2014年8月10日 星期日

2014-08-11 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
నేతాజీకి భారతరత్న వద్దు.. అదృశ్యంపై దర్యాప్తు జరిపించండి!  వెబ్ దునియా
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై నేతాజీ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని, ఆయన అదృశ్యంపై దర్యాప్తు జరిపించి ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై నేతాజీ మనవడు ...

వాజపేయి, బోస్‌లకు భారతరత్న! మిస్టరీ చేధించాలని..   Oneindia Telugu
నేతాజీ, వాజ్ పేయిలకు భారతరత్న?   తెలుగువన్
వాజపేయి, నేతాజీకి భారత రత్న?   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ ఆ పదం తక్షణం వెనక్కి తీసుకోవాలి: వెంకయ్య నాయుడు  వెబ్ దునియా
హైదరాబాద్‌పై గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 'ఫాసిస్టు' అని అనడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యక్తిని ఉద్దేశించి కేసీఆర్ ఆవిధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని, ఆయన తన ...

కేసీఆర్ ఆ పదం ఉపసంహరించుకొంటే మేలు: వెంకయ్యనాయుడు   తెలుగువన్
కేసీఆర్‌.. ఆత్మ పరిశీలన చేసుకో   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనవసర రాద్ధాంతం చేయొద్దు   సాక్షి
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అపుడు చిరంజీవి వల్ల ఓడిపోయాం.. ఇపుడు పవన్ కళ్యాణ్‌తో గెలుపు!!  వెబ్ దునియా
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, 2014లో జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గెలుపొందినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాల రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు.
'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవ ర్'   సాక్షి
కాపుల వల్లే టిడిపికి అధికారం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రక్షాబంధన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో తెలుగుమహిళలు సందడి చేశారు. వారితోపాటు బ్రహ్మకుమారీలు, పలువురు విద్యార్థినులు ఆయనకు రాఖీ కట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, గనులు, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ...

ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్   Andhrabhoomi
రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!   సాక్షి
రాఖీలు: రోజా నోట్లో జగన్ స్వీట్, ఫాంహౌస్‌లో కేసీఆర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 32 వార్తల కథనాలు »   

  సాక్షి   
రోడ్డుపై కూలిన విమానం  సాక్షి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబస్ నగరానికి వెళతున్న ఓ విమానం ఆదివారం ఉదయం 9:18 గంటలకు ఓ రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర ...

కుప్పకూలిన ఇరాన్ విమానం   Andhrabhoomi
ఇరాన్‌లో కూలిన విమానం : 48 మంది ప్రయాణికుల మృతి!   వెబ్ దునియా
టెహ్రాన్‌లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జూపూడి ఔట్: జగన్‌పై టిడిపి దాడి, పార్థసారథి కౌంటర్  Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడన్నారు. ఆయనకు బొత్తిగా రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేదన్నారు. అలాంటి వ్యక్తి రుణమాఫీపై వ్యాఖ్యానించడమేమిటన్నారు. జగన్ ప్రతిపక్ష ...

జగన్‌ను వైఎస్ఆర్‌తో పోల్చలేం.. జూపూడి : గీత - షర్మిలపై కామెంట్స్!   వెబ్ దునియా
వైకాపాకు ఎమ్మెల్సీ జూపూడి గుడ్‌బై   Andhrabhoomi
వైసీపీకి జూపూడి గుడ్‌బై!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   

  సాక్షి   
కల్లు దుకాణాలతో నగరం కళకళలాడాలి  సాక్షి
... * కల్లు దుకాణాలు గౌడ కులస్తులకే ఇవ్వాలి.. సొసైటీలు తిరిగి తేవాలి సాక్షి, సిటీబ్యూరో: బడుగు, బలహీన వర్గాలతో పాటు గౌడ జాతికి వెలుగు చూపిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో గౌడ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 364వ జయంతి ...

వారు పాలు అమ్ముకోవచ్చు..వీరు కల్లు అమ్మరాదా!   News Articles by KSR
దసరాకు కల్లు దుకాణాల కళకళ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆంధ్రప్రదేశ్ పేరు మార్చండి : నెల్లూరు వాసుల డిమాండ్!  వెబ్ దునియా
తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలు సైతం అర్పించిన పుట్టిన జిల్లాకు రాజధాని హోదా కల్పించి... అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రంగా పేరు పెట్టాలని నెల్లూరు జిల్లా వాసులు డిమాండ్ చేశారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం చేసిన శ్రీరాములుకు ఆత్మశాంతి కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై ఇప్పటికే 9 జిల్లాలు ...

శివరామకృష్ణన్ కమిటీ సాధించేదేమైనా ఉందా!   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'  సాక్షి
విజయవాడ : గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
'ఆగడు' పంచ్‌ డైలాగ్స్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహేశ్‌ హీరోగా నటిస్తున్న 'ఆగడు' రెండో టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేశారు. తమన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు. కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్‌ ...

మహేష్ బాబు 'ఆగడు' టీజర్... డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుకొచ్చి...!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言