వెబ్ దునియా
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...
తిరుపతిలో పోటీ చేయను, దేవుడిదే నిర్ణయం: నారా లోకేష్Oneindia Telugu
విజయవాడలో నారా లోకేష్ పర్యటనAndhrabhoomi
రంగంలోకి దిగిన నారా లోకేష్..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...
తిరుపతిలో పోటీ చేయను, దేవుడిదే నిర్ణయం: నారా లోకేష్
విజయవాడలో నారా లోకేష్ పర్యటన
రంగంలోకి దిగిన నారా లోకేష్..
Andhraprabha Daily
సెట్లు.. ఇక్కట్లు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎంసెట్తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర విరుద్దమైన తేదీలను ప్రకటిస్తూ విద్యార్థులను అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రవేశ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే సర్వాధికారాలు తమకున్నాయని, విభజన చట్టంలోని 75, 95 సెక్షన్ల ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ ...
ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్సాక్షి
ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం: ఎంసెట్.. షెడ్యూల్..?వెబ్ దునియా
మే 10న ఎంసెట్, 16న ఐసెట్: తామే నిర్వహించుకుంటామన్న పాపిరెడ్డిOneindia Telugu
News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎంసెట్తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర విరుద్దమైన తేదీలను ప్రకటిస్తూ విద్యార్థులను అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రవేశ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే సర్వాధికారాలు తమకున్నాయని, విభజన చట్టంలోని 75, 95 సెక్షన్ల ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ ...
ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్
ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం: ఎంసెట్.. షెడ్యూల్..?
మే 10న ఎంసెట్, 16న ఐసెట్: తామే నిర్వహించుకుంటామన్న పాపిరెడ్డి
వెబ్ దునియా
రాజధాని పంట పొలాలకు నిప్పు... కాలిబూడిదైన వ్యవసాయ సామాగ్రి
వెబ్ దునియా
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పొలాలు అగ్గై మండుతున్నాయి. కొందరు దుండగులు పని కట్టుకుని ఆ పంటపొలాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఒక్క సోమవారం రాత్రే కనీసం 13 చోట్ల మంట పెట్టారు. ఇందులో వెదురు బొంగులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
పంట పొలాల్లో 'రాజధాని' మంటలుసాక్షి
రాజధాని గ్రామంలోమళ్లీ మంటల కలకలంNews Articles by KSR
ఏపీ రాజధాని ప్రాంతంలో మంటల కలకలం..TV5
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పొలాలు అగ్గై మండుతున్నాయి. కొందరు దుండగులు పని కట్టుకుని ఆ పంటపొలాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఒక్క సోమవారం రాత్రే కనీసం 13 చోట్ల మంట పెట్టారు. ఇందులో వెదురు బొంగులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
పంట పొలాల్లో 'రాజధాని' మంటలు
రాజధాని గ్రామంలోమళ్లీ మంటల కలకలం
ఏపీ రాజధాని ప్రాంతంలో మంటల కలకలం..
Oneindia Telugu
పన్ను ఎగవేతదారులను వదలొద్దు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సక్రమంగా పన్నులు చెల్లించే వ్యాపారులకు సహకరిస్తూనే ఎగవేతదారులు, జీరో వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ...
సినిమాలకు నందికి బదులు ఏకశిలా అవార్డుAndhrabhoomi
కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం పెరిగిందిAndhraprabha Daily
నంది అవార్డుల పేరు మారుస్తాం: మంత్రి తలసానివెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సక్రమంగా పన్నులు చెల్లించే వ్యాపారులకు సహకరిస్తూనే ఎగవేతదారులు, జీరో వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ...
సినిమాలకు నందికి బదులు ఏకశిలా అవార్డు
కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం పెరిగింది
నంది అవార్డుల పేరు మారుస్తాం: మంత్రి తలసాని
వెబ్ దునియా
ఎన్నికల్లో ఓడిపోయిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తారా?: బొత్స
వెబ్ దునియా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ కనుచూపు మేరలో కనబడని తరుణంలో కాంగ్రెస్ నేతలంతా టీడీపీ, బీజేపీ వైపు దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయిన తమను ఎవరైనా ఆహ్వానిస్తారా? అని ఎదురు ప్రశ్నవేశారు. గత రాత్రి గుంటూరు ...
