2015年5月31日 星期日

2015-06-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...

2015-06-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
'త్రిపుర' టీజర్‌ ఆవిష్కరణ..!   
ప్రజాశక్తి
పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జవ్వాజి రామాంజ నేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌ లో జరిగింది.
కథపై నమ్మకంతో...   సాక్షి
త్రిపుర టీజర్ విడుదల   Andhrabhoomi
త్రిపుర టీజర్ లాంచ్..!   Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మ్యాగీ నూడుల్స్ వివాదం, చిక్కుల్లో బాలీవుడ్ తారలు: మాధురీ ట్వీట్   
Oneindia Telugu
లక్నో: మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ తలెత్తిన వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను నెస్ట్లే ప్రతినిధులను కలిశానని, ఆహారం విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోను రాజీపడమని వారు తనకు చెప్పారన్నారు. చాలామందిలాగే, తాను మ్యాగీ నూడుల్స్‌ను చాలా ఏళ్లుగా ...

2015-06-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి   
సాక్షి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ...

2015-06-01 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ   
సాక్షి
జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ ...

2015-06-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
వారసడుని కనలేదని భార్యను... వారసులు కాలేరని ముగ్గరు కూతుళ్ళను సజీవ దహనం చేసిన భర్త   
వెబ్ దునియా
మహిళలకు సమాన భాగం కల్పిస్తున్న ఈ రోజుల్లో మగపిల్లాడే వారసడుకునే మూర్ఖులు ఇంకా ఉన్నారు. అందునా ఓ మహిళే ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ కర్కోటకుడు వారసుడిని(మగపిల్లాడిని) కనలేదని భార్యను, వారసులు కాలేరని తన ముగ్గురు కూతుళ్లను సజీవ దహనం చేశాడు. అందరిని ఇంట్లోకి నెట్టి, పై కప్పునకు నిప్పు పెట్టాడా రాక్షసుడు.
కొడుకును కనలేదని భార్య, కూతుర్లకు నిప్పు   సాక్షి
వారసుడి కోసం భార్య, ముగ్గురు కూతుళ్లను సజీవదహనం చేశాడు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం   
సాక్షి
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అంతకుముందు రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది మూడోసారి. ఆర్డినెన్స్ రూపంలో ఉన్న దీనిని ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా చట్టరూపంలోకి ...

2015-06-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...

2015年5月30日 星期六

2015-05-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సూట్‌కేసుల కంటే సూట్-బూట్ బెటరే, ఆమోదిస్తారు: కాంగ్రెస్‌ను ఏకేసిన మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్లపాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు. తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్ కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
సూట్ కేసుల పాలన కంటే సూటూ బూటూ బెటర్: మోడీ ఎద్దేవా   వెబ్ దునియా
మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబుది సొంతడబ్బా.. కేసీఆర్‌ని స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ...

2015-05-31 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అల్లరి నరేష్ - విరూపలను ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(పెళ్లి ఫోటోలు)   
వెబ్ దునియా
టాలీవుడ్ యువ హీరో అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడుగా హీరోగా దూసుకెళ్తున్న అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు. అల్లరి నరేష్ వివాహం శుక్రవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ...

2015-05-31 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
క్రికెట్‌ మ్యాచే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి   
ప్రజాశక్తి
కరాచీ: దాదాపు 6 ఏళ్ల తరువాత పాకిస్థాన్‌లో జరుగుతున్న క్రికెట్‌ సిరీస్‌పైనా ఉగ్రవాదులు దృష్టి పెట్టారు. ఈ సిరీస్‌లో మ్యాచే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌-జింబాబ్వేల మధ్య జరిగిన రెండో క్రికెట్‌ మ్యాచ్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ముందుకా? వెనక్కా?   Andhrabhoomi
కొద్దిలో తప్పింది   సాక్షి
లాహోర్‌లో ఆత్మాహుతి దాడి.. టార్గెట్‌ పాక్‌-జింబాబ్వే మ్యాచ్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 10 వార్తల కథనాలు »   


10tv
   
యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు టీ.సర్కార్‌ కసరత్తు   
10tv
నల్గొండ: యాదాద్రిని దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యాదగిరిగుట్టలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం ఉదయం యాదగిరిగుట్టకు ...

