2015年11月1日 星期日

2015-11-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ   
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...

నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
3 కోట్ల కట్నం డిమాండ్‌ చేశాడు!:భువన   
ఆంధ్రజ్యోతి
బేగంపేట/హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, నవంబరు 1: టెన్నిస్‌ క్రీడాకారిణి భువనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్‌ మహేందర్‌పై మంత్రి తలసాని కుమారుడు, అతని అనుచరుల దాడి ఉదంతం ఆసక్తికర మలుపు తిరిగింది. భువన, తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, భువన తండ్రి మహేంద్రనాథ్‌రెడ్డి అడ్డుపడి.. తమను విడదీస్తున్నారని, ఈ క్రమంలో తలసాని కుమారుడు ...

చిత్రహింసలు పెట్టాడు: భువన   సాక్షి
రాంగ్‌ డెషిషన్‌ అంటున్న టెన్నిస్‌ ప్లేయర్‌   NTVPOST
భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు: తలసాని రీనివాస్ యాదవ్   ప్రజాశక్తి
Oneindia Telugu   
Telangana99   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరంగల్ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య.. తెరాస అభ్యర్థి దయాకర్... మరి బీజేపీ?   
వెబ్ దునియా
వరంగల్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్, తెరాస పార్టీలు అధికారంగా ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 నుంచి 2014 వరకు వరంగల్‌ ఎంపీగా పనిచేసిన సి.రాజయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీగా రాజయ్య చేసిన సేవలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్‌... ఈసారి ఎన్నికలకు ఆయనవైపే మొగ్గు ...

వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దయాకర్‌ ఎంపికలో హైడ్రామా   ఆంధ్రజ్యోతి
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్‌కు కెసిఆర్ బుజ్జగింపులు   Oneindia Telugu
వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు   తెలుగువన్
News Articles by KSR   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేంద్ర బృదం అసహనం: అసంతృప్తి లేదన్న సోమేష్ కుమార్   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్‌ కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్‌ అధికారి సోమేష్‌కుమార్‌ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...

భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్   సాక్షి
నగరానికి కొత్త సారథులొచ్చారు..!   Namasthe Telangana
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా   
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...

కృష్ణా, పెన్నా అనుసంధానం   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు రాజయ్య నామినేషన్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన సిరిసిల్ల రాజయ్యకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం బి-ఫారం అందించారు. రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ జిల్లా నేతలు, స్థానిక ముఖ్యులతో కలసి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగానే జరపనున్నారు. పోటీలో ఉండే మిగిలిన ...

ఉత్సాహంగా.. ఉల్లాసంగా టీఆర్‌ఎస్   Namasthe Telangana
వరంగల్‌లో రాజయ్య పాగా వేస్తారా?   NTVPOST
రాజయ్యకు బీఫామ్‌ అందజేసిన ఉత్తమ్   ఆంధ్రజ్యోతి
Teluguwishesh   
Telangana99   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
నోటీసులివ్వకుండానే ఓట్లు తీసేశారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు నోటీసులివ్వకుండానే ఏకపక్షంగా ఓట్లు తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలు సైతం తప్పుల తడకగా మారాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటంతో దుమారం రేగుతోంది.
హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు: ట్విస్ట్, నీళ్లు నమిలారు   Oneindia Telugu
సోమేశ్‌పై కేంద్ర బృందం అసహనం!   ఆంధ్రజ్యోతి
నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో ఈసీ భేటీ   Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
అన్ని 34 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్‌ నుంచి పాఠాలు నేర్చుకోలేదా?: ధర్మాన   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ఒకేచోట ఏర్పాటు చేస్తే అది భవిష్యత్తులో వేర్పాటు వాదానికి దారి తీస్తుందని వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. అమరావతి మరో హైదరాబాద్‌లా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వ్యవహించాలని సూచించారు. లోట్‌సఫాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ...

'అలా చేస్తే వేర్పాటువాదానికి దారి తీస్తుంది'   సాక్షి
'మోడీ 5కోట్ల ఏపీ ప్రజలతో మాట్లాడాలి', చంద్రబాబుకు ధర్మాన హెచ్చరిక   Oneindia Telugu
చంద్రబాబుకు ధర్మాన సూచనలు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి : వైజాగ్‌లోనే గుండాల శ్రీనివాస్   
వెబ్ దునియా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కృపామణి ఆత్మహత్య కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందింతుడిగా భావిస్తున్న రౌడీషీటర్ గూండాల శ్రీనివాస్‌ వైజాగ్‌లోనే ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి.. ఆయన సొంత కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీ ...

కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి   సాక్షి
కృపామణి హత్య కేసులో పురోగతి   Vaartha
కృపామణి కేసులో పురోగతి: పోలీసుల అదుపులో నిందితులు   ఆంధ్రజ్యోతి

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్   
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలకులతోనూ, మృత్యువుతోనూ చేసిన పోరాటంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఓడిపోయారు. హోదా డిమాండ్‌తో రెండు నెలల కిందట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ...

2 నెలలుగా చావుతో పోరాడి ఓడాడు..   ఆంధ్రజ్యోతి
రెండు నెలలు మృత్యువుతో పోరాటం   ప్రజాశక్తి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య: ఒంటిపై పెట్రోలు పోసుకుని..!   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言