2015年4月30日 星期四

2015-05-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు   
వెబ్ దునియా
పెట్రోల్ డిజల్ ధరలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం సఫలమయ్యిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. అంతర్జాతీయ ముడి చమురు పెరిగిందని ఆయిల్ కంపెనీలు అమాంతం ధరలను పెంచేశాయి. ఇది మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరగిన ధరలు దేశంలో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు ...

2015-05-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
బుల్లితెర నటి అస్మితకు పోకిరీల వేధింపులు   
సాక్షి
హైదరాబాద్ : కారులో వెళ్తున్న బుల్లితెర నటి అస్మిత ఆకతాయిల వేధింపులకు గురయ్యారు. ఈ వేధింపులపై ఆమె ఫొటోలతో సహా షీ-టీమ్ ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయడంతో బాధ్యులైన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. అస్మిత బుధవారం ఉదయం 11 గంటలకు పంజగుట్ట నుంచి బంజారాహిల్స్‌కు తన కారులో వెళ్తున్నారు. అదే సమయంలో హోండా యాక్టివా వాహనంపై ఇద్దరు ...

2015-05-01 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్!: కేసీఆర్‌కు హామీ   
వెబ్ దునియా
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తద్వారా వచ్చిన నిధులు తెలంగాణ పథకాల కోసం అందజేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ...

2015-05-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
నేపాల్ ప్రజలకు బీఫ్ మసాలా: సాయం పేరుతో పాకిస్థాన్ పాపం చేసిందా..?   
వెబ్ దునియా
భూకంపంతో కంపించిపోయిన నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవడమే గాకుండా ఏదో రకంగా సాయం చేస్తున్నాయి. చాలా దేశాలు తిండితిప్పలు లేకుండా నిరసించిన నేపాళీలకు ఆహారాన్ని పంపుతూ ఆకలిని తీర్చుతున్నాయి. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా ఆహార పదార్థాలను పంపించింది. అయితే సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. అందులోనూ ...

2015-05-01 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పెట్రో ధరల మోత   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: పెట్రోల్‌ ధర పేరు చెబితేనే భగ్గుమనే రోజులు మళ్లీ వచ్చాయా? ఇకపై తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా ఉంటుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గురువారం ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ.59.20 నుంచి రూ.
భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు   తెలుగువన్
పెట్రో మోత   Andhrabhoomi
భగ్గుమన్న పెట్రోల్ , డీజిల్ ధరలు   News Articles by KSR
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాందేవ్ బాబా ఔషధంపై రాజ్యసభలో రగడ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మగ పిల్లలకు హామీనిస్తూ యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన దివ్య ఫార్మసీ తయారుచేసిన ఔషధంపై నిషేధం విధించాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు.ఇటువంటి ఉత్పత్తులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గురువారం సభ ప్రారంభమైన వెంటనే జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి.. దివ్య ఫార్మసీ ...

2015-05-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మా ఎంసెట్‌ పై చొరవ తీసుకోండి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్‌ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.వేణుగోపాల్‌ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీఎంసెట్‌ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...

2015年4月29日 星期三

2015-04-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ప్రాణాలు తీసిన ఈత   
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...

2015-04-30 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం..! ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు సరఫరా..!   
వెబ్ దునియా
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం అందించారు. నేపాల్ అష్టకష్టాలు పడుతున్న భూకంప బాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ ముందుకు వచ్చారు. రామ్ చరణ్ నేపాల్ భూకంప బాధితులకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు, వంటి పలు రకాల మందులను అపోలో ఆస్పత్రి సహాయంతో నేపాల్ కు తరలించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ...

2015-04-30 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ రద్దు   
సాక్షి
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన ...

2015-04-30 తెలుగు (India) ప్రపంచం


News Articles by KSR
   
పరిశ్రమలకోసం కెటిఆర్ అమెరికా యాత్ర   
News Articles by KSR
తెలంగాణ ఐటి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా వెళుతున్నారు. అమెరికా నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా ఆయన మే లో పదిహేను రోజుల పాటు పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్.పి కవిత అమెరికా యాత్ర చేపట్టగా ,ఇప్పుడు కెటిఆర్ వెళుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి ...

2015-04-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యథాతథం   
సాక్షి
హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ తదితర ...