2015-05-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఆడవాళ్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే భూకంపాలు వస్తాయి   
Oneindia Telugu
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా ...

2015-05-31 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సూట్‌కేసుల కంటే సూట్-బూట్ బెటరే, ఆమోదిస్తారు: కాంగ్రెస్‌ను ఏకేసిన మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్లపాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు. తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్ కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
సూట్ కేసుల పాలన కంటే సూటూ బూటూ బెటర్: మోడీ ఎద్దేవా   వెబ్ దునియా
మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి   
తెలుగువన్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ...

2015-05-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
చంద్రబాబుది సొంతడబ్బా.. కేసీఆర్‌ని స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ...

2015年5月29日 星期五

2015-05-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్   
Oneindia Telugu
డెహ్రాడూన్‌: ప్రముఖ బాలీవుడ్‌నటి మాధురీ దీక్షిత్‌ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్‌ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్‌ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది. రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ ...

2015-05-30 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
రాజధాని నిర్మాణానికి విధానముంది, నేను రూ.1000 కోట్లిచ్చా: వెంకయ్య   
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ...

2015-05-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ...

2015-05-30 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇరాక్‌లో రెండు వరుస పేలుళ్లు...10 మంది దుర్మరణం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరాక్‌, మే 29 : ఇరాక్‌లో రెండు వరుస పేలుళ్లు జరిగాయి. రాజధాని బాగ్దాద్‌లోని రెండు హోటళ్లపై కారు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. నగరం నడిబొడ్డున ఉన్న బాబిల్‌ హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో తొలి పేలుడు జరిగింది. అక్కడ ఆరుగురు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిముషం తేడాలోనే క్రిష్టల్‌ హోటల్‌ వద్ద పేలుడు ...

2015-05-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మహారాష్ట్రలో ఆంధ్రబ్యాంకుకు కుచ్చుటోపీ.. రూ. 10 లక్షల మేర మోసం   
వెబ్ దునియా
నకిలీ డాక్యుమెంట్లను పెట్టి ఆంధ్రా బ్యాంకుకు కొందరు ఘనులు కుచ్చుటోపీ పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రబ్బరు స్టాంపులను వీరే తయారు చేసి మరీ బ్యాంకును మోసం చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మహారాష్ట్రలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో ఆంధ్రాబ్యాంకును రూ. 10 లక్షల మేర ...

2015-05-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బొత్స, జగన్ భాయ్ భాయ్ జూన్ మొదటి వారంలో వైసీపీలోకి సత్తిబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, విజయనగరం, మే 29 (ఆంధ్రజ్యోతి): బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ను వీడనున్నారు! ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది! ఈ మేరకు సత్తిబాబు సూత్రప్రాయంగా వైసీపీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ పరిణామం అసలే పతనావస్థకు చేరిన కాంగ్రెస్‌కు మరింత గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో సత్తిబాబు వైసీపీలో చేరతారంటూ ...

2015年5月28日 星期四

2015-05-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం   
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపు   Oneindia Telugu
బాబా రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ... కస్టడీ విధింపు   వెబ్ దునియా
పోలీసుల అదుపులో రాందేవ్‌బాబా సోదరుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ దశలో జోక్యం చేసుకోలేం   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...

2015-05-29 తెలుగు (India) వినోదం


సాక్షి
   
బాహుబలి ఆడియో ఎందుకు ఆగింది?   
సాక్షి
... * ట్రయిలర్ మాత్రం 31న నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసే చాన్‌‌స? * ప్రత్యేక హిందీ ట్రయిలర్ ముంబయ్‌లో జూన్ 1న. * తమిళ ఆడియో విడిగా చెన్నైలో. * ఫ్యాన్‌‌స వద్దకే ప్రభాసొచ్చే ప్లాన్? * జూలై 10న సినిమా రిలీజ్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'బాహుబలి' తెలుగు ఆడియో, ట్రైలర్‌ల విడుదల వాయిదా పడింది. మే 31 హైదరాబాద్‌లోని ...

