తృణమూల్ ఎంపీల తుంటరి పనులు... తెదేపా పార్టీ ఆఫీస్ ఆక్రమణ వెబ్ దునియా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ తుంటరితనం ఎలాంటిదో ప్రదర్శించి చూపించారు. పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ కోసం కేటాయించిన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని తమ నైజాన్ని బయటపెట్టారు. లోక్ సభ స్పీకర్ తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడమే కాదు ఆఫీసుకు బయట పెట్టి ఉన్న ...
పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం ఎంపీల కార్యాలయాన్ని ఆక్రమించిన తృణమూల్ ఎంపీలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీ - టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదంNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ తుంటరితనం ఎలాంటిదో ప్రదర్శించి చూపించారు. పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ కోసం కేటాయించిన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని తమ నైజాన్ని బయటపెట్టారు. లోక్ సభ స్పీకర్ తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడమే కాదు ఆఫీసుకు బయట పెట్టి ఉన్న ...
పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం ఎంపీల కార్యాలయాన్ని ఆక్రమించిన తృణమూల్ ఎంపీలు
టీడీపీ - టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదం
పాకిస్థాన్కు దమ్ములేదు: మోడీ సాక్షి
లేహ్/కార్గిల్: భారత్పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధంలో కన్నా ఈ రకమైన యుద్ధంలో సైనిక మరణాల సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. ఆయన మంగళవారం జమ్మూకాశ్మీర్లోని లేహ్, కార్గిల్లలో పర్యటించారు. తన తొలి ...
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీవెబ్ దునియా
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీతెలుగువన్
కార్గిల్ ప్రజల దేశభక్తిపై నరేంద్రమోడీ, పాక్కి దమ్ములేదనిOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
లేహ్/కార్గిల్: భారత్పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధంలో కన్నా ఈ రకమైన యుద్ధంలో సైనిక మరణాల సంఖ్య ఎక్కువని పేర్కొన్నారు. ఆయన మంగళవారం జమ్మూకాశ్మీర్లోని లేహ్, కార్గిల్లలో పర్యటించారు. తన తొలి ...
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీ
కార్గిల్ ప్రజల దేశభక్తిపై నరేంద్రమోడీ, పాక్కి దమ్ములేదని
ఏపీ తాత్కాలిక రాజధానిపై కసరత్తు 10tv
హైదరాబాద్: ఏపీ తాత్కాలిక రాజధానిపై కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని సలహా కమిటీతో లేక్ వ్యూ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. సలహా కమిటీ ఛైర్మన్ నారాయణతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు విజయవాడ తాత్కాలిక రాజధానిని ...
తాత్కాలిక రాజధాని ఎవరి లబ్ది కోసం!News Articles by KSR
తాత్కాలిక రాజధాని విజయవాడే!సాక్షి
తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!తెలుగువన్
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీ తాత్కాలిక రాజధానిపై కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని సలహా కమిటీతో లేక్ వ్యూ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. సలహా కమిటీ ఛైర్మన్ నారాయణతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు విజయవాడ తాత్కాలిక రాజధానిని ...
తాత్కాలిక రాజధాని ఎవరి లబ్ది కోసం!
తాత్కాలిక రాజధాని విజయవాడే!
తాత్కాలిక రాజధాని మంచి నిర్ణయమే!
జయలలిత పథకం 'అమ్మ బేబీ కేర్ కిట్' తెలుగువన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అమ్మ బేబీ కేర్ కిట్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు తదితరాలు ఉన్నాయి. కొత్తగా పుట్టిన పిల్లల కోసం ఈ 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకాన్ని ...
తమిళనాట మరో జయలలిత పథకం : అమ్మ బేబీ కేర్ కిట్!!వెబ్ దునియా
జయలలిత కొత్త స్కీం 'అమ్మ బేబీ', 16 వస్తువుల కిట్Oneindia Telugu
తమిళనాడులో 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అమ్మ బేబీ కేర్ కిట్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు తదితరాలు ఉన్నాయి. కొత్తగా పుట్టిన పిల్లల కోసం ఈ 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకాన్ని ...
తమిళనాట మరో జయలలిత పథకం : అమ్మ బేబీ కేర్ కిట్!!
జయలలిత కొత్త స్కీం 'అమ్మ బేబీ', 16 వస్తువుల కిట్
తమిళనాడులో 'అమ్మ బేబీ కేర్ కిట్' పథకం
ఉద్యోగులకు టీ ఇంక్రిమెంట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు 'ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్' మంజూరైంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో... బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటును ఇస్తామని ...
ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్Andhrabhoomi
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్సాక్షి
కెసిఆర్తో భేటీ: టీలో చైనా కంపెనీ విద్యుత్ ప్లాంట్Oneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు 'ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్' మంజూరైంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో... బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటును ఇస్తామని ...
ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
కెసిఆర్తో భేటీ: టీలో చైనా కంపెనీ విద్యుత్ ప్లాంట్
కస్టడీకి భారత ఆర్మీ సుబేదార్ పతన్ కుమార్ పొద్దర్!! వెబ్ దునియా
పాకిస్థాన్ లేడీ గూఢచారికి భారత సైన్యం రహస్యాలను వెల్లడించిన మిలటరీ ఉద్యోగి సుబేదార్ పతన్ కుమార్కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సెంట్రల్ క్రైమ్ పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. పతన్ను వారం రోజులపాటు సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలీకి తీసుకుని విచారించవచ్చని తెలిపింది. ఏడు రోజుల విచారణ పూర్తయిన తర్వాత తిరిగి ఈనెల 19వ తేదీన వైద్య పరీక్షలు ...