2015-04-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ప్రాణాలు తీసిన ఈత   
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...

2015年4月28日 星期二

2015-04-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Namasthe Telangana
   
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ   
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...

2015-04-29 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
తెలుగులోనూ 'జిల్లా'నే   
Andhrabhoomi
తమిళంలో ఘనవిజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని ఓ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి తెలుగులో 'జిల్లా' పేరుతోనే అందిస్తున్నారు. విజయ్, మోహన్‌లాల్, కాజల్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 120 కోట్లకుపైగా వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ ...

2015-04-29 తెలుగు (India) క్రీడలు


Vaartha
   
మోతె గ్రామానికి వస్తా   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సిఎం కెసిఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈమేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు.
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శన   Vaartha
'సారూ... జర రారూ'   సాక్షి
సీఎంను కలిసిన మోతె గ్రామస్థులు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్‌ బస్సు దగ్ధం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పగో, ఏప్రిల్‌ 28 : జిల్లాలోని ఆచంట మండలం పెనుమంచలి గ్రామంలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం స్కూల్‌ బస్సుపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్‌ ఓ లేఅవుట్‌ ప్రాంతంలో బస్సును పార్కింగ్‌ చేసిన సమయంలో పైన ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు బస్సుపై ...

2015-04-29 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పాకిస్థాన్‌లో భూప్రకంపనలు రిక్టర్‌స్కేల్‌పై 5.5గా నమోదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్‌, ఏప్రిల్‌ 28 : భూకంపం నుంచి నేపాల్‌ తేరుకోకముందే పాకిస్థాన్‌ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయ్యింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. తజకిస్థాన్‌ సమీపంలోని హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 144 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.
పాకిస్థాన్‌లో భూకంపం   Andhrabhoomi
పాకిస్తాన్‌ను తాకిన భూకంపం: వణికిపోయిన ప్రజలు   Oneindia Telugu
పెషావర్ లో భూకంపం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
మరో 'ఫెర్గ్యుసన్‌'!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతర్జాతీయ సమాజానికి అమెరికా అసలు రంగుని అగ్నికీలల వెలుగుల్లో విస్పష్టంగా చూపించిన ఫెర్గ్యుసన్‌ నగరం మాదిరిగానే ఇప్పుడు అక్కడ మరో నగరం తగలబడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి మాటలతో మిగతా ప్రపంచాన్ని మాయచేస్తున్న అగ్రరాజ్య జాత్యాహంకారాన్ని రుజువు చేసే అమానవీయమైన ఘటన అక్కడ మరొకటి జరిగింది. మేరీల్యాండ్‌ ...

2015-04-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాత్రయ్యింది...! అలా తూలుదామని అనుకున్నారో... గ్యాంగ్ రేప్ !!   
వెబ్ దునియా
రాత్రయ్యింది... అలసిపోయాం. కాసేపు తూలుదామని అనుకున్నారో.. ఇక అంతే మానభంగమే... ఆ గ్రామంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. ఏ క్షణంలో ఎక్కడ నుంచి బందిపోట్లు వచ్చిపడతారో.. ఏ మహిళను తీసుకెళ్ళాతారో తెలియదు. మహిళలు అక్కడ భయకంపితులయిపోతున్నారు... సామూహిక అత్యాచారాల దెబ్బకు వణికిపోతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న బందిపోట్ల తాజా ...

2015-04-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Namasthe Telangana
   
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ   
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...

2015年4月27日 星期一

2015-04-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి   
10tv
చిత్తూరు: 9 నెల‌లుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...

2015-04-28 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
హైదరాబాద్‌: జేఈఈలో మెరిసిన తెలుగు తేజాలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు దుమ్ముదులిపారు. జేఈఈ- మెయిన్‌లో మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ(మెయిన్స్‌)లో ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న జైత్రయాత్రను పునరావృతం చేశారు. ఈ నెల 4న ఆఫ్‌లైన్‌, 10-11 తేదీల్లో ఆన్‌లైన్‌ ...

