2015年6月30日 星期二

2015-07-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
ఇరుకునపడ్డ అరకు ఎంపీ.. తప్పుడు పత్రాలతో 25 కోట్ల రుణం.. కొత్తపల్లి గీతపై సీబీఐ ...   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(వీఐపీఎల్‌) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక ...

2015-07-01 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
మహేశ్ 'బ్రహ్మోత్సవం'లో ముగ్గురు ముద్దుగుమ్మలు   
ఆంధ్రజ్యోతి
ఇంతకు ముందు మహేశ్ తో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసి విజయం సాధించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోమారు అదే హీరోతో మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యాడు... అందుకే సినిమాకు 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ను నిర్ణయించాడు... పదిమంది కలసి ఉంటే ఆనందానికి కొదువే ఉండదు, అదే ఓ ఉత్సవం- అలాంటిది ఎంతోమంది కలసి ఉన్న చోట నిత్యం ...

2015-07-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రహానే సమర్థుడు: సచిన్   
సాక్షి
భారత జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, బాగా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న రహానే కెప్టెన్‌గానూ సమర్థుడని సచిన్ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత ముంబై క్రికెటర్‌కు భారత జట్టు కెప్టెన్సీ దక్కింది. జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా ...

2015-07-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
చూస్తుండగానే... కాలిబూడిదయ్యారు...ఇండోనేషియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 116   
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తోపాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఇళ్లపై కూలిన విమానం..116 మంది మృత్యువాత   ఆంధ్రజ్యోతి
ఊరి మధ్య కూలిన విమానం   సాక్షి
ఇండోనేషియా విమాన ప్రమాదం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చేతబడి పేరుతో స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్   
Oneindia Telugu
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ ...

2015-07-01 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి
   
ఎగుమతి చేసుకోవచ్చు.. నెస్లేకు బాంబే హైకోర్టు అనుమతి   
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 30: నెస్లే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మ్యాగి నూడిల్స్ పై నిషేధం ఉంది. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేశారు.
నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్‌కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..   వెబ్ దునియా
నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతి   Oneindia Telugu
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం   సాక్షి
Andhrabhoomi   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కట్నం పిశాచి.. స్థాయికి తగ్గ కట్నం కోసం ఐపీఎస్ అధికారి వేధింపులు..!   
వెబ్ దునియా
నాగరికత పెరిగినా, పెద్ద చదువులు చదువుకున్నా.. కొందరిని కట్నం పిశాచి వదలట్లేదు. స్థాయికి తగిన కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన రోజు నుంచీ తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్‌పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
'బొగ్గు' నిర్ణయాలన్నీ మన్మోహనే తీసుకున్నారు   
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుపై నిర్ణయాలన్నింటినీ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగే తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు స్పష్టం చేశారు. అప్పుడు తాను సహాయ మంత్రినని, బొగ్గు శాఖ మన్మో హన్ దగ్గరే ఉందని, గనుల కేటాయింపులకు సంబంధించిన పూర్తి అధికారం సంబంధిత శాఖ మంత్రికే ఉంటుందని చెప్పారు. జార్ఖండ్‌లోని ...

2015-07-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రిటైర్డు జడ్జికి ఆ మాత్రం తెలియదా..? మంత్రి పత్తిపాటి ప్రశ్న.... ఏమాత్రం..?   
వెబ్ దునియా
రిటైర్డు జడ్జి అయిన ఆయనకు ఆ మాత్రం తెలియదా...? సెక్షన్ 8 హైదరాబాద్ లో అవసరమా లేదా అనే విషయం ఆయనకు అర్థం కాదు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అనే వితండవాదాన్ని ఎలా తెస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్‌ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమిళనాడు పోలీసుల్ని ...

2015年6月29日 星期一

2015-06-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ట్విట్టర్‌‌లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్‌పై వైకాపా విమర్శ..   
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం   Oneindia Telugu
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా   సాక్షి
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్వాష్ పిటిషన్‌పై స్టీఫెన్‌ది కోర్టు ధిక్కారం చర్యలకు హైకోర్టు ఆదేశం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్‌ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.శివశంకర్‌ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ దాఖలు చేసిన రెక్యూజల్‌ పిటిషన్‌ను ...