కస్టడీకి సుబేదార్ పతన్ కుమార్తెలుగువన్
సిసిఎస్ కస్టడీలో పతన్ విచారణ ప్రారంభంAndhrabhoomi
అనుష్క హానీ ట్రాప్: సీసీఎస్ కస్టడీకి సుబేదార్ పతన్Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
పాకిస్థాన్ లేడీ గూఢచారికి భారత సైన్యం రహస్యాలను వెల్లడించిన మిలటరీ ఉద్యోగి సుబేదార్ పతన్ కుమార్కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సెంట్రల్ క్రైమ్ పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. పతన్ను వారం రోజులపాటు సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలీకి తీసుకుని విచారించవచ్చని తెలిపింది. ఏడు రోజుల విచారణ పూర్తయిన తర్వాత తిరిగి ఈనెల 19వ తేదీన వైద్య పరీక్షలు ...
కస్టడీకి సుబేదార్ పతన్ కుమార్
సిసిఎస్ కస్టడీలో పతన్ విచారణ ప్రారంభం
అనుష్క హానీ ట్రాప్: సీసీఎస్ కస్టడీకి సుబేదార్ పతన్
కిషన్రెడ్డి పక్కా తెలంగాణ ద్రోహి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై వరుస విమర్శలకు దిగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ మీడియా ...
రేవంత్ అవినీతి ని బయటపెడతారా!News Articles by KSR
బండారం బయటపెడ్తాం: రేవంత్ రెడ్డిపై తెరాస ఫైర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై వరుస విమర్శలకు దిగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ మీడియా ...
రేవంత్ అవినీతి ని బయటపెడతారా!
బండారం బయటపెడ్తాం: రేవంత్ రెడ్డిపై తెరాస ఫైర్
ఇళ్ల అవకతవకలపై సిఐడి విచారణ Andhrabhoomi
వరంగల్, ఆగస్టు 12: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలను ప్రోత్సహించిన అప్పటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అక్రమాలలో భాగస్వాములైన ...
ఇందిరమ్మ ఇళ్లపై కొనసాగుతోన్న సీఐడీ విచారణNamasthe Telangana
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ దర్యాప్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వరంగల్, ఆగస్టు 12: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలను ప్రోత్సహించిన అప్పటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అక్రమాలలో భాగస్వాములైన ...
ఇందిరమ్మ ఇళ్లపై కొనసాగుతోన్న సీఐడీ విచారణ
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ దర్యాప్తు
కాశ్మీర్పై తలపొగరు వ్యాఖ్యలు.. లోక్సభలో సారీ చెప్పిన కవిత! వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్, హైదరాబాద్లపై తలపొగరు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తాను చేసిన తప్పును సరిదిద్దుకుని లోక్సభలో క్షమాపణలు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలను భారత్ దురాక్రమణ చేసిందని, ఈ రెండు ప్రాంతాలు భారత్లో అంతర్భాగం కాదంటూ వ్యాఖ్యానిచి వివాదంలో చిక్కుకున్న విషయం ...
కాశ్మీర్ కామెంట్లపై సారీ చెప్పిన కవితతెలుగువన్
కాశ్మీర్ భారత్దే: తగ్గిన కవిత, బల్లలు చర్చిన బీజేపీOneindia Telugu
భారత్లో అంతర్భాగమేAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్, హైదరాబాద్లపై తలపొగరు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తాను చేసిన తప్పును సరిదిద్దుకుని లోక్సభలో క్షమాపణలు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలను భారత్ దురాక్రమణ చేసిందని, ఈ రెండు ప్రాంతాలు భారత్లో అంతర్భాగం కాదంటూ వ్యాఖ్యానిచి వివాదంలో చిక్కుకున్న విషయం ...
కాశ్మీర్ కామెంట్లపై సారీ చెప్పిన కవిత
కాశ్మీర్ భారత్దే: తగ్గిన కవిత, బల్లలు చర్చిన బీజేపీ
భారత్లో అంతర్భాగమే
మాజీలకు భద్రత కుదింపు: ఏపీలో 250, టీలో 181 Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు మాజీ మంత్రులకు, నేతలు వ్యక్తిగత భద్రతను కుదించారు. ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల ఎస్పీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాణహాని ఉండటంతో గత కొన్నేళ్లుగా బుల్లెట్ప్రూఫ్ వాహనం కూడా ఉంది.
నేడు గవర్నర్ను కలవనున్న టీటీడీపీ నేతలుNamasthe Telangana
మాజీలకు గన్మెన్ కట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు మాజీ మంత్రులకు, నేతలు వ్యక్తిగత భద్రతను కుదించారు. ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల ఎస్పీలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాణహాని ఉండటంతో గత కొన్నేళ్లుగా బుల్లెట్ప్రూఫ్ వాహనం కూడా ఉంది.
నేడు గవర్నర్ను కలవనున్న టీటీడీపీ నేతలు
మాజీలకు గన్మెన్ కట్
沒有留言:
張貼留言