2015年10月31日 星期六

2015-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
పొడగరి గట్టయ్య ఇకలేరు   
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి   ప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..   NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...

2015-11-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
మారుతికే ఓటేసిన వెంకీ   
సాక్షి
గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నసీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా నడుస్తుండటంతో ఏ తరహా కథతో ఆడియన్స్ ముందుకు రావాలో తేల్చుకోలేక చాలా రోజులుగా కథా చర్చలతోనే కాలం గడుపుతున్నాడు వెంకీ. గతంలో మారుతి దర్శకత్వంలో రాధ పేరుతో ఓ సినిమా ...

2015-11-01 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రెండో భార్యకూ ఇమ్రాన్‌ తలాక్‌   
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, తెహ్రీక్‌-ఏ- ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్‌ రేహమ్‌ (43), ఇమ్రాన్‌ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే   Namasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!   సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అవార్డు వాపసీ బాటలో భార్గవ   
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...

2015-11-01 తెలుగు (India) ప్రపంచం


NTVPOST
   
ఈజిప్ట్‌లో కూలిన రష్యా విమానం...224 మంది మృతి   
NTVPOST
ఈజిప్ట్‌లో రష్యా విమానం కుప్పకూలిన ఘటనలో 224మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదప్రాంతానికి చేరుకున్న సహాయ బృందాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణమని రష్యా చెబుతుంటే... తామే కూల్చేసామని ఐసిస్‌ ప్రకటించుకుంది. సాంకేతిక కారణమో లేక తీవ్రవాద దుశ్చర్యో 224 నిండు ప్రాణాలు ...

2015-11-01 తెలుగు (India) ఇండియా


ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్   
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్ పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్ గంజ్ జిల్లాల్లోని ...

2015-11-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
పొడగరి గట్టయ్య ఇకలేరు   
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి   ప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..   NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది   
సాక్షి
హైదరాబాద్‌(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ...

2015年10月30日 星期五

2015-10-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...

2015-10-31 తెలుగు (India) వినోదం


Palli Batani
   
తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ ...   
సాక్షి
2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి ...

2015-10-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రెండో భార్యకూ ఇమ్రాన్‌ తలాక్‌   
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, తెహ్రీక్‌-ఏ- ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్‌ రేహమ్‌ (43), ఇమ్రాన్‌ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే   Namasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!   సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
శాస్త్రి, భరత్‌లపై చర్య తీసుకోవాలి   
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్‌ను ...

2015-10-31 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణ 'నిర్మాణానికి' చైనా ధనం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి! నిర్మాణ రంగానికి చైనా.. వ్యవసాయం వైద్యం, పర్యాటకానికి నెదర్లాండ్స్‌ ఊతమిచ్చేందుకు సిద్ధమవగా దక్షిణాసియా మొత్తానికి సేవలందించేలా రాష్ట్రంలో ప్లానింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఇండియా ప్రకటించింది. ఆయా రంగాల్లో ...

2015-10-31 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...

2015-10-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...

2015年10月29日 星期四

2015-10-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..   
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

2015-10-30 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
రైతులు ఇవ్వకుంటే బలవంతంగానే...: పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తూళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే నోటిఫికేషన్ జారీ చేసి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైతులను ఒప్పించి భూములు సేకరించాలని, బలవంతంగా తీసుకోకూడదని ...

2015-10-30 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
సచిన్‌ ఆట.. అక్కడే ఆగింది..!   
ఆంధ్రజ్యోతి
దేశంలో క్రికెట్‌ ఒక మతమైతే.. దానికి దేవుడు సచిన్‌. కానీ ఈ లిటిల్‌ మాస్టర్‌ క్రికెట్‌.. స్కూల్‌ స్థాయిలోనే ఉండిపోయిందని కపిల్‌ దేవ్‌ వ్యంగ్య బాణాలు విసిరాడు. తనలోని ప్రతిభకు సచిన్‌ తగిన న్యాయం చేయలేకపోయాడని విమర్శించాడు. శతకాలు సాధించడంలో స్వార్థం కనబరిచే వాడని.. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలిచే టెక్నిక్‌ సచిన్‌కు అబ్బలేదన్నాడు. మాస్టర్‌వి ...

