సాక్షి
బిజెపి లో చేరిన మరో నటుడు
News Articles by KSR
తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు.నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు.అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే ...
బీజేపీలో చేరిన నెపోలియన్సాక్షి
బీజేపీలో చేరిన నెపోలియన్Andhraprabha Daily
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన డీఎంకే నేత, నటుడు నెపోలియన్!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
News Articles by KSR
తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు.నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు.అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే ...
బీజేపీలో చేరిన నెపోలియన్
బీజేపీలో చేరిన నెపోలియన్
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన డీఎంకే నేత, నటుడు నెపోలియన్!
Oneindia Telugu
అఫైర్: పిల్లలకు విషమిచ్చి ప్రియుడితో పాటు తాగిన స్త్రీ
Oneindia Telugu
వరంగల్: అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. తన ఇద్దరి చిన్నారులకు విషమిచ్చి, ఓ మహిళ ప్రియుడితో కలిసి తానూ విషం తాగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో సంచనలం సృష్టించింది. కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తోట పాపయ్యకు 2003సంవత్సరంలో నల్గొండ జిల్లా నూతనకల్ మండలం ...
కన్న పిల్లలకు, ప్రియుడికి విషమిచ్చి.. తాను విషం తాగివెబ్ దునియా
పిల్లలకు విషమిచ్చి ప్రియుడితో కలిసి తానూ తాగిన తల్లిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. తన ఇద్దరి చిన్నారులకు విషమిచ్చి, ఓ మహిళ ప్రియుడితో కలిసి తానూ విషం తాగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో సంచనలం సృష్టించింది. కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తోట పాపయ్యకు 2003సంవత్సరంలో నల్గొండ జిల్లా నూతనకల్ మండలం ...
కన్న పిల్లలకు, ప్రియుడికి విషమిచ్చి.. తాను విషం తాగి
పిల్లలకు విషమిచ్చి ప్రియుడితో కలిసి తానూ తాగిన తల్లి
Oneindia Telugu
ఉరుకుందలో జంట హత్యలు
సాక్షి
ఆదివారం.. అంతటా ప్రశాంతంగా ఉంది.. అంతలోనే గావుకేకలాంటి చావుకేక.. తండ్రీకొడుకుల దారుణ హత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హతమవ్వడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు మారణాయుధాలతో చెలరేగిపోవడంతో వారి బారి నుంచి తమ తండ్రిని కాపాడే ప్రయత్నంలో ...
కర్నూలు జిల్లాలో ఇద్దరి హత్యAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఆదివారం.. అంతటా ప్రశాంతంగా ఉంది.. అంతలోనే గావుకేకలాంటి చావుకేక.. తండ్రీకొడుకుల దారుణ హత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హతమవ్వడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు మారణాయుధాలతో చెలరేగిపోవడంతో వారి బారి నుంచి తమ తండ్రిని కాపాడే ప్రయత్నంలో ...
కర్నూలు జిల్లాలో ఇద్దరి హత్య
సాక్షి
'జబర్దస్త్' వేణుపై దాడి
సాక్షి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్'్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్లోని అయ్యప్ప ఆలయానికి ...
హాస్యనటుడు వేణుపై గౌడ విద్యార్థి సంఘం దాడిAndhrabhoomi
వివాదాల్లో ''జబర్దస్త్''..10tv
'జబర్దస్త్' ఫేం వేణుపై దాడిNews4Andhra
Oneindia Telugu
Palli Batani
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్'్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్లోని అయ్యప్ప ఆలయానికి ...
హాస్యనటుడు వేణుపై గౌడ విద్యార్థి సంఘం దాడి
వివాదాల్లో ''జబర్దస్త్''..
'జబర్దస్త్' ఫేం వేణుపై దాడి
సాక్షి
భద్రాద్రిలో నేటినుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
Andhraprabha Daily
భద్రాచలం, కెఎన్ఎన్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రా చలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవా లకు భద్రాద్రి ముస్తాబవుతుంది. డిసెంబర్ 31న జరిగే స్వామి వారి తెప్పోత్సవం, జనవరి 1న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు ముమ్మరంగా సాగు తున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో రూ. 50 లక్షల ...
నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలుసాక్షి
జెడ్పీ సమావేశానికి నేతలు డుమ్మాAndhrabhoomi
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
భద్రాచలం, కెఎన్ఎన్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రా చలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవా లకు భద్రాద్రి ముస్తాబవుతుంది. డిసెంబర్ 31న జరిగే స్వామి వారి తెప్పోత్సవం, జనవరి 1న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు ముమ్మరంగా సాగు తున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో రూ. 50 లక్షల ...
నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
జెడ్పీ సమావేశానికి నేతలు డుమ్మా
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు
Namasthe Telangana
'పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి'
Namasthe Telangana
హైదరాబాద్: పార్లమెంట్లో ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశాభివృద్ధికి పార్లమెంట్ అడ్డుకారని హితవు పలికారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.
విభజన బిల్లులో లొసుగులున్నాయిAndhraprabha Daily
వారసత్వ సంపదగా వరంగల్, అమరావతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్: వెంకయ్యOneindia Telugu
వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: పార్లమెంట్లో ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశాభివృద్ధికి పార్లమెంట్ అడ్డుకారని హితవు పలికారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.
విభజన బిల్లులో లొసుగులున్నాయి
వారసత్వ సంపదగా వరంగల్, అమరావతి
వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్: వెంకయ్య
వెబ్ దునియా
మరోమారు రగలనున్మ మత మార్పిళ్ళు చిచ్చు
వెబ్ దునియా
ఘర్ వాపసీ.. పేరుతో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపడుతోంది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుజరాత్లోని వాల్సద్లో ఉన్న అర్నాయ్ ...
500 మంది మతమార్పిడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఘర్ వాపసీ.. పేరుతో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపడుతోంది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుజరాత్లోని వాల్సద్లో ఉన్న అర్నాయ్ ...
500 మంది మతమార్పిడి
10tv
నేడు ఐకేపీ యానిమేటర్ల 'చలో హైదరాబాద్'
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహిళా గొంతుక నినదించి గర్జించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఐకేపీ యానిమేటర్లు ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. ఆయా ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ...
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదంసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహిళా గొంతుక నినదించి గర్జించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఐకేపీ యానిమేటర్లు ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. ఆయా ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ...
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
Oneindia Telugu
ఇంఫాల్లో బాంబు పేలుడు : ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంపాల్, డిసెంబర్ 21 : మణిపూర్ రాజధాని ఇంపాల్లో శక్తివంతమైన బాంబు పేలుడు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే మార్కెట్లో రోడ్డుపక్కన బాంబు పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. పేలుడు ఘటన ...
మణిపూర్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతిAndhraprabha Daily
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతిOneindia Telugu
ఇంఫాల్లో బాంబు పేలుడు ముగ్గురు మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంపాల్, డిసెంబర్ 21 : మణిపూర్ రాజధాని ఇంపాల్లో శక్తివంతమైన బాంబు పేలుడు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే మార్కెట్లో రోడ్డుపక్కన బాంబు పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. పేలుడు ఘటన ...
మణిపూర్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇంఫాల్లో బాంబు పేలుడు ముగ్గురు మృతి
వెబ్ దునియా
జగన్కు మైసూరా రెడ్డి ఝులక్.. త్వరలో వైకాపాకు రాంరాం!!
వెబ్ దునియా
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో ...
వైసీపీకి మైసూరా రెడ్డి గుడ్ బై చెబుతారా..?News4Andhra
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో ...
వైసీపీకి మైసూరా రెడ్డి గుడ్ బై చెబుతారా..?
沒有留言:
張貼留言