2015-05-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
భారత్‌కు కోచ్ అవసరం లేదు   
సాక్షి
ముంబై : భారత క్రికెట్‌లో అందరూ స్టార్ ఆటగాళ్లేనని, ప్రత్యేకంగా వారికి కోచ్ అవసరం లేదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జట్టు ప్రధాన కోచ్‌తో పాటు టీమ్ హై పెర్ఫామెన్స్ మేనేజర్ ఎంపికను బీసీసీఐ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జట్టుకు మరో హై ప్రొఫైల్ వ్యక్తిని ఎంపిక ...

2015-05-29 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
స్నేహితుడి హత్యకేసు: ఎన్నారై విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్నేహితుడి హత్యకేసులో 25 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజనీరింగ్ విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, రాహుల్ గుప్తా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24), ...

2015-05-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
అస్సాంలో బాలుడి నరబలి.. తేయాకు తోటలో విగ్రహారాధన.. చితకబాదిన గ్రామస్తులు   
వెబ్ దునియా
మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం.. ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం ...

2015-05-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఈ దశలో జోక్యం చేసుకోలేం   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...

2015年5月27日 星期三

2015-05-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
కిషన్ సభలో కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం   
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...

2015-05-28 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బైక్‌పై నుంచి కిందపడిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మ...   
వెబ్ దునియా
'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల తార అదాశర్మ బైక్ పై నుంచి కిందపడి గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆది, అదాశర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గరమ్'. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న అదాశర్మ బైక్ పై ...

2015-05-28 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
పోలీసుల అదుపులో 'ఫిఫా' అధికారులు   
సాక్షి
జ్యూరిచ్ : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)లో కలకలం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యూఎస్ అధికారుల ఆదేశాల మేరకు సమాఖ్య ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. నేటి నుంచి జరగనున్న ఫిఫా సమావేశాల కోసం ...

2015-05-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
సింగపూర్ విమానానికి తప్పిన ముప్పు   
Namasthe Telangana
సింగపూర్, మే 27: సింగపూర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మందితో షాంఘైకి వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో రెండు ఇంజిన్లకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో 39 వేల అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం, 13 వేల ...

2015-05-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
పొట్ట నిండా నాణేలే.. 173 వాటి వెలికి తీసిన డాక్టర్లు.. ఎలా బతికాడో ఏమో..   
వెబ్ దునియా
ఎంత దొంగలించే బుద్ధి ఉన్నా నాణెం కనిపిస్తే.. అలా తీసి ఇలా జేబులోనో లేదా మరెక్కడో దాచేస్తారు. కానీ ఇతగాడికి జాగ్రత్త ఎక్కువ నాణెం కనిపిస్తే చాలు నేరుగా మింగేస్తాడు. తన పొట్టలో భద్రంగా దాచుకుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు మింగేశాడు. వీటిని బయటకు తీసిన డాక్టర్లు ఇంతకాలం ఎలా బతికాడాని ఆశ్చర్యపోయారు. వివరాలిలా ...

2015-05-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కిషన్ సభలో కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం   
Oneindia Telugu
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన 'ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ...

2015年5月26日 星期二

2015-05-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
గాడ్జెట్ గాజ్..! ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వ్యభిచారం...!! షాక్ తిన్న కౌన్సిలర్   
వెబ్ దునియా
... ' నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్ కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...' ఇలా కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్ కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ...

2015-05-27 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
అందుకే కొత్తవాళ్ళయితే 'కేరింత'   
ప్రజాశక్తి
సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అడవి కిరణ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ బిగ్‌ సీడీని అవిష్కరించి ...