2015-10-30 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్‌, ఆఫ్రికాలు ధ్రువతారలు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్‌ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్‌ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...

2015-10-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..   
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

2015-10-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు హైద్రాబాద్‌లో ఉంటే ఎలా, త్యాగం తప్పదు: బాబు   
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...

2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ...

2015-10-29 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అశ్రునయనాల మధ్య మాడా అంత్యక్రియలు   
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాడా వెంకటేశ్వర్‌రావు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె రాక ఆలస్యం కావడంతో ...

2015-10-29 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త, ప్రేమ కోసం అపార్ట్‌మెంట్ పైకెక్కి యువకుడి ...   
Oneindia Telugu
అమరావతి: తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే అపార్ట్‌మెంట్ పైనుంచి దూకుతానని అజయ్ అనే యువకుడు బెదిరింపుకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని అబిద్ నగర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారని తెలుసుకుని బుధవారం ఉదయం అజయ్ అనే ...

2015-10-29 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
లాడెన్ మాకు ఒకప్పుడు హీరో: ముషార్రఫ్   
Oneindia Telugu
లాహోర్: ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ ఖైదా ఉగ్రవాదులు ఒసామాబిన్ లాడె న్, అల్ జవహరి ఒకప్పుడు తమ హీరోలని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు చెందిన దునియా న్యూస్ చానల్‌కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం ...

2015-10-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ...

2015-10-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telugupopular
   
పవన్ 'జనసేన' జెండా గ్రేటర్ లో ఎగురుతుందా? రాజకీయ పార్టీగా ఈసీ నమోదు   
Telugupopular
పవన్ 'జనసేన' జెండా గ్రేటర్ లో ఎగురుతుందా? రాజకీయ పార్టీగా ఈసీ నమోదు : పవన్ కళ్యాణ్ జనసేన నమోదు ప్రక్రియ వారం క్రితమే జరిగింది. ఇదంతా సాదాసీదాగా కానిచ్చేశారు. జనసేన నమోదైనట్లు ఎన్నికల కమిషన్ గెజిట్ గురువారం విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. By teluguedition -. October 28, 2015. 0. SHARE. Facebook.
తెలంగాణలో 'జనసేన'   ఆంధ్రజ్యోతి
తెలంగాణలో జనసేనకు రాజకీయ పార్టీ గుర్తింపు, పవన్ కళ్యాణ్ 'గ్రేటర్' ప్లాన్ ఏమిటి?   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు... 2019 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్...?   వెబ్ దునియా
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భూసమీకరణకు రైతులకు ఒప్పించేందుకు చర్చలు   
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంలో భూసమీకరణ తుది అంకానికి చేరుకుంటోంది. భూములు ఇవ్వని రైతులను ఒప్పించేందుకు ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. గుంటూరు జిల్లా జేసీ రైతులతో సమావేశమై వారిని ఒప్పించే ప్రయ్నత్నం చేస్తున్నారు. అప్పటికీ రైతులు వినకుంటే తొలుత తుళ్లూరు మండలంలో భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాజధాని భూసేకరణకు వారంలో నోటిఫికేషన్   సాక్షి
అమరావతిలో మళ్లీ భూసేకరణ చట్టం, నాడు పవన్ కళ్యాణ్‌తో తగ్గారు   Oneindia Telugu
త్వరలో భూసేకరణ నోటిఫికేషన్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ విషయం తెలియదా?: బాలకృష్ణపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు   
Oneindia Telugu
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ...

2015年10月27日 星期二

2015-10-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పోర్నోగ్రఫీ సైట్‌లో భార్య‌ ఫోన్ నెంబర్: కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన భర్త.. ఎక్కడ?   
వెబ్ దునియా
భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన ఓ శాడిస్ట్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యని కూడా చూడకుండా ఆమె పేరును, ఫోన్ నెంబర్‌ను పోర్నోగ్రఫీ సైట్‌లో పెట్టడం ద్వారా.. ఆమెకు ప్రతిరోజూ ఎన్నో గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వచ్చేవి. దీంతో చేసేది లేక ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జరిపిన విచారణలో ఐపీ అడ్రస్ ద్వారా ...

2015-10-28 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
అద్భుతం-ప్రేమకు ప్రతిరూపం: 'తాజ్'పై జుకర్‌బర్గ్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాజ్ మహల్ ఓ అద్భుత కట్టడమని, అది ప్రేమకు ప్రతిరూపమని ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఆయన మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్‌ను ఫేస్‌బుక్ సందర్శించారు. అక్టోబర్ 28న జుకర్ బర్గ్ ఢిల్లీలోని ఐఐటీలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశానికి వచ్చిన జుకర్ బర్గ్ మంగళవారం తాజ్‌మహల్‌ను ...

2015-10-28 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
మిశ్రా అరెస్ట్‌.. విడుదల   
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: మహిళను శారీరకంగా హింసించిన కేసులో భారత క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్‌లో మిశ్రా తనను వేధించినట్టు బెంగళూరుకు చెందిన వందనా జైన్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మిశ్రాపై ఐపీసీ 354, 328, 509 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఇక్కడి అశోక్‌ నగర్‌ ...

2015-10-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
భారత్‌ విరాళాన్ని తిరస్కరించిన ఈదీ ఫౌండేషన్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం భారత్‌ నుంచి పొరపాటున పాక్‌కు వెళ్లి కరాచీలో ఈదీ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందిన గీత సోమవారం స్వదేశానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఈదీ ఫౌండేషన్‌కు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. కాని ఆ సంస్థ మోడీ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. తమ సంస్థ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వం నుంచి సహాయం అందు కోమని, తమకు ...

2015-10-28 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కేరళ భవన్‌లో గోమాంస వివాదం   
సాక్షి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్‌లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్‌లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్‌లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ ...

2015-10-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పోర్నోగ్రఫీ సైట్‌లో భార్య‌ ఫోన్ నెంబర్: కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన భర్త.. ఎక్కడ?   
వెబ్ దునియా
భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన ఓ శాడిస్ట్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యని కూడా చూడకుండా ఆమె పేరును, ఫోన్ నెంబర్‌ను పోర్నోగ్రఫీ సైట్‌లో పెట్టడం ద్వారా.. ఆమెకు ప్రతిరోజూ ఎన్నో గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వచ్చేవి. దీంతో చేసేది లేక ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జరిపిన విచారణలో ఐపీ అడ్రస్ ద్వారా ...

2015年10月14日 星期三

2015-10-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల   
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...

2015-10-15 తెలుగు (India) వినోదం


సాక్షి
   
శంకరాభరణం మంచి విజయం సాధించాలి : పవన్‌కల్యాణ్   
సాక్షి
'శంకరాభరణం' లాంటి క్లాసిక్ టైటిల్‌తో క్రైమ్ కామెడీ చూపిస్తానంటున్నారు హీరో నిఖిల్. కోనవెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'శంకరాభరణం'. ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో 'సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్ లొకేషన్‌లో హీరో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...

2015-10-15 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సొంతగడ్డపై భారత్ ప్రమాదకారి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. 'స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్‌కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు ...

