2014年8月14日 星期四

2014-08-15 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
గోల్కొండ, ఓరుగల్లు కోటలపై మువ్వన్న  10tv
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం విభిన్నంగా జరగనుంది. ఘనమైన చరిత్రకు సాక్షీ భూతంగా నిలిచిన చారిత్రక కోటల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. పంద్రాగస్టు వేడుకలను కొత్త సర్కారు కొత్త తరహాలో జరుపుకోవాలని నిశ్చయించింది. గోల్కొండ తరహాలోనే ఓరుగల్లు కోటలో ఉత్సవాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వన్నె తెచ్చిన గోల్కొండ ...

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం   Andhrabhoomi
పంద్రాగస్టు వేడుకలకు...సర్వం సిద్ధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 33 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ధోనీకి పద్మభూషణ్: కోహ్లీ, మిథాలీకి పద్మశ్రీ!  thatsCricket Telugu
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీకి నామినేట్ చేసింది. ధోనీకి 2009లో పద్మశ్రీ అవార్డు లభించిని విషయం ...

ధోనీకి పద్మభూషణ్   Andhrabhoomi
'పద్మ' అవార్డులకు ధోనీ, కోహ్లీ, మిథాలీ?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


'సర్వే'కు సహకరించండి  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 14: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీధర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర సర్వే నిమిత్తం ఇప్పటి వరకు 28 వేల మంది ఎన్యుమరేటర్లు, 390 మంది సెక్టోటరల్ అధికారులు, 1039 ప్రత్యేక అధికారులకు శిక్షణ ఇవ్వడం ...

తొలివిడత భూపంపిణీకి.. 20 మంది ఎంపిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడే భూపంపిణీ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఆఖరి అవకాశం!  సాక్షి
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్ 0-4తో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సొంత గడ్డపై కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఒకేసారి ఆ రెండింటికీ ప్రతీకారం తీర్చుకుంటామనే పట్టుదల ఈ సిరీస్‌కు ముందు భారత యువ జట్టులో కనిపించింది. ఇంగ్లండ్ పేలవమైన ఫామ్‌లో ఉండటం అందుకు కారణమైంది. ఇక లార్డ్స్‌లో విజయం సాధించగానే భారత్ తిరుగులేని స్థితిలో ...

హైదరాబాద్‌లో తొలి టెస్టు   Andhrabhoomi
'తుది' కోసం ధోనీ కసరత్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓవల్ టెస్టులో భారత్ క్రికెటర్లు త్తా చాటేనా.. చతికిల పడేనా?   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అర్జున అవార్డులకు 15 మంది.. అదీ ఒక్క రాష్ట్రం నుంచే!  వెబ్ దునియా
15 మందిని అర్డున అవార్డులను సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని ...

ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బెజవాడ: మళ్లీ పట్టాలపై మెట్రో ప్రాజెక్టు ఎక్కనుందా?  వెబ్ దునియా
బెజవాడను తాత్కాలిక రాజధానిగా పెద్ద పీట వేస్తారనే వార్తల నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు మళ్ళీ పట్టాలపై ఎక్కించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. తాత్కాలిక రాజధాని ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న క్రమంలో మూడు నెలల కాల వ్యవధిలో మెట్రో ప్రాజెక్టుకు ఒక రూపు ...

బెజవాడలో 'మెట్రో రైలు'కు కదలిక!   సాక్షి
విశాఖ, విజయవాడ మెట్రో తొలి అడుగు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
మహేల విఫలం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలంబో: తన చివరి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో లంక వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ మహేల జయవర్దనె నాలుగు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరి, రెండో టెస్ట్‌లో శ్రీలంక తొలిరోజైన గురువారం ఆటముగిసే సమయానికి 8 వికెట్లకు 261 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లు ఉపుల్‌ తరంగ (92), కుశాల్‌ సిల్వ (41) ...

మహేల జయవర్ధనేకు అరుదైన గౌరవం   Andhrabhoomi
చివరి టెస్టులో జయవర్ధనే విఫలం   సాక్షి
టెస్టు క్రికెట్‌కు మహేల జయవర్ధనే దూరం!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నాగార్జునసాగర్ వద్ద 100 ఎకరాల్లో డిఆర్‌డిఓ కీలక విభాగం  వెబ్ దునియా
నాగార్జున‌ సాగర్ వద్ద 100 ఎకరాలతో ఒక ముఖ్యమైన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) ముందుకు వచ్చింది. ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం దేశంలో అనేక ప్రాంతాలను అన్వేషించినప్పటికీ దీనికి అనువైన ప్రాంతంగా నాగార్జునసాగర్‌ను ఎంపిక చేసుకున్నట్టు డిఆర్‌డిఓ అధికారులు ముఖ్యమంత్రి కె ...

'సాగర్' వద్ద రక్షణ విభాగం   Andhrabhoomi
సాగర్‌లో డీఆర్‌డీఓ యూనిట్   సాక్షి
నాగార్జున సాగర్ వద్ద డీఆర్‌డీవో ఏర్పాటు   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ధ్యాన్ చంద్‌ ఉన్నట్టు ఇప్పటికైనా గుర్తించారు.. మిల్కా సింగ్!  వెబ్ దునియా
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అనే క్రీడా దిగ్గజం ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డుకు ఆయన పేరును సిఫారసు చేయడం సంతోషంగా ఉందని అథ్లెటిక్ దిగ్గజం మిల్కా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మేజర్ ధ్యాన్‌ చంద్ పేరును దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించడంపై ...

భారతరత్నకు ధ్యాన్‌చంద్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న!   Namasthe Telangana
'భారతరత్న'కు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ పేరు సిఫారసు...   తెలుగువన్
సాక్షి   
Andhraprabha   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
గవాస్కర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కారు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఆదివారం మాంచెస్టర్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా గవాస్కర్‌ ప్రయాణిస్తున్న జాగ్వార్‌ కారును మరో కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిన్నా.. అందులో ప్రయాణిస్తున్న గవాస్కర్‌, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.
'దేవుడే రక్షించాడు'   సాక్షి
ఇంగ్లాండ్‌లో ప్రమాదం.. గవాస్కర్ సురక్షితం   Andhrabhoomi
కారుకు యాక్సిడెంట్ : దేవుడే మమ్మల్ని రక్షించాడు .. గవాస్కర్   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言