2015-06-30 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
మహేశ్ 'బ్రహ్మోత్సవం'లో ముగ్గురు ముద్దుగుమ్మలు   
ఆంధ్రజ్యోతి
ఇంతకు ముందు మహేశ్ తో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసి విజయం సాధించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోమారు అదే హీరోతో మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యాడు... అందుకే సినిమాకు 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ను నిర్ణయించాడు... పదిమంది కలసి ఉంటే ఆనందానికి కొదువే ఉండదు, అదే ఓ ఉత్సవం- అలాంటిది ఎంతోమంది కలసి ఉన్న చోట నిత్యం ...

2015-06-30 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్ రహానె   
ఆంధ్రజ్యోతి
ముంబై (జూన్ 29): త్వరలో ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఖరారైంది. ఈ టూర్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. యువ ఆటగాడు రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. సినియర్లు ధోని, కోహ్లీ, ధవన్, అశ్విన్, యాదవ్‌లకు విశ్రాంతి ప్రకటించారు. కాగా, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రహానేకు పట్టం   ప్రజాశక్తి
రహానేకు పగ్గాలు   సాక్షి
టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఇందర్జీత్, జాన్సన్‌లకు స్వర్ణాలు   
సాక్షి
చాంతబురి (థాయ్‌లాండ్): ఆసియా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని చివరి మీట్‌లోనూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం జరిగిన ఈ మీట్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి. ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), దేవేందర్ సింగ్ (జావెలిన్ త్రో) స్వర్ణ పతకాలు సాధించారు. ఇందర్జీత్, జాన్సన్‌లకు వరుసగా ఇది మూడో పసిడి పతకం ...

2015-06-30 తెలుగు (India) ప్రపంచం


Teluguwishesh
   
ప్రపంచంలోనే మొదటి రోబోల పెళ్లి   
Teluguwishesh
ఇక నుండి మనుషులే కాదు.. రోబోలు కూడా పెండ్లిండ్లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి రెండు రోబోలకు జపాన్‌లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. టోక్యోకు చెందిన మేవా డెన్కీ అనే రోబోల తయారీ సంస్థ శనివారం ఓ ఫంక్షన్ హాల్‌లో ఫ్రోయిస్ అనే మగ రోబోకు, యుకిరిని అనే ఆడ రోబోకు పెండ్లి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రెండురోజుల ముందే ...

2015-06-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మద్యం తాగడం ప్రాథమిక హక్కు: మంత్రి బాబూలాల్   
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...

2015-06-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బాబుకు చిక్కు! అందువల్లే వెళ్లలేదు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...

2015年6月28日 星期日

2015-06-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన రైలు   
సాక్షి
ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం ...

2015-06-29 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
అల్లు అర్జున్ కు ధాంక్స్ చెప్పిన నాగార్జున   
FIlmiBeat Telugu
హైదరాబాద్: శనివారం నాడు 62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించి తెలుగు సినిమా విభాగానికి సంబంధించి విజేతల వివరాలు ప్రకటించారు. రేసుగుర్రం లో ఉత్తమ నటనటుకు గానూ అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్జుని దక్కించుకున్నాడు. రేసుగుర్రం చిత్రం 3 అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అవార్డుని...అక్కినేని కి ...

2015-06-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రెండో హరిత విప్లవం కావాలి   
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు ...

2015-06-29 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
2017 నాటికి కృత్రిమ రక్తం   
సాక్షి
లండన్: మూలకణాలతో ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన కృత్రిమ రక్తాన్ని మరో రెండేళ్లలో మనుషులకు ఎక్కించి పరీక్షించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'ఎన్‌హెచ్‌ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్' వెల్లడించింది. మూలకణాలతో కృత్రిమరక్తం ఉత్పత్తికి గాను యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. పెద్దల నుంచి, బొడ్డు తాడు నుంచి ...

2015-06-29 తెలుగు (India) ఇండియా


పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక : బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే   
వెబ్ దునియా
రాజకీయ నాయకులు హద్దులుదాటుతున్నారు. మాటలతూటాలు పేల్చుతున్నారు. మొన్నటికిమొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోశారు. టీఎంసీ కార్యకర్తల వైపు ఎవరైనా కొన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తానని, చేయ్యెత్తితో ఎత్తిన చేయిని ...

2015-06-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
సంస్కరణలకు ఆద్యుడు పీవీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి కాపాడి ప్రపంచదేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొనియాడారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీనే అని కీర్తించారు. ఆది వారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో ...

2015年6月27日 星期六

2015-06-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
తెగే దాకా లాగొద్దు: ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్   
Oneindia Telugu
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ ...

2015-06-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు   
సాక్షి
చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ...

