2014年12月16日 星期二

2014-12-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
బాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు: జ్యోతుల నెహ్రూ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎంత మా త్రం లేదని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ ...

చంద్రబాబుకు పాలించే హక్కు లేదు.. రాజీనామా చేయాలి : జ్యోతుల నెహ్రూ!   వెబ్ దునియా
చంద్రబాబుకు పాలించే అర్హతలేదు: వైఎస్సార్సీపి   Namasthe Telangana
చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి: నెహ్రూ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టార్గెట్ బొత్స : లిక్కర్ స్కాంను తెరవడానికి ఏపి కసరత్తు   
వెబ్ దునియా
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరుగుతోంది. మద్యం కుంభకోణం కేసును తిరిగదోడడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే కేసును తిరగదోడి ఏదో సాధించాలనే తపన కంటే ప్రత్యర్థులను తిప్పలు పెట్టడమే అసలు లక్ష్యం. అప్పుడప్పుడు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమపై ...

లిక్కర్ సిండికేట్లపై మాటలెందుకు   News Articles by KSR
లిక్కర్ స్కాంలో బొత్స సహా చాలామంది   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలసాని ఇంటి వద్ద కోలాహలం   
సాక్షి
రాంగోపాల్‌పేట్: సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి పరిసరాలు మంగళవారం ఉదయం సందడిగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఇంటి ముందు టపాకాయలు కాలుస్తూ అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లఫై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేశారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేకి రిజైన్!!   వెబ్ దునియా
తలసాని రిజైన్   తెలుగువన్
ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా:   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 42 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫెడరల్ బ్యాంక్ సిబ్బంది వద్ద విచారణ : ఏసీపీ రమారాజేశ్వరి వెల్లడి   
వెబ్ దునియా
ఫెడరల్ బ్యాంకులో లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ జరిగిన సంఘటనపై బ్యాంకు సిబ్బంది వద్ద విచారణను జరుపుతున్నట్లు ఏసీపీ రమారాజేశ్వరి వెల్లడించారు. ఈ కేసు విషయంపై ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. విచారణలో భాగంగా బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే దుండగులు కేజీ బంగారం, రూ. 1.25 లక్షల ...

'ఫెడరల్ బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నాం'   సాక్షి
ఫెడరల్ బ్యాంక్ శాఖలో చోరీ   Andhrabhoomi
ఫెడ్ బ్యాంకులో భారీ చోరీ: కేజీ గోల్డ్, రూ. లక్ష అపహరణ(పిక్చర్స్)   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కెసిఆర్‌కు పొంగులేటి థ్యాంక్స్... గులాబీ చొక్కాతో తుమ్మల తుళుక్కు...   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వర రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కూడా ధన్యవాదాలను తెలిపారు. తుమ్మల మంత్రి కావడంతో ఖమ్మం జిల్లా సమస్యలను తీర్చడంలో ఆయనపై మరింత బాధ్యత ...

కెసిఆర్‌కు పొంగులేటి కృతజ్ఞతలు: ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల   Oneindia Telugu
ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల   Namasthe Telangana
గులాబీ షర్టు వేసుకున్నది ఒక్క తుమ్మలే   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పీకల్లోతు అప్పుల్లో స్పైస్ జెట్... 2 నెలల వ్యవధిలోనే...   
వెబ్ దునియా
స్పైస్ జెట్ విమానయాన సంస్థ త్వరలో కనుమరుగయ్యే దాఖలాలు ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. స్పైస్ జెట్ నిర్వహణ సమస్యల కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగానే స్పైస్ జెట్ పయనిస్తున్నట్లు దాని అప్పులను బట్టి తెలుస్తోంది. స్పైస్ జెట్ కు ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పైగా ...

అప్పుల్లో కూరుకుపోయిన స్పైస్ జెట్: కింగ్ ఫిషర్ బాటలోనే..!   Oneindia Telugu
కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్   Teluguwishesh
సంక్షోభంలో స్పైస్ జెట్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


విశాఖ ఉత్సవ్ లోగోని ఆవిష్కరించనున్న చంద్రబాబు   
తెలుగువన్
వచ్చే నెల 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు జరుగబోయే విశాఖ ఉత్సవ్ వేడుకలకి ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఆవిష్కరించనున్నారు. హుడ్ హుడ్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖకు పూర్వ వైభవం తెచ్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగానే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి గంటా ...

పారిశ్రామికవేత్తలతో సిఎం భేటీ నేడు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాళ్లూ చేతులూ కట్టేసి అమ్మాయిపై రేప్: ఆ తర్వాత హత్య   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మానవ మృగాలు రెచ్చిపోయాయి. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
జననేత వెంకటరమణ : సిఎం చంద్రబాబు   
వెబ్ దునియా
జననేత వెంకటరమణ అని రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనిపించిన ప్రతీమారు తిరుపతి నగర ప్రజలకు చేయాల్సిన సౌకర్యాలను గురించి ఎమ్మెల్యే వెంకటరమణ పదే పదే ప్రస్తావించే వారని బాబు గుర్తు చేసుకున్నారు. తిరుపతి నగరంపై ఆయనకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే ...

వెంకటరమణకు చంద్రబాబు నివాళులు(పిక్చర్స్)   Oneindia Telugu
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అంత్యక్రియలు పూర్తి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ద్రోహులు దోస్తులయ్యారా?   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అవమానకరంగా మారిందని, ఇష్టానుసారం మంత్రి పదవులను ఇచ్చే అధికారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిని దెబ్బతీశారని బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ...

ద్రోహులకే మంత్రి పదవులా?: నాగం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言