2015-10-15 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
జమైకా రచయిత జేమ్స్‌కు బుకర్ ప్రైజ్   
Andhrabhoomi
లండన్, అక్టోబర్ 14: జమైకా రచయిత మార్లొన్ జేమ్స్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మాన్ బుకర్ ప్రైజ్‌ను దక్కించుకోవడం ద్వారా ఈ అవార్డును దక్కించుకున్న తొలి తొలి జమైకా రచయితగా చరిత్ర సృష్టించారు. తుది వడపోత తర్వాత ఈ అవార్డు కోసం పోటీపడిన భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు సంజీవ్ సహోటా, మరో నలుగురు రచయితలు రాసిన నవలలను తోసిరాజని జేమ్స్ ఈ ...

2015-10-15 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం   
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని ...

2015-10-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల   
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...

2015年10月13日 星期二

2015-10-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అమరావతి: యాంకర్‌గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...

2015-10-14 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
వారి తప్పేమీ లేదు -అల్లు అర్జున్‌   
ఆంధ్రజ్యోతి
''నిర్మాతలు 'బ్రూస్‌లీ' సినిమా విడుదల తేదీని ముందే ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల 'రుద్రమదేవి' విడుదల తేదీని ముందుకు జరుపుకుంటూ వచ్చారు. ఇందులో 'బ్రూస్‌లీ' నిర్మాతల తప్పేమీ లేదు'' అని అల్లు అర్జున్‌ అన్నారు. ''షెడ్యూల్‌ ప్రకారం 'రుద్రమదేవి' సెప్టెంబర్‌ 4న విడుదల కావాలి. అక్టోబర్‌ 16న 'బ్రూస్‌లీ' విడుదలవుతుందని తెలిసే ఆ చిత్ర నిర్మాతలు ...

2015-10-14 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్   
సాక్షి
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల ...

2015-10-14 తెలుగు (India) ప్రపంచం


Andhrabhoomi
   
మలేసియా విమానాన్ని కూల్చేశారు   
Andhrabhoomi
ది హేగ్, అక్టోబర్ 13: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17ను తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌నుంచి రష్యా తయారీ బియుకె క్షిపణితో కూల్చేసినట్లు ఈ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం నిర్ధారించింది. బృందం తుది నివేదిక మంగళవారం ఒక డచ్ మిలిటరీ బేస్‌లో గ్రీనిచ్ కాలమానం ప్రకారం ...

2015-10-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?   
వెబ్ దునియా
మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ...

2015-10-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అమరావతి: యాంకర్‌గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...

2015年10月12日 星期一

2015-10-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Teluguwishesh
   
బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలు   
Teluguwishesh
బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభంజనం స్పష్టంగా ...

2015-10-13 తెలుగు (India) వినోదం


సాక్షి
   
గుణశేఖర్ చేసింది నిజంగా ఓ సాహసం : దాసరి నారాయణరావు   
సాక్షి
''హిస్టారికల్ సినిమా చాలా డేంజరస్ జానర్. కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' ఎంతో కష్టపడి తీశారు. అది మన చరిత్ర. ఆ తర్వాత నేను కృష్ణంరాజుతో 'తాండ్ర పాపారాయు డు' తీశా. అదీ ఆంధ్రుల చరిత్రే. 28 ఏళ్ల గ్యాప్ తర్వాత మన చరిత్రతో తీసిన 'రుద్రమదేవి' నిజంగా ఓ సాహసమే. నేనైతే ఇప్పట్లో ఈ సాహసం చేయలేను. కానీ గుణశేఖర్ చేశాడు'' అని 'దర్శకరత్న' దాసరి నారాయణరావు ...

2015-10-13 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
చివర్లో ఆడా, నావల్లే: ధోనీ, భారత్ ఓటమికి 5కారణాలు   
Oneindia Telugu
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్టులు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. మేం ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందని, ఫలితం నిరాశ కలిగించిందన్నాడు. తమకు చాలా విషయాలు ప్రతికూలంగా మారాయని చెప్పాడు. తమ స్పిన్నర్ అశ్విన్ ఆరు ఓవర్ల కోటా కోల్పోవడం ప్రతికూల అంశమన్నాడు. తమ ప్రణాళిక చక్కగా పని చేసిందని, ...