2015-05-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రోహిత్ కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్   
సాక్షి
ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్‌గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్‌లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్‌గా ...

2015-05-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి   
సాక్షి
యుంబిన్(కెన్యా): కెన్యాలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది ...

2015-05-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
గాడ్జెట్ గాజ్..! ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వ్యభిచారం...!! షాక్ తిన్న కౌన్సిలర్   
వెబ్ దునియా
... ' నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్ కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...' ఇలా కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్ కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ...

2015-05-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలోనే నిర్ణయం : అమిత్ షా   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో నరేంద్ర మోడీ యేడాది పాలనపై మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో, దీనిపై ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతూ, అసలు ఏం జరగబోతోందో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు.
ప్రత్యేక హోదాపై వెనక్కిపోలేదు   సాక్షి
'హోదా'పై వెనకడుగు లేదు, త్వరలో కీలక నిర్ణయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపికి హోదాపై వెనక్కితగ్గం   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేటి నుంచి తెలుగుదేశం మహానాడు   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ప్రతీ యేడు నిర్వహించే మహానాడు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. గండిపేటలో మహానాడు నిర్వహించనున్న 'తెలుగు విజయం'లో ఏర్పాట్లను పూర్తి ...

2015年5月25日 星期一

2015-05-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వీరే నల్లకుబేరులు...! స్విస్ జాబితా విడుదల.. ఇద్దరు భారతీయుల పేర్లు వెల్లడి   
వెబ్ దునియా
స్విట్జర్లాండ్ తమ దేశంలోని స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను విడుదల చేసింది. వివిధ దేశాలకు చెందిన 40 మంది పేర్లను వెల్లడించింది. భారత దేశానికి చెందిన ఇద్దరి పేర్లు ఆ జాబితో ఉన్నాయి. పేర్లు, పుట్టిన తేది వంటి వివరాలు మినహా మరే వివరాలను స్విట్జర్లాండ్ ప్రకటించలేదు. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో ...

2015-05-26 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
కమల్‌ 'చీకటి రాజ్యం' కథ ఇదే నంటూ ప్రచారం   
FIlmiBeat Telugu
హైదరాబాద్ : ఏదేని చిత్రం ఫస్ట్ల్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా . కమల్‌ హీరోగా రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరే... 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా వీడుదల చేసారు. అందులో ...కమల్ ...అవతలి వ్యక్తి ఎవరనేది చూపకుండా ...

2015-05-26 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
గంగూలీ ఎంపిక ఖరారు కాలేదు!   
సాక్షి
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఎంపికపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపికపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నామని ఆయన చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం లీగ్ చైర్మన్ ...

2015-05-26 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
ఎన్‌ఆర్‌ఐల చూపు అపార్ట్‌మెంట్లవైపే   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : దేశం వెలుపల నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలలో ఎక్కువ మంది స్వదేశంలో అపార్ట్‌మెంట్లు కొనుగోలుకే మొగ్గు చూపిస్తున్నారు. అది కూడా ఎక్కువమంది బెంగళూరులో కొంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. స్థలాలు, పొలాలు, విల్లాలు, వాణిజ్య ప్రాంతాలు కొనేకంటే అపార్ట్‌మెంట్ల కొనుగోలుకే ఎక్కువ మంది ...

2015-05-26 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
జయలలితను వదలం, అపీల్‌కు వెళ్తాం: కరుణానిధి   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో రాజకీయ వైరాలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. కరుణానిధి అధికారంలో ఉన్న సమయంలో జయలలిత, ఆమె పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కరుణానిధి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇప్పుడు జయలలిత మీద నమోదు అయ్యి కొట్టి వేసిన అక్రమాస్తుల కేసు విషయంలో తమిళనాడు ...

2015-05-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
హరిత రాజధానిగా అమరావతి..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరిత వనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ...

2015年5月24日 星期日

2015-05-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో: ఏడుగురు మృతి   
Oneindia Telugu
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ శశికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం ...