ భక్తురాలు   
Oneindia Telugu
తిరుపతి: ఓ వృద్ధ భక్తురాలు తన దైవ భక్తిని చాటుకున్నారు. తన ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏకంగా రూ. 4 కోట్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. కాగా, ఆమెకు నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవడంతో.
సర్వం స్వామికే... రూ. 4 కోట్ల ఆస్తిని తిరుమలకు రాసిస్తానంటున్న వృద్ధురాలు   వెబ్ దునియా
వెంకన్నకు 4కోట్ల ఆస్తి రాసిస్తా   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...

2015-07-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్   
సాక్షి
''తేజస్ నాకు 'ఉలవచారు బిర్యానీ' సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ...

2015-07-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్   
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్ లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్ ...

2015-07-28 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి   
సాక్షి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. దెహస్లా గ్రామంలోని పెళ్లి విందులో చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది. తీవ్ర ఆగ్రవేశాలతో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో 21 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పిల్లలు, వృధ్దులు ఎక్కువ మంది ...

2015-07-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
'ఇండియన్ మిస్సైల్' కలాం తొలి సంపాదన చింతగింజలతోనే..   
వెబ్ దునియా
అది తమిళనాడులోని ఓ చిన్న ఊరు.. ఆ ఊరి చుట్టూ సముద్రమే.. ఆ సముద్రం అంటే నేటి ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాంకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. ఇది 1940ల నాటి మాట.. భవిష్యత్తులో అదే కుర్రాడే భారత కీర్తిని అంతరిక్షస్థాయిలో రెపరెపలాడించాడు. ఆ కుర్రాడే.. అవుల్‌ ఫకీర్‌ జైనులబ్దీన్‌ ...

2015-07-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కంట తడి పెట్టిస్తున్న ఉల్లి: కిలో రూ.20కే అమ్మాలని చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు ...

2015年7月26日 星期日

2015-07-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...

2015-07-27 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పెళ్లిలో డీజే ఆపేశారని వరుడి తండ్రి హత్య   
Oneindia Telugu
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది.
పాటలు పెట్టలేదని వధువు తండ్రిని కాల్చి చంపారు   ఆంధ్రజ్యోతి
పెళ్లి‌లో బాలీవుడ్ పాటలు పెట్టలేదని వరుడి తండ్రిని కాల్చ చంపారు   ప్రజాశక్తి
పాటలు ఆపేశారని వ్యక్తి హత్య   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు   
సాక్షి
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన ...

2015-07-27 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
కోచ్‌లంటే కీలు బొమ్మలు: భారత హాకీ మాజీ కోచ్‌ బ్రాసా   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: గంగిరెద్దులా తలూపిన వాడే భారత హాకీ టీమ్‌ కోచ్‌గా ఎక్కువ కాలం మనగలడని మాజీ కోచ్‌ జోస్‌ బ్రాసా ఆరోపించాడు. కోచ్‌లను కీలు బొమ్మలుగా చూస్తున్నారు. స్వేచ్ఛ లేకపోవడంతోపాటు అతని పనిలో బయటి వ్యక్తుల జోక్యం వల్లే విదేశీ నిపుణులతో తరచూ విభేదాలు తలెత్తడానికి కారణమని బ్రాసా అభిప్రాయపడ్డాడు. పాల్‌ వాన్‌ యాస్‌పై హాకీ ఇండియా వేటు ...

2015-07-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి.. ఈ యేడాదిలో 200సార్లు కాల్పులు   
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 200సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిలో ఏప్రిల్‌లో 18, మే నెలలో 39, జూన్‌లో 41, జూలైలో ఇప్పటి వరకు 34 ఘటనలు జరిగినట్టు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. తాజాగా లూసియానలోని సినిమా ...

2015-07-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...

2015-07-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న 100మంది తెలుగువారు, టిడిపి నేతలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 100 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని ...

2015年7月25日 星期六

2015-07-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ   ఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు   సాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..   
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...

2015-07-26 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు   
సాక్షి
వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన ...

2015-07-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌కు విముక్తి   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, జులై 25: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భారత క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్ చండీలా, అంకత్ చవాన్‌లతో సహా 16 మందికి విముక్తి లభించింది. శనివారం స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారించిన ఢిల్లీ కోర్టు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆధారాల్లేవని, వారిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా ...

2015-07-26 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పాకిస్థాన్ కు భూకంపం షాక్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి ...

2015-07-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ   ఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు   సాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం   Oneindia Telugu
ప్రజాశక్తి   
NTVPOST   
Vaartha   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్   
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వబోమని, అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని కూడా తాము భావించడం లేదని ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి 16 ఏళ్లయిన సందర్భంగా ఆయన ద్రాస్ సెక్టార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ...

2015-07-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..   
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...

2015年7月24日 星期五

2015-07-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ   
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...

2015-07-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల   
సాక్షి
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల ...

2015-07-25 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
సిటీలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, 1000 కోట్లు చాలు: అరుణ   
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నగరంలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో ఇరవై చోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,630 కోట్లతో ఈ ఫ్లై ...

2015-07-25 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
థియేటర్‌లో సినిమా చూస్తుంటే కాల్చిపారేశాడు   
Oneindia Telugu
లూసియానా: అందరూ హాయిగా సినిమా చూస్తున్న సమయంలో దుండగుడు (58) రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. తరువాత దుండగుడు తనను తాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లూసియానాలో జరిగింది. లూసియానా లోని లాఫాయెట్ నగరంలో గ్రాండ్ థియేటర్ ఉంది. బుధవారం రాత్రి సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తరువాత ఒక ...

2015-07-25 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి
   
రాహుల్‌ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత   
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...

2015-07-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ   
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...

2015年7月23日 星期四

2015-07-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
అనంతపురం : రాహుల్‌గాంధీ పాదయాత్రపై చంద్రదండు నిరసన   
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 : అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో చంద్రదండు కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది.
అనంతలో రాహుల్.. మొదలైన రభస   సాక్షి
అనంతలో అడుగుపెట్టిన రాహుల్: నిరసన, టీడీపీ నేతల అరెస్టు   Oneindia Telugu
నేడు అనంతపురం జిల్లాకు రానున్న రాహూల్.. 10కే పాదయాత్ర   వెబ్ దునియా
Namasthe Telangana   
Teluguwishesh   
తెలుగువన్   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు   
సాక్షి
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ...

2015-07-24 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన 'బాహుబలి' భారీ పోస్టర్..   
వెబ్ దునియా
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పలు రికార్డులను సొంతం చేసుకున్న 'బాహుబలి' తాజాగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. ఈ సినిమా కోసం రూపొందించిన పోస్టర్‌ గన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని గిన్నిస్ రికార్డుల సంస్థ అధికారులు బుధవారం అధికారికంగా ...

2015-07-24 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
పుజారా కెప్టెన్సీలో ఆడనున్న విరాట్ కోహ్లీ   
Oneindia Telugu
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి ...