Oneindia Telugu
ఉరుకుందలో జంట హత్యలు
సాక్షి
ఆదివారం.. అంతటా ప్రశాంతంగా ఉంది.. అంతలోనే గావుకేకలాంటి చావుకేక.. తండ్రీకొడుకుల దారుణ హత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హతమవ్వడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు మారణాయుధాలతో చెలరేగిపోవడంతో వారి బారి నుంచి తమ తండ్రిని కాపాడే ప్రయత్నంలో ...
కర్నూలు జిల్లాలో ఇద్దరి హత్యAndhrabhoomi
పడగవిప్పిన ఫ్యాక్షన్: తండ్రి కొడుకుల దారుణ హత్యOneindia Telugu
కర్నూలు జిల్లాలో ఫాక్షన్ హత్యNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఆదివారం.. అంతటా ప్రశాంతంగా ఉంది.. అంతలోనే గావుకేకలాంటి చావుకేక.. తండ్రీకొడుకుల దారుణ హత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హతమవ్వడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు మారణాయుధాలతో చెలరేగిపోవడంతో వారి బారి నుంచి తమ తండ్రిని కాపాడే ప్రయత్నంలో ...
కర్నూలు జిల్లాలో ఇద్దరి హత్య
పడగవిప్పిన ఫ్యాక్షన్: తండ్రి కొడుకుల దారుణ హత్య
కర్నూలు జిల్లాలో ఫాక్షన్ హత్య
సాక్షి
'జబర్దస్త్' వేణుపై దాడి
సాక్షి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్'్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్లోని అయ్యప్ప ఆలయానికి ...
హాస్యనటుడు వేణుపై గౌడ విద్యార్థి సంఘం దాడిAndhrabhoomi
వివాదాల్లో ''జబర్దస్త్''..10tv
ఫిలించాంబర్ వద్ద 'జబర్దస్త్' ఫేం నటుడు వేణుపై దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్'్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్లోని అయ్యప్ప ఆలయానికి ...
హాస్యనటుడు వేణుపై గౌడ విద్యార్థి సంఘం దాడి
వివాదాల్లో ''జబర్దస్త్''..
ఫిలించాంబర్ వద్ద 'జబర్దస్త్' ఫేం నటుడు వేణుపై దాడి
Namasthe Telangana
'పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి'
Namasthe Telangana
హైదరాబాద్: పార్లమెంట్లో ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశాభివృద్ధికి పార్లమెంట్ అడ్డుకారని హితవు పలికారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.
విభజన బిల్లులో లొసుగులున్నాయిAndhraprabha Daily
వారసత్వ సంపదగా వరంగల్, అమరావతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్: వెంకయ్యOneindia Telugu
వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: పార్లమెంట్లో ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశాభివృద్ధికి పార్లమెంట్ అడ్డుకారని హితవు పలికారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.
విభజన బిల్లులో లొసుగులున్నాయి
వారసత్వ సంపదగా వరంగల్, అమరావతి
వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్: వెంకయ్య
వెబ్ దునియా
జగన్కు మైసూరా రెడ్డి ఝులక్.. త్వరలో వైకాపాకు రాంరాం!!
వెబ్ దునియా
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో ...
వైసీపీకి మైసూరా రెడ్డి గుడ్ బై చెబుతారా..?News4Andhra
విజయసాయి ఎఫెక్ట్: జగన్కు మైసూరా రెడ్డి ఝలక్ ఇస్తారా?Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో ...
వైసీపీకి మైసూరా రెడ్డి గుడ్ బై చెబుతారా..?
విజయసాయి ఎఫెక్ట్: జగన్కు మైసూరా రెడ్డి ఝలక్ ఇస్తారా?
వెబ్ దునియా
కేసీఆర్ మెప్పు కోసమే పవన్ కళ్యాణ్పై పుస్తకం : శ్రీకాకుళం పవన్ ఫ్యాన్స్!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చెంచాగిరీ చేసే కొందరు వ్యక్తులు, ఆయన మెప్పు కోసమే జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ పుస్తకాలు రాస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విమర్శిస్తూ ...
పవన్ కళ్యాణ్ పై ఆ పుస్తకమా!News Articles by KSR
'కక్షతో పవన్కల్యాణ్పై పుస్తకం, కేసీఆర్ మెప్పుకే!', పుస్తకానికి గిరాకీ లేదా?Oneindia Telugu
కక్షతోనే పవన్ కళ్యాణ్పై పుస్తక రచనసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చెంచాగిరీ చేసే కొందరు వ్యక్తులు, ఆయన మెప్పు కోసమే జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ పుస్తకాలు రాస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విమర్శిస్తూ ...
పవన్ కళ్యాణ్ పై ఆ పుస్తకమా!
'కక్షతో పవన్కల్యాణ్పై పుస్తకం, కేసీఆర్ మెప్పుకే!', పుస్తకానికి గిరాకీ లేదా?
కక్షతోనే పవన్ కళ్యాణ్పై పుస్తక రచన
10tv
నేడు ఐకేపీ యానిమేటర్ల 'చలో హైదరాబాద్'
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహిళా గొంతుక నినదించి గర్జించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఐకేపీ యానిమేటర్లు ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. ఆయా ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ...
