వెబ్ దునియా
మదిలో 'అడిలైడ్' కదలాడుతుండగా...
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...
కోహ్లీ x జాన్సన్ లొల్లి మళ్లీ..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొనసాగుతున్న మాటల యుద్ధంAndhraprabha Daily
అది కోహ్లీ ఇష్టం: వార్నర్Namasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...
కోహ్లీ x జాన్సన్ లొల్లి మళ్లీ..
కొనసాగుతున్న మాటల యుద్ధం
అది కోహ్లీ ఇష్టం: వార్నర్
thatsCricket Telugu
విదేశీ టెస్టుల్లో ధోనీ తడబడుతున్నాడు
Andhraprabha Daily
న్యూఢిల్లి: ఈ మధ్య కాలంలో విదేశీ టెస్టుల్లో కెప్టెన్గా ధోనీ అత్యుత్తమ ప్రతిభ కనబర చలేకపోతున్నాడని మాజీ నాయకుడు సౌరవ్ గంగూలీ అన్నారు. వన్డే జట్టు కెప్టెన్గా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనీ ఐదు రోజు ఫార్మాట్లో తడబడుతున్నాడని గంగూ లీ చెప్పారు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో గంగూలీ ...
ధోనీ కథ ఓవర్.. ఇక కోహ్లీనే భావి కెప్టెన్: సౌరవ్ గంగూలీవెబ్ దునియా
టెస్ట్ కెప్టెన్సీలో ధోనీ విఫలం: గంగూలీ, కోహ్లీపైనే..thatsCricket Telugu
కెప్టెన్ గా ధోనీ ఒడిదుడుకులు :గంగూలీసాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి: ఈ మధ్య కాలంలో విదేశీ టెస్టుల్లో కెప్టెన్గా ధోనీ అత్యుత్తమ ప్రతిభ కనబర చలేకపోతున్నాడని మాజీ నాయకుడు సౌరవ్ గంగూలీ అన్నారు. వన్డే జట్టు కెప్టెన్గా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనీ ఐదు రోజు ఫార్మాట్లో తడబడుతున్నాడని గంగూ లీ చెప్పారు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో గంగూలీ ...
ధోనీ కథ ఓవర్.. ఇక కోహ్లీనే భావి కెప్టెన్: సౌరవ్ గంగూలీ
టెస్ట్ కెప్టెన్సీలో ధోనీ విఫలం: గంగూలీ, కోహ్లీపైనే..
కెప్టెన్ గా ధోనీ ఒడిదుడుకులు :గంగూలీ
5 పరుగుల వద్ద భారత్ రెండోవికెట్.. రాహుల్ (1) ఔట్
సాక్షి
మెల్ బోర్న్ : సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ ను భారత్ పేలవంగా ప్రారంభించింది. ఈ సిరీస్ లో వరుసగా విఫలం అవుతూ వస్తున్న శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. హ్యారిస్ వేసిన బంతిని సరిగా అర్థంచేసుకోలేని శిఖర్ ధావన్.. ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
ఇంకా మరిన్ని »
సాక్షి
మెల్ బోర్న్ : సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ ను భారత్ పేలవంగా ప్రారంభించింది. ఈ సిరీస్ లో వరుసగా విఫలం అవుతూ వస్తున్న శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. హ్యారిస్ వేసిన బంతిని సరిగా అర్థంచేసుకోలేని శిఖర్ ధావన్.. ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
వెబ్ దునియా
ఢిల్లీ ఐఐటీ డైకరక్టర్ రాజీనామాకు సచిన్ - స్వామిలే కారణమా?
వెబ్ దునియా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ఢిల్లీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్గావొంకర్ తన పోస్టుకు రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ) ఒత్తిడేనంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేసినట్టు ...
ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రిజైన్: సచిన్ టెండుల్కర్ లింక్ను కొట్టేసిన కేంద్రంOneindia Telugu
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామాసాక్షి
నా వివరణ తీసుకోవాల్సింది: సచిన్Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ఢిల్లీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్గావొంకర్ తన పోస్టుకు రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ) ఒత్తిడేనంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేసినట్టు ...
ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రిజైన్: సచిన్ టెండుల్కర్ లింక్ను కొట్టేసిన కేంద్రం
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా
నా వివరణ తీసుకోవాల్సింది: సచిన్
Oneindia Telugu
ఓరుగల్లు వెలగాలి
సాక్షి
''దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పార్కును వరంగల్లో నెలకొల్పుతాం. కాకతీయుల కళోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పార్లమెంట్లో రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెం బ్లీలో తీర్మానం చేసి పంపుతాం.'' - సీఎం కేసీఆర్ సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ...
హైదరాబాద్కు దీటుగా వరంగల్Andhraprabha Daily
ఓరుగల్లు.. మరో సూరత్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సూరత్ను తలదనె్నలా వరంగల్లో టెక్స్టైల్ పార్క్Andhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
''దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పార్కును వరంగల్లో నెలకొల్పుతాం. కాకతీయుల కళోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పార్లమెంట్లో రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెం బ్లీలో తీర్మానం చేసి పంపుతాం.'' - సీఎం కేసీఆర్ సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ...
హైదరాబాద్కు దీటుగా వరంగల్
ఓరుగల్లు.. మరో సూరత్!
సూరత్ను తలదనె్నలా వరంగల్లో టెక్స్టైల్ పార్క్
వన సంపదను కాపాడుకోవాలి..
సాక్షి
జన్నారం/కడెం : కవ్వాల అభయారణ్యంలోని వన సంపదను కాపాడుకోవాలని.. అది అందరి బాధ్యత అని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం అటవీ డివిజన్లోని మైసంపేట, మల్యాల, పాండవాపూర్ తదితర అడవుల్లో పర్యటించారు. ఉద యం 5.30 గంటలకే ఆయన అడవులకు చేరుకున్నారు. అటవీ జంతువులైన దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పి తదితర వాటిని ...
కవ్వాల అభయారణ్యం అభివృద్ధికి కృషిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
జన్నారం/కడెం : కవ్వాల అభయారణ్యంలోని వన సంపదను కాపాడుకోవాలని.. అది అందరి బాధ్యత అని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం అటవీ డివిజన్లోని మైసంపేట, మల్యాల, పాండవాపూర్ తదితర అడవుల్లో పర్యటించారు. ఉద యం 5.30 గంటలకే ఆయన అడవులకు చేరుకున్నారు. అటవీ జంతువులైన దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పి తదితర వాటిని ...
కవ్వాల అభయారణ్యం అభివృద్ధికి కృషి
వెబ్ దునియా
ఆస్ట్రేలియా 318/9 డిక్లేర్.. భారత ఎదుట 384 పరుగుల లక్ష్యం
వెబ్ దునియా
మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన అసీస్ ను భారత బౌలర్లు రెండో ఇన్నింగ్సులో కట్టడి చేశారు. 318 పరుగులకు 9 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆఖరు రోజున 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత జట్టుకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో ...
ఆసీస్ 318/9 డిక్లేర్: భారత్ విజయలక్ష్యం 384సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన అసీస్ ను భారత బౌలర్లు రెండో ఇన్నింగ్సులో కట్టడి చేశారు. 318 పరుగులకు 9 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆఖరు రోజున 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత జట్టుకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో ...
ఆసీస్ 318/9 డిక్లేర్: భారత్ విజయలక్ష్యం 384
వెబ్ దునియా
టార్గెట్ ఎంతైనా.. ఛేజింగ్ ఆసక్తికరంగానే..?: అశ్విన్
వెబ్ దునియా
టార్గెట్ ఎంతైనా, మ్యాచ్కు ఆఖరి రోజున ఛేజింగ్ అంటే ఆసక్తికరంగానే ఉంటుంది. నైపుణ్యానికి, దృక్పథానికి ఇది టెస్టు అనుకోవాల్సి ఉంటుందని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఇప్పటికే 326 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్పై పట్టు బిగించింది. కాగా, నాలుగో రోజు ఆట అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
టార్గెట్ ఎంతైనా, మ్యాచ్కు ఆఖరి రోజున ఛేజింగ్ అంటే ఆసక్తికరంగానే ఉంటుంది. నైపుణ్యానికి, దృక్పథానికి ఇది టెస్టు అనుకోవాల్సి ఉంటుందని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఇప్పటికే 326 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్పై పట్టు బిగించింది. కాగా, నాలుగో రోజు ఆట అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ ...
సాక్షి
సేఫ్ జోన్లో కివీస్
Andhrabhoomi
క్రైస్ట్చర్చి, డిసెంబర్ 29: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ని ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకోవడం ద్వారా న్యూజిలాండ్ సేఫ్ జోన్కు చేరింది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో టెస్టును కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఆ టెస్టును చేజార్చుకున్నా సిరీస్ను డ్రా చేసుకోగలుగుతుంది. మొదటి ఇన్నింగ్స్లో 441 పరుగుల భారీ స్కోరు సాధించిన ...
తొలి టెస్టు న్యూజిలాండ్దేసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
క్రైస్ట్చర్చి, డిసెంబర్ 29: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ని ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకోవడం ద్వారా న్యూజిలాండ్ సేఫ్ జోన్కు చేరింది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో టెస్టును కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఆ టెస్టును చేజార్చుకున్నా సిరీస్ను డ్రా చేసుకోగలుగుతుంది. మొదటి ఇన్నింగ్స్లో 441 పరుగుల భారీ స్కోరు సాధించిన ...
తొలి టెస్టు న్యూజిలాండ్దే
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు : డీజీపీ
Andhrabhoomi
హైదరాబాద్ : హైదరాబాద్ను రక్షణ నగరంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో అత్యాధునిక పరికరాలతో సీపీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగానే ఉన్నాయని ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
హైదరాబాద్ : హైదరాబాద్ను రక్షణ నగరంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో అత్యాధునిక పరికరాలతో సీపీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగానే ఉన్నాయని ...
沒有留言:
張貼留言