2015-04-28 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
అదీ లెక్క... ఇంటర్ ఫెయిల్ అయితే ఫెయిలే..   
వెబ్ దునియా
సాధారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంప్రూమెంట్ విధానం వలన చాలా విద్యార్థులు తమ మార్కులను పెంచుకునేందుకు సప్లిమెంటరీ విధానాన్ని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో తెలంగాణ ఇంటర్ బోర్డు మార్పులు తీసుకు వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూమెంటు కోసం పరీక్షలు రాసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఫెయిలైతే ఏకంగా ఇంటర్ ఫెయిలే.
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!   సాక్షి
మే 25 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు   Namasthe Telangana
సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలదే పైచేయి   Andhrabhoomi
TV5   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆ వార్తలు అబద్ధం   
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 27: తన కుమార్తె సారా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేస్తుందంటూ వచ్చిన వార్తలను, భారత మాజీ క్రికెటర్, '్భరత రత్న' సచిన్ తెండూల్కర్ ఖండించాడు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ట్వీట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో 17 ఏళ్ల సార నటించనున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ...

2015-04-28 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!   
సాక్షి
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్‌ఐఎస్‌పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ ...

2015-04-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
అక్రమాస్తుల కేసు.. జయకు చుక్కెదురు.. త్వరలో తుదితీర్పు..!   
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టుకు తుది తీర్పుకు అనుమతి...   TV5
జయలలితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం   సాక్షి
Kandireega   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిబిఐ విచారణ ఉండదు... శేషాచల ఎన్ కౌంటర్ పై సుప్రీం ఆదేశం   
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్‌కౌంటర్‌పై సీబీఐకి సుప్రీం నో   Namasthe Telangana
శేషాచలంఎన్‌కౌంటర్‌ పిటిషన్‌ సుప్రీంలో తిరస్కరణ హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'శేషాచలం' విచారణకు సుప్రీంకోర్టు నో   సాక్షి
Andhrabhoomi   
News Articles by KSR   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
న్యూఢిల్లీ: త్వరలో రాహుల్‌ పాదయాత్ర - వీహెచ్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, రైతులు తీవ్ర సంక్షోభానికి గురి కావడం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిచి వేసింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే కిసాన్‌ పాదయాత్రను తెలంగాణనుంచే ప్రారంభిస్తానని తనతో చెప్పారని సోమవారం రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ...

2015-04-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి   
10tv
చిత్తూరు: 9 నెల‌లుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...

2015年4月26日 星期日

2015-04-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
'మోడీ జీ బహుత్ ధన్యవాద్..' మనీషా కోయిరాల   
వెబ్ దునియా
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు.
మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాల   FIlmiBeat Telugu
మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
5కే రన్‌తో నిండు గర్భిణీ గిన్నిస్‌ రికార్డు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్‌, ఏప్రిల్‌ 26: అసలే నిండు గర్భిణీ. నేడో.. రేపో.. డెలివరీ కూడా అవుతుంది. కానీ మిషన్‌ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో.. 'గర్భంలో శిశువును.. గ్రామాల్లో చెరువులను కాపాడాలనే' నినాదంతో.. ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి గిన్నిస్‌ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు. కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి ఆదివారం ఉదయం స్థానిక ...

2015-04-27 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నీతూ అగర్వాల్‌ అరెస్టు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, కర్నూలు (క్రైం), ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి! వెండితెరపై వెలిగిపోవాలన్నది ఆశయం! సినిమాలే లోకంగా బతకాలనుకుంది! కటకటాల్లో ఊచలు లెక్కించాల్సిన దుస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు! కానీ, సినిమాలోలాగే ఆమె జీవితం కూడా అనూహ్య మలుపులు తిరిగింది! చివరకు జైలుపాలైంది! ఆమే.
సినీ నటి నీతూ అగర్వాల్ అరెస్ట్   Andhrabhoomi
సినీనటి నీతూ అగర్వాల్‌ అరెస్ట్‌   ప్రజాశక్తి
మస్తాన్ వలీ తెగ కొట్టేవాడు.. నీతు : స్మగ్లర్ బాలూనాయక్‌ ఖాతాకు రూ.లక్ష!   వెబ్ దునియా
TV5   
సాక్షి   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 51 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెల్లం కొండ కారు ఢీ కొట్టిన యువకుడి పరిస్థితి విషమం, కేసు!   
వెబ్ దునియా
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్, రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని కారుతో ఢీకొట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు బెల్లకొండ కార్యాలయంపై దాడిచేసి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ సురేష్‌ కారు   Vaartha
బిహార్‌లో అకాల వర్షాలకు 54 మంది మృతి   TV5
నిర్మాత బెల్లంకొండ సురేష్ పై దాడి..   Palli Batani
సాక్షి   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాపు కదిలి వచ్చినట్లనిపించింది!   
సాక్షి
తెలుగు వారి హృదయాల్లో చెరిగిపోని సంతకం చేసిన మహనీయలు బాపు, రమణ. బాపు దర్శకత్వంతో మాయ చేస్తే, రమణ తన కలంతో పదునైన సంభాషణలు పలికించేవారు. వీరిద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే ఓ సినిమా రాబోతోంది. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వెంకటరమణ తనయుడు వరా ముళ్లపూడి దర్శకత్వంలో జి.
బాపు రమణల కుందనపు బొమ్మ..   Andhrabhoomi
ముళ్ళపూడి వారసుని 'కుందనపు బొమ్మ'   వెబ్ దునియా
పల్లెటూరి ప్రేమ కథతో 'కుందనపు బొమ్మ'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గీతాఆర్ట్స్ కార్యాలయంలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌   
వెబ్ దునియా
మొద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాధిస్తూ టాలీవుడ్లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌ను చేసిన ప్ర‌తి చిత్రం వ‌రుస విజ‌యాలు సాధించ‌డమే కాకుండా త‌న రేంజిని పెంచుకుంటూ వ‌చ్చారు. మాస్‌ ఇమేజ్‌కి కేరాఫ్ అడ్రాస్‌గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు ...

2015-04-27 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
వానతో కోల్‌కతాతో మ్యాచ్ రద్దు: చెన్నైని వెనక్కి నెట్టిన రాజస్థాన్   
Oneindia Telugu
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని ...

2015-04-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ కన్నీళ్లు తుడుస్తాం   
సాక్షి
న్యూఢిల్లీ: నేపాల్‌ను భూకంపం అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రజలను అన్నివిధాలా ఆదుకునేందుకు భారత్ కృషిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మీ వెంటే ఉండి కన్నీళ్లు తుడుస్తామని, శిథిలాల్లో సజీవంగా చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో ...

2015-04-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కారులో కామాంధులు.. మహిళను తిప్పతిప్పి అత్యాచారం.   
వెబ్ దునియా
పట్టపగలు.. చుట్టు కొన్ని వేల మంది జనం.. అయినా ఆ కామాంధులకు అవేమి పట్టలేదు. దొరికిన యువతిని కారులోనే ఊరంతా తిప్పుతూ తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పక్కనే ఓ అబల అత్యాచారానికి గురవుతున్నా సమాజం గమనించలేని స్థితి ఏర్పడింది. దాదాపుగా నాలుగు గంటల పాటు ఆమె శరీరంతో ఆడుకున్నారు.
మృగాళ్ళు: కదిలే కారులో గ్యాంగ్ రేప్   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కదిలే కారులో మహిళపై గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దర్శకుడు హత్య కేసులో తమిళ నటికి జీవితఖైదు!   
వెబ్ దునియా
వర్ధమాన దర్శకుడిని హత్య చేసిన కేసులో ఓ తమిళ నటికి యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ చెన్నై అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సరిత అలియాస్ సంగీత... తమిళ సినీ పరిశ్రమలో ఓ చిన్న నటి. 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. తన పారితోషికం చెల్లించలేదని ఆమె ...

2015-04-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
5కే రన్‌తో నిండు గర్భిణీ గిన్నిస్‌ రికార్డు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్‌, ఏప్రిల్‌ 26: అసలే నిండు గర్భిణీ. నేడో.. రేపో.. డెలివరీ కూడా అవుతుంది. కానీ మిషన్‌ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో.. 'గర్భంలో శిశువును.. గ్రామాల్లో చెరువులను కాపాడాలనే' నినాదంతో.. ఐదు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి గిన్నిస్‌ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు. కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి ఆదివారం ఉదయం స్థానిక ...