2015-06-28 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ధోనీ కెప్టెన్సీకి తెర!   
Andhrabhoomi
టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమంగా ఎదుగుతూ, సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో భారత వనే్డ, టి-20 ఫార్మెట్ జట్ల సారథ్య బాధ్యతలు కూడా మహేంద్ర సింగ్ ధోనీ చేతి నుంచి జారిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా, నింపాదిగా నిర్ణయాలు తీసుకునే తత్వం ఉన్న ధోనీ 'మిస్టర్ కూల్' అన్న పేరు ...

2015-06-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
'గే' మ్యారేజిలకు అమెరికా సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్   
Oneindia Telugu
అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ఎక్కడైనా స్వలింగ జంటలు పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు మార్గం సుగమనమైంది. 'గే' మ్యారేజీలకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో గే జంటలు ...

2015-06-28 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
చేయి చేసుకున్న భారత హై కమిషనర్ భార్య, రీకాల్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భార్య సిబ్బందిపై దాడి చేసిందన్న ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్‌ భారత హైకమిషనర్‌ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్‌లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల ఇంట్లో పనిచేసే షెఫ్‌పై చేయి చేసుకుంది. దీంతో భారత హై కమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి గత నెలలో ఓ రాత్రి షెప్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ ...

2015-06-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
తెగే దాకా లాగొద్దు: ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్   
Oneindia Telugu
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ ...

2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే ...

2015-06-27 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
సెన్సార్‌ బోర్డు అధికారి.. సీబీఐకి దొరికిపోయాడు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ అధికారి శ్రీనివాసరావు రూ.10 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు. 'అందాల చందమామ' సినిమాకు 'యూ' సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిర్మాత ప్రసాద్‌రెడ్డి ని శ్రీనివాసరావు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. దీంతో ప్రసాద్‌రెడ్డి సీబీఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు పక్కా ...

2015-06-27 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఎన్‌బీఏ జట్టులో సత్నామ్‌ సింగ్‌ 7.2 అడుగుల ఆటగాడి ఘనత   
ఆంధ్రజ్యోతి
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని 'బల్లో కె' అనే మారుమూల గ్రామం. బాస్కెట్‌బాల్‌ కోర్టుల సంగతి అటుంచితే.. కనీసం కేబుల్‌ టీవీ సౌకర్యం కూడా లేని పల్లెటూరది. అక్కడ చదువుకోవడమే కష్టం. ఇక ఇంగ్లీష్‌ కూడానా..! అలాంటి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 12 ఏళ్ల వయసులోనే బాస్కెట్‌బాల్‌పై మక్కువ పెంచుకోవడమంటేనే అతిపెద్ద సాహసం. ఒకవేళ ...

2015-06-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'   
సాక్షి
న్యూఢిల్లీ : తాను లండన్ లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి ...

2015-06-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్   
సాక్షి
చెన్నై: జైలులో తాను దెబ్బలు తిన్నానని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తనకెదురైన చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తనను చెన్నై సెంట్రల్ జైలులో పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తో పాటు 125 మంది డీఎంకే కార్యకర్తలను జైలులో ...

2015-06-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
విషాదం: షిర్డీలో అదృశ్యమై గాంధీ ఆస్పత్రిలో విఠల్ రావు మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: గజల్స్ రారాజుగా ప్రఖ్యాతి వహించిన విఠల్‌రావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో సాహితీరంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవాల్సి ఉండింది. అయితే అంతకుముందే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. ఆయన జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ...

2015年6月25日 星期四

2015-06-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ   
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్‌ జనరల్‌ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్‌ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...

2015-06-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ   
వెబ్ దునియా
తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కి ఆదరణ పొందిన కొలిమి చిత్రాన్ని రూపొందించిన చరిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై, కాలేజ్ నేపథ్యంలో రూపొందుతోన్న అందమైన ప్రేమకథ 'లొల్లి'. మనోజ్ దర్శకత్వంలో జి.ఉమా పార్వతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.ఉమా పార్వతి మాట్లాడుతూ... కొలిమి ...

2015-06-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్   
సాక్షి
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ...

2015-06-26 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం   
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు.
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయం   సాక్షి
నేపాల్‌కు భారత్ భారీ సహాయం   Andhrabhoomi
నేపాల్‌కు ఆపన్న హస్తం 6వేల కోట్ల సహాయం ప్రకటించిన భారత్   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దుబాయ్ లో అంతే, ఉమ్మితే రూ. 17 వేలు ఫైన్   
Oneindia Telugu
దుబాయ్: దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఈ వివరాలను వెల్లడించింది. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని ...

