2014年12月15日 星期一

2014-12-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
వలస కార్మికుల కోసం ఒక పాలసీ   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్‌లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...

తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు   సాక్షి
తెలంగాణలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు... దుబాయ్ కంపెనీ ఉత్సాహం...!   వెబ్ దునియా
రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీ   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడే కేబినెట్ విస్తరణ.. పురుషులకు మాత్రమే!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. వారితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సి.
రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్‌లో మరో 6గురికి చోటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్ మంత్రివర్గంలోకి తుమ్మల.. తలసాని.. జూపల్లి... మరో ముగ్గురు!!   వెబ్ దునియా
కేసీఆర్ కేబినెట్‌లో ఆరుగురికి చోటు... తలసాని.. తుమ్మల సహా   Palli Batani
Oneindia Telugu   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి   
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 15: తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ (67) అనారోగ్యంతో చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొన్ని నెలలుగా మూత్రపిండాలు, గుండె, మధుమేహ వ్యాధులతో రమణ బాధపడుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ 1947 మార్చి 1న జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తిచేసుకున్న రమణ ఇటీవల జర్మనీలో డాక్టరేట్ ...

రమణన్న.. ఇకలేరు!   సాక్షి
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రమణ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే వెంకటరమణ మృతి... బైపాస్ సర్జరీ విఫలం!   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బడి పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత.. కేసు నమోదు!   
వెబ్ దునియా
విశాఖపట్టణం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెంగలపూడి అనిత ఓ బడి పంతుల్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ...

పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత   Namasthe Telangana
టిడిపి ఎమ్మెల్యే అనితపై కేసు: జగన్‌పై కెఈ, పల్లె ఫైర్   Oneindia Telugu
విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై కేసు నమోదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపి రాజధాని, అసెంబ్లీలో సిఆర్‌డిఎ బిల్లు: ఫాస్ట్‌పై వ్యాఖ్యలపై రావెల   
Oneindia Telugu
హైదరాబాద్: భూ సమీకరణపై సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీ రాజధాని నిర్మాణం ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. దీనికి అనుగుణంగానే ల్యాండ్‌ ...

ఫాస్ట్ పథకం వేర్పాటువాదానికి ఊతమివ్వడమే: హైకోర్టు   వెబ్ దునియా
ఫాస్ట్‌ జీవోపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న 'ఫాస్ట్': హైకోర్టు   సాక్షి
తెలుగువన్   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదు   
సాక్షి
హైదరాబాద్: తాను వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల పేరు ఖరారైంది. రాష్ట్ర మంత్రిగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన ...

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తా: తుమ్మల   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమ్మాయిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి: చెన్నై ముఠా పట్టివేత   
Oneindia Telugu
కరీంనగర్: కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. మార్కండేయకాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న పెంచికలపేటకు చెందిన గోషిక శిరీషపై అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విఠల్‌నగర్‌కు చెందిన కోయ శ్రీకాంత్‌ దాడికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం కళాశాలలో బయట నిలబడిన ఉన్న శిరీషను ...

ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
జిల్లాకు పెద్దపీట   
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కరువు జిల్లా పాలమూరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల వర్షం కురిపించారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి చోటు దక్కనుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు నూతనంగా సృష్టించిన పార్లమెంటరీ కార్యదర్శి హోదా ...

పదవుల వరద   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బస్సు మిగేసింది...   
సాక్షి
మరో ఐదు నిమిషాలు గడిచి ఉంటే వారు క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. కానీ ఇంతలోనే ఆర్టీసీ అద్దెబస్సు రూపంలో మృత్యువు వారిపైకి దూసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ⇒ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు ⇒ ఒకే కుటుంబానికి చెందిన ...

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింగిరెడ్డికి దక్కిన పదవి   
సాక్షి
వనపర్తి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వనపర్తి పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపునిచ్చారు. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిరంజన్‌రెడ్డి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言