2015年4月25日 星期六

2015-04-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ప్రేమజంట ఆత్మహత్య   
సాక్షి
మాచర్ల (గుంటూరు) : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. మాచర్లకు చెందిన మక్కెన శ్రీనివాసరావు(30) అనే వ్యక్తి బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన ...

2015-04-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బెల్లం కొండ కారు ఢీ కొట్టిన యువకుడి పరిస్థితి విషమం, కేసు!   
వెబ్ దునియా
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్, రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని కారుతో ఢీకొట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు బెల్లకొండ కార్యాలయంపై దాడిచేసి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
యువకుడిని ఢీకొన్న బెల్లంకొండ సురేష్‌ కారు   Vaartha
బిహార్‌లో అకాల వర్షాలకు 54 మంది మృతి   TV5
నిర్మాత బెల్లంకొండ సురేష్ పై దాడి..   Palli Batani
సాక్షి   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినిమా రివ్యూ - దోచేయ్: ఇన్‌సైడ్ టాక్..స్వామి రారా మిక్సింగ్ అట..!!   
వెబ్ దునియా
దోచేయ్ సినిమా రివ్యూ రిపోర్ట్.. సింపుల్‌గా చెప్పాలంటే.. స్వామి రారా మిక్సింగ్‌లా ఉందని టాక్ వస్తోంది. నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరక్కించిన చిత్రం 'దోచేయ్' శుక్రవారం రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కనిపించాడు. యాక్షన్ కామెడీ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ - దోచేయ్   సాక్షి
ఎన్నా‌ళ్లీ 'దోచుకోడాలు'   ప్రజాశక్తి
స్వామి రారా మిక్సింగ్ ('దోచేయ్' రివ్యూ)   FIlmiBeat Telugu
Kandireega   
FilmyBuzz   
Teluguwishesh   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గీతాఆర్ట్స్ కార్యాలయంలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌   
వెబ్ దునియా
మొద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాధిస్తూ టాలీవుడ్లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌ను చేసిన ప్ర‌తి చిత్రం వ‌రుస విజ‌యాలు సాధించ‌డమే కాకుండా త‌న రేంజిని పెంచుకుంటూ వ‌చ్చారు. మాస్‌ ఇమేజ్‌కి కేరాఫ్ అడ్రాస్‌గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు ...

2015-04-26 తెలుగు (India) క్రీడలు


TV5
   
పంజాబ్ పై చెన్నై సూపర్ 'కింగ్' విజయం...   
TV5
ఐపీఎల్-8 లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ , చెన్నై సూపర్ కింగ్స్ లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (44 బంతుల్లో 66; 8 ఫోర్లు; 3 సిక్సర్లు), కెప్టెన్ ధోని (27 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. 192 పరుగుల ...

2015-04-26 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అన్నివిధాలా ఆదుకుంటాం: నేపాల్‌కు ప్రధాని మోదీ భరోసా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ... నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా, అధ్యక్షుడు రామ్‌ బరణ్‌ యాదవ్‌లకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన వారిద్దరితో మాట్లాడారు. 'మీ బాధను మా బాధగా భావిస్తాం' అని తెలిపారు ...

2015-04-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
208 ఇళ్ల కోసం రూ.1098 కోట్లా?: సుప్రీంకోర్టు ప్రశ్న   
వెబ్ దునియా
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఓ పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అర్బన్ షెల్టర్ హోంల నిర్మాణం పేరిట వందల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అప్పగించగా, పనులు జరగలేదని ఆక్షేపించింది. ఈ ఇళ్ళ నిర్మాణంపై దాఖలైన పిటీషన్‌ను ...

2015-04-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఒక్క గరికపాడు చెక్‌పోస్టు నుంచే రూ.1.30 కోట్లు !   
సాక్షి
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాహనాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవేశ పన్ను విధించడంతో తొలి రోజు ఆదాయం రూ.1.50 కోట్లకు చేరింది. ఇందులో కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు ఆదాయం రూ.1.30 కోట్ల వరకు ఉంది. త్రైమాసిక పన్ను కింద వంద ప్రైవేటు బస్సులు ట్యాక్స్ చెల్లించడంతో ఈ ఆదాయం రూ.1.20 కోట్ల వరకు ఉందని ...

2015年4月24日 星期五

2015-04-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్‌సభలో మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...