ఓడిపోయాం, మమ్మల్ని పిలుస్తారా: బీజేపీలోకి వెళ్తారనే వార్తపై బొత్సOneindia Telugu
బిజెపిలో చేరుతున్నారా అంటే ..బొత్స జవాబు..News Articles by KSR
ఓడిపోయిన మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారు ?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ కనుచూపు మేరలో కనబడని తరుణంలో కాంగ్రెస్ నేతలంతా టీడీపీ, బీజేపీ వైపు దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయిన తమను ఎవరైనా ఆహ్వానిస్తారా? అని ఎదురు ప్రశ్నవేశారు. గత రాత్రి గుంటూరు ...
ఓడిపోయాం, మమ్మల్ని పిలుస్తారా: బీజేపీలోకి వెళ్తారనే వార్తపై బొత్స
బిజెపిలో చేరుతున్నారా అంటే ..బొత్స జవాబు..
ఓడిపోయిన మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారు ?
Andhraprabha Daily
ఈసారి పోటీచేస్తా నారా లోకేష్ ప్రకటన
Andhraprabha Daily
కృష్ణా, కెఎన్ఎన్ బ్యూరో : వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది కూడా ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో చిన్న వయసులోనే అత్యంత కీలక బాధ్యత లు నిర్వహిస్తున్న మీరు వచ్చే ఎన్నిక్లలో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా ...
రుణమాఫీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు : నారా లోకేష్ (29-Dec-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైకాపా దొంగల పార్టీ-జగన్కు ఆ అర్హత లేదు: నారా లోకేష్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కృష్ణా, కెఎన్ఎన్ బ్యూరో : వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది కూడా ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో చిన్న వయసులోనే అత్యంత కీలక బాధ్యత లు నిర్వహిస్తున్న మీరు వచ్చే ఎన్నిక్లలో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా ...
రుణమాఫీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు : నారా లోకేష్ (29-Dec-2014)
వైకాపా దొంగల పార్టీ-జగన్కు ఆ అర్హత లేదు: నారా లోకేష్
సాక్షి
రాజధాని పొలాల్లో దుండగుల ఆగడాలు
Andhrabhoomi
తాడేపల్లి, డిసెంబర్ 29: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సోమవారం తెల్లవారుఝామున కొందరు దుండగులు పొలాల్లో కలపను, బిందుసేద్య పైపులను తగులబెట్టి కలకలం సృష్టించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన భూవనం శంకరరెడ్డి, కళ్ళం నరేంద్రరెడ్డి, పెనుమాక సర్పంచ్ కళ్ళం పానకాలరెడ్డి ఉండవల్లి రైతులు పొర్రప్రోలు ...
రాజధాని గ్రామాల్లో పంటలు దగ్ధం..! చంద్రబాబు దిగ్ర్భాంతి..!వెబ్ దునియా
గుంటూరులో అగ్నిప్రమాదాలపై చంద్రబాబు దిగ్ర్భాంతి ఘటనపై నివేదిక ఇవ్వాలని ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
తాడేపల్లి, డిసెంబర్ 29: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సోమవారం తెల్లవారుఝామున కొందరు దుండగులు పొలాల్లో కలపను, బిందుసేద్య పైపులను తగులబెట్టి కలకలం సృష్టించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన భూవనం శంకరరెడ్డి, కళ్ళం నరేంద్రరెడ్డి, పెనుమాక సర్పంచ్ కళ్ళం పానకాలరెడ్డి ఉండవల్లి రైతులు పొర్రప్రోలు ...
రాజధాని గ్రామాల్లో పంటలు దగ్ధం..! చంద్రబాబు దిగ్ర్భాంతి..!
గుంటూరులో అగ్నిప్రమాదాలపై చంద్రబాబు దిగ్ర్భాంతి ఘటనపై నివేదిక ఇవ్వాలని ...
గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..
వెబ్ దునియా
క్రిస్టియన్, ముస్లింలను హిందూమతంలోకి ఆహ్వానిస్తున్నాం!: ప్రవీణ్ తొగాడియా
వెబ్ దునియా
మతమార్పిడులకు విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకమని వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. క్రిస్టియన్, ముస్లింలను హిందూమతంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని తొగాడియా స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ 700 ఏళ్లుగా పునరాగమన కార్యక్రమం ...
మతమార్పిడులకు వీహెచ్పి వ్యతిరేకం : ప్రవీణ్ తొగాడియాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియాసాక్షి
తిరుమల పంపండి: కేసీఆర్కి వీహెచ్పీ హెచ్చరిక, టీపై దృష్టి(పిక్చర్స్)Oneindia Telugu
Andhraprabha Daily
Andhrabhoomi
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మతమార్పిడులకు విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకమని వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. క్రిస్టియన్, ముస్లింలను హిందూమతంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని తొగాడియా స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ 700 ఏళ్లుగా పునరాగమన కార్యక్రమం ...
మతమార్పిడులకు వీహెచ్పి వ్యతిరేకం : ప్రవీణ్ తొగాడియా
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా
తిరుమల పంపండి: కేసీఆర్కి వీహెచ్పీ హెచ్చరిక, టీపై దృష్టి(పిక్చర్స్)
సాక్షి
కోళ్ల పందాలకు చెక్..
10tv
తూర్పుగోదావరి : సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోడి పందాలకు తెరలేపుతారు. జాతరను తలపించే విధంగా కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాల వల్ల కోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయి. సరదా కోసం కొందరు..డబ్బు సంపాదించ కోసం కొందరు పోటీ పడుతుంటారు. దీనివల్ల ఎంతో మంది నష్టపోయారు కూడా. ఈ పందాలపై హై కోర్టు సీరియస్ అయ్యింది.
పందాలేస్తే జైలుకేసాక్షి
కోడి పందాలపై హై కోర్టు సీరియస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
10tv
తూర్పుగోదావరి : సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోడి పందాలకు తెరలేపుతారు. జాతరను తలపించే విధంగా కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాల వల్ల కోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయి. సరదా కోసం కొందరు..డబ్బు సంపాదించ కోసం కొందరు పోటీ పడుతుంటారు. దీనివల్ల ఎంతో మంది నష్టపోయారు కూడా. ఈ పందాలపై హై కోర్టు సీరియస్ అయ్యింది.
పందాలేస్తే జైలుకే
కోడి పందాలపై హై కోర్టు సీరియస్
వెబ్ దునియా
టీడీపీ, బీజేపీల్లో ఉన్నవారంతా గాడ్సే వారసులే: రఘువీరా
వెబ్ దునియా
టీడీపీ, బీజేపీల్లో ఉన్నవారంతా గాడ్సే వారసులని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. జాతిపిత గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని సోమవారం హైదరాబాద్ లో ఆరోపించారు. అయితే ఆ శక్తుల ప్రయత్నాన్ని టీడీపీ, బీజేపీలు వ్యతిరేకించడం లేదని విమర్శించారు. నెహ్రుని కూడా గాడ్సే చంపి ...
బిజెపి,టిడిపిలు గాడ్సే వారసులుNews Articles by KSR
'టీడీపీ, బీజేపీ వాళ్లంతా గాడ్సే వారసులే'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీడీపీ, బీజేపీల్లో ఉన్నవారంతా గాడ్సే వారసులని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. జాతిపిత గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని సోమవారం హైదరాబాద్ లో ఆరోపించారు. అయితే ఆ శక్తుల ప్రయత్నాన్ని టీడీపీ, బీజేపీలు వ్యతిరేకించడం లేదని విమర్శించారు. నెహ్రుని కూడా గాడ్సే చంపి ...
బిజెపి,టిడిపిలు గాడ్సే వారసులు
'టీడీపీ, బీజేపీ వాళ్లంతా గాడ్సే వారసులే'
沒有留言:
張貼留言