2014年12月29日 星期一

2014-12-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ములాయం సింగ్ యాదవ్ మిస్సింగ్: ఫోటోతో పోస్టర్లు   
వెబ్ దునియా
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదంటూ బీజేపీ పోస్టర్లను ముద్రించింది. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా తన నియోజకవర్గానికి తీసుకురావాలని... అలా తీసుకువచ్చిన వారికి నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
నరేంద్ర మోడీనీ మా హీరో.. జార్ఖండ్ సీఎం   
వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే తమ 'హీరో' అని, ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ-ఎజెఎస్‌యు సంకీర్ణ ప్రభుత్వ సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆదివారం రాంచీలో మీడియాతో మాట్లాడారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ...

జార్ఖండ్‌ సీఎంగా రఘువర్‌ దాస్‌ మంత్రులుగా మరో నలుగురు   Andhraprabha Daily
'మోడీయే మా హీరో': స్వచ్ఛభారత్‌లో నూతన సిఎం రఘువర్‌దాస్   Oneindia Telugu
జార్ఖండ్ సీఎంగా రఘువర్‌దాస్ ప్రమాణం   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
లఖ్వీ నిర్బంధం నిలిపివేత   
Andhrabhoomi
ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన దాడికి కుట్రదారుగా భావిస్తున్న రెహమాన్ లఖ్వీ నిర్బంధాన్ని నిలిపివేస్తూ పాక్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 26/11 కేసులో బెయిల్ పొందిన లఖ్వీని శాంతిభద్రతల చట్టం కింద నిర్బంధించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో భారత్ ఒక్కసారిగా మండిపడింది.
లఖ్వీకి హైకోర్టులో ఊరట   Andhraprabha Daily
లష్కరే లఖ్వీ నిర్బంధం కొట్టివేత   సాక్షి
లఖ్వీ నిర్భంధంపై సస్పెండా.. వాట్ ఈజ్ దిస్?: భారత్ సీరియస్   వెబ్ దునియా
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధాని పంట పొలాలకు నిప్పు... కాలిబూడిదైన వ్యవసాయ సామాగ్రి   
వెబ్ దునియా
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పొలాలు అగ్గై మండుతున్నాయి. కొందరు దుండగులు పని కట్టుకుని ఆ పంటపొలాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఒక్క సోమవారం రాత్రే కనీసం 13 చోట్ల మంట పెట్టారు. ఇందులో వెదురు బొంగులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
పంట పొలాల్లో 'రాజధాని' మంటలు   సాక్షి
రాజధాని గ్రామంలోమళ్లీ మంటల కలకలం   News Articles by KSR
ఏపీ రాజధాని ప్రాంతంలో మంటల కలకలం..   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
భయం.. భయం   
సాక్షి
సాక్షి,బెంగళూరు : నగరంలోని చర్చ్ స్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన బాంబు పేలుడుతో నగరం ఉలిక్కిపడింది. క్రిస్మస్, నూతన సంవత్సరం సంబరాల్లో ఉన్న నగర వాసులు షాక్‌కు గురయ్యారు. రాష్ర్ట వాసులు మొత్తం ఆందోళనకు గురయ్యారు. ఈ పేలుడులో స్ల్పింటర్స్‌గా ఇనుపచువ్వలు ఇతర లోహ వస్తువులను వాడినట్లు పోలీసులు ...

బెంగళూరు పేలుడు తీవ్రవాద దాడే   Andhrabhoomi
కర్ణాటకలో రెడ్‌ అలర్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాంబు పేలుడు: భవానీ పిల్లల రోదనలు, నిందితుడిని పట్టిస్తే నజరానా (ఫోటోలు)   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రజినీకాంత్ వైఖరి పట్ల అమిత్ షా గుర్రు : వదిలేయమని సలహా!   
వెబ్ దునియా
తమిళ నటుడు రజినీకాంత్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుర్రుగా ఉన్నారు. బీజేపీలో చేరే విషయంపై రజినీకాంత్ అనుసరిస్తున్న నాన్చుడి వైఖరితో ఆయన విసిగి పోయారు. ఫలితంగా అమిత్ షా గురించి పట్టించుకోవద్దంటూ తమిళ నేతలకు ఆయన సలహా ఇచ్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రంగా తమిళనాడు ఉంది.
ఇక రజినీ బీజేపీలో చేరనట్టేనా..?   News4Andhra
రజనీకాంత్‌ను పక్కనపెట్టిన బీజేపీ.. అమిత్‌షా అసంతృప్తి..!   Palli Batani
టైమ్ అడిగిన రజనీకాంత్: అమిత్ షా షాక్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జలియన్‌వాలాబాగ్ కంటే దారుణం   
Andhrabhoomi
కోల్‌కతా, డిసెంబర్ 29: పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 1993లో యువజన కాంగ్రెస్ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్ సుశాంత చటర్జీ కమిషన్ ఆ ఘటనను 'జలియన్‌వాలా బాగ్' ఊచకోత కంటే దారుణమైన ఘటనగా పేర్కొంది. పోలీసుల కాల్పులకు కంట్రోల్ రూమ్ అధికారులే ...

జలియన్‌వాలా కంటే దారుణం   సాక్షి
1993 కాల్పులు... జలియన్ వాలాబాగ్ కంటే దారుణం: ఛటర్జీ కమిషన్   Oneindia Telugu
జలియన్‌వాలా బాఘ్ కంటే ఘోరం   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
స్మార్ట్ సిటీలపై దృష్టి   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన 'స్మార్ట్ సిటీలు' 21వ శతాబ్ధపు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా, పట్టణ ప్రాంత ప్రజలతోపాటు పట్టణాలపై ఆధారపడిన ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేవిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న ...

21వ శతాబ్దికి అనుగుణంగా..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లోకల్ రైల్లో ప్రయాణించిన మహా సీఎం   
Namasthe Telangana
ముంబై : మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లోకల్ రైల్లో ప్రయాణించారు. సోమవారం సాయంత్రం సబర్బన్ రైల్లో ప్రత్యక్షమయి అందరినీ అశ్చర్య పరిచారు. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఓ ఫంక్షన్‌కు హాజరయి తిరుగు వచ్చేటపుడు రైల్లో ప్రయాణించారు. రైళ్లలో సమస్యలను ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొత్త సీఎం తమ సమస్యలను మరీ దగ్గరుండి ...

సబర్బన్ రైల్లో ప్రయాణించిన సీఎం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నానని తేలితే తల నరికేయండి!!   
వెబ్ దునియా
తాను నపుంసకత్వ ఆపరేషన్‌లను ప్రోత్సహిస్తున్నానని వచ్చిన ఆరోపణలు రుజువైతే బహిరంగ శిరశ్ఛేదన శిక్షకు సిద్ధమని డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు. "ఈ ఆరోపణల్లో వందకు వంద శాతం తప్పులేదన్నారు. నేను ఎవరినీ అలా చేయాలని కోరలేదు. సత్సంగ్‌లో లేదా మరెక్కడైనా ఎవరితోనైనా అలా మాట్లాడినట్టు నిరూపిస్తే నా తల నరికించుకోవడానికి ...

ఆరోపణలు రుజువైతే తల నరకండి: డేరా సచ్చా సౌదా చీఫ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言