2015-06-26 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
గవర్నర్ గారూ.. అక్కడేం జరుగుతోంది.? నేడు రాజనాథ్ తో నరసింహన్ భేటీ   
వెబ్ దునియా
తెలుగురాష్ట్రాల పోరు మరోమారు ఢిల్లీకి చేరనుంది. తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కేంద్రం ఢిల్లీకి పిలుచుకుంది. అక్కడ పరిస్థితులను వివరించడానికి గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో మండుతున్న ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 ...

2015-06-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ   
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్‌ జనరల్‌ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్‌ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...

2015年6月24日 星期三

2015-06-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
స్టీఫెన్ సన్ తో కేసీఆర్ అల్లెం బెల్లెం.. ఫామ్ హౌజ్ లో ఏకాంత చర్చలు   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదీదారుడు, కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల సేపు ఏకాంత చర్చలు జరిపారు. తన ఫామ్ హౌజ్ లో బుధవారం ఆయన స్టీఫెన్ ను వెంటబెట్టుకుని ఫామ్ హౌజ్ అంతా కలియతిరిగారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ సమీపంలోని వ్యవసాయం క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ వద్దకు బుధవారం ...

2015-06-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి   
సాక్షి
శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు. తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే ...

2015-06-25 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
కేరళ ఆయుర్వేదానికి స్టెఫీ ప్రచారం   
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: కేరళ ఆయుర్వేద వైద్యానికి జర్మన్‌ టెన్నిస్‌ లెజెండ్‌ స్టెఫీ గ్రాఫ్‌ ప్రచారకర్తగా వ్యవహరించనుంది. 46 ఏళ్ల స్టెఫీ గ్రాఫ్‌ను ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ సీఎం ఊమెన్‌ చాందీ బుధవారమిక్కడ తెలిపారు. ఈ మేరకు కేరళ పర్యాటక శాఖ, స్టెఫీ గ్రాఫ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. 1980-90 ...

2015-06-25 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
అమెరికా అధ్యక్ష బరిలో బాబీ జిందాల్‌   
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్‌, జూన్‌ 24: ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్‌ నిలిచారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెర తీస్తూ, లూసియానా గవర్నర్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత బాబీ జిందాల్‌ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగే సభతో ఆయన ప్రచార రంగంలోకి దిగుతారు.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో బాబీ జిందాల్!   Andhrabhoomi
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!   సాక్షి
అమెరికా అధ్యక్ష బరిలో జిందాల్   Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బోనులో బంధించి...నీటిలో ముంచి!   
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్‌బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...

2015-06-25 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ఆధ్యాత్మకవేత్తగా మారిన రాజీవ్ గాంధీ హంతకుడు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సుమారు రెండు దశాభ్దాల క్రితం ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబుని ప్రయోగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ వేలూరు జైల్లో ఉన్నాడు. కాలం ...

2015-06-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
బాలయ్య ఇలాకాలో ఎన్ని సమస్యలో...! ప్రజాదర్బార్ కు 1300 వినతి పత్రాలు   
వెబ్ దునియా
టాలీవుడ్ అగ్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో సమస్యలు కొలువుదీరాయి. ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యాక్రమం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. కొన్ని వందల సమస్యలను పరిష్కరించాలంటూ వినతులు రావడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రజా దర్బార్ కు 1300 వినతులు అందాయి. ఆయన స్వీకరించిన అర్జీల ...

2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కేసీఆర్ కు ఏడుపు తన్నుకొచ్చింది...! తెలంగాణ సిఎంను ఏడ్పించిందెవరు?   
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...

2015-06-24 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
టైటానిక్ సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ దుర్మరణం: విమానం కూలి..   
వెబ్ దునియా
సూపర్ గుడ్ ఫిలిమ్స్ టైటానిక్, అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటీఫుల్ మైండ్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టైటానికి సినిమాకు సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకున్న జేమ్స్ ప్రయాణించిన సొంత విమానం శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్లదూరంలో ...

2015-06-24 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
'ఢిల్లీ'కి సెహ్వాగ్‌ గుడ్‌ బై..!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఢిల్లీ టీమ్‌ను వీడేందుకు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో జూనియర్లకు అవకాశం కల్పించడం కోసం మరో రాషా్ట్రనికి ఆడాలనే ఆలోచనలో సెహ్వాగ్‌ ఉన్నట్లు తెలిసింది. రాబోయే సీజన్‌లో ఇతర రాష్ట్ర సంఘాల ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1997-98 ...