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదంసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహిళా గొంతుక నినదించి గర్జించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఐకేపీ యానిమేటర్లు ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. ఆయా ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ...
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
సాక్షి
కుక్క కరిస్తే గుంటూరు పంపిస్తారా?
సాక్షి
విద్యాధరపురం కబేళా రోడ్డులోని రోటరీనగర్లో ఆదివారం ఉదయం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి గాయ పరిచాయి. ఆ బాలుడిని తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వ్యాక్సిన్ లేదని గుంటూరుకు రెఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
వెల్ డన్ మినిస్టర్ కామినేనిNews Articles by KSR
ప్రభుత్వ వైద్యులపై మంత్రి కామినేని ఫైర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం...10tv
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
విద్యాధరపురం కబేళా రోడ్డులోని రోటరీనగర్లో ఆదివారం ఉదయం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి గాయ పరిచాయి. ఆ బాలుడిని తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వ్యాక్సిన్ లేదని గుంటూరుకు రెఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
వెల్ డన్ మినిస్టర్ కామినేని
ప్రభుత్వ వైద్యులపై మంత్రి కామినేని ఫైర్
విజయవాడలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం...
వెబ్ దునియా
కొత్త కోడలి హత్య చేసేందుకు యత్నం.. భర్త... అత్త అరెస్టు!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో కొత్త కోడలిని హత్య చేసేందుకు భర్త, అత్తలు యత్నించి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణ వివరాలను పరిశీలిస్తే.. కరీంనగర్కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్ బజార్కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఈయన ప్రైవేట్ ...
బాత్ రూమ్ లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..సాక్షి
భర్త బెదిరింపు, ఇంటికి స్త్రీలను..: బాత్రూం నుండి పోలీసులకు ఫోన్Oneindia Telugu
రక్షించాలంటూ 100 కు డయల్ చేసి..Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో కొత్త కోడలిని హత్య చేసేందుకు భర్త, అత్తలు యత్నించి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణ వివరాలను పరిశీలిస్తే.. కరీంనగర్కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్ బజార్కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఈయన ప్రైవేట్ ...
బాత్ రూమ్ లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..
భర్త బెదిరింపు, ఇంటికి స్త్రీలను..: బాత్రూం నుండి పోలీసులకు ఫోన్
రక్షించాలంటూ 100 కు డయల్ చేసి..
Oneindia Telugu
చిక్కుల్లో మంత్రి యనమల: సోదరుడిపై ఫిర్యాదు
Oneindia Telugu
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చిక్కుల్లో పడినట్లున్నారు. ఆయన సోదరుడిపై ప్రియాంక హేచరీస్ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రికి చిక్కులు వచ్చి పడినట్లే కనిపిస్తోంది. పది లక్షల రూపాయలు ఇస్తావా లేక చస్తావా అంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, తుని నియోజకవర్గ తెలుగుదేశం ...
డబ్బిస్తావా.. చస్తావా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యనమల సోదరుడిపై ఫిర్యాదుNews Articles by KSR
మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చిక్కుల్లో పడినట్లున్నారు. ఆయన సోదరుడిపై ప్రియాంక హేచరీస్ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రికి చిక్కులు వచ్చి పడినట్లే కనిపిస్తోంది. పది లక్షల రూపాయలు ఇస్తావా లేక చస్తావా అంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, తుని నియోజకవర్గ తెలుగుదేశం ...
డబ్బిస్తావా.. చస్తావా?
యనమల సోదరుడిపై ఫిర్యాదు
మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యం
Oneindia Telugu
హైదరాబాద్లో దొడ్డి కొమురయ్య భవన్
Andhraprabha Daily
వరంగల్ రూరల్, కెఎన్ఎన్ : తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య స్మారకార్థం ఆయన పేరిట హైదరాబాద్లో ఎకరం స్థలంలో రూ. 5 కోట్లతో భవన నిర్మాణం చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటిం చారు. రెండురోజుల్లో జీఓ జారీచేస్తామని వెల్లడించారు. ఆదివారం చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో రాష్ట్ర కురుమ సంఘం ...
వైభవంగా మల్లన్న కల్యాణంAndhrabhoomi
కొమురయ్య యాది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కురుమలకు దొడ్డి కొమురయ్య భవన్సాక్షి
Namasthe Telangana
10tv
అన్ని 22 వార్తల కథనాలు »
Andhraprabha Daily
వరంగల్ రూరల్, కెఎన్ఎన్ : తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య స్మారకార్థం ఆయన పేరిట హైదరాబాద్లో ఎకరం స్థలంలో రూ. 5 కోట్లతో భవన నిర్మాణం చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటిం చారు. రెండురోజుల్లో జీఓ జారీచేస్తామని వెల్లడించారు. ఆదివారం చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో రాష్ట్ర కురుమ సంఘం ...
వైభవంగా మల్లన్న కల్యాణం
కొమురయ్య యాది!
కురుమలకు దొడ్డి కొమురయ్య భవన్
沒有留言:
張貼留言