2014年12月15日 星期一

2014-12-16 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
వలస కార్మికుల కోసం ఒక పాలసీ   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్‌లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...

తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు   సాక్షి
తెలంగాణలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు... దుబాయ్ కంపెనీ ఉత్సాహం...!   వెబ్ దునియా
రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీ   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిస్ వరల్డ్ - 2014గా రోలీన్ స్ట్రాస్...! ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు..!   
వెబ్ దునియా
మిస్ వరల్డ్ - 2014గా దక్షిణాఫ్రికాకు చెందిన రోలీన్ స్ట్రాస్ ఎంపికయ్యారు. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 121 మంది సుందరీమణులతో పోటీపడగా, వారిలో 22 ఏళ్ల వైద్య విద్యార్థిని రోలీన్ స్ట్రాస్ మిస్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. లండన్ లో ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో ఆదివారంనాడు అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిగాయి. మిస్ వరల్డ్ గా ఎంపికైన రోలీన్ ...

ప్రపంచసుందరిగా రోలీన్ స్ట్రాస్, ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు   Kandireega
మిస్ వరల్డ్ స్ట్రాస్, టెన్‌లో భారత్ కోయల్: ఐశ్వర్యకి ప్రత్యేకం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జపాన్ ప్రధానిగా మరోసారి అబే గెలుపు : మోడీ, బాబు అభినందన   
వెబ్ దునియా
జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపి), ఆయన భాగస్వామి కొమిటో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2/3 మెజార్టీతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. మొత్తం 475 స్థానాలకు గాను. Shinzo Abe. అబే పార్టీ 333 సీట్లు కైవసం చేసుకున్నారు. కాగా, గెలుపొందిన జపాన్ ...

షింజో అబెకే మళ్లీ పట్టం   Andhraprabha Daily
జపాన్ ప్రధానిగా మళ్లీ అబే   సాక్షి
జపాన్ ప్రధానిగా మరోసారి షింజో అబె ఎన్నిక   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హిందుజా గ్రూపు చేతికి లండన్‌లోని ఓల్డ్ వార్ ఆఫీస్‌!   
వెబ్ దునియా
లండన్‌లో చారిత్రక సంపదగా నిలిచిన 'ఓల్డ్ వార్ ఆఫీస్ బిల్డింగ్‌'ను భారత్‌కు చెందిన హిందూజా గ్రూప్ కొనుగోలు చేసింది. స్పెయిన్‌కు చెందిన ఓహెచ్ఎల్‌డీ సంస్థ‌తో కలసి సంయుక్తంగా హిందూజాలు ఈ భవనాన్ని 250 యేళ్ళ పాటు లీజుకు తీసుకున్నారు. సెంట్రల్ లండన్‌‌లో బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని గృహాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ బిల్డింగులో మొత్తం 1,100 ...

హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి   సాక్షి
హిందూజాల చేతికి లండన్ ఓల్డ్‌వార్ బిల్డింగ్   Namasthe Telangana
హిందుజాల సొంతమైన చారిత్రాత్మక లండన్ భవంతి   Andhrabhoomi
News Articles by KSR   
Andhraprabha Daily   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిడ్నీ ఆగంతకుల చెరలో గుంటూరు టెకీ   
సాక్షి
న్యూఢిల్లీ: సిడ్నీలో ఓ కేఫ్ లో కి ఆగంతకులు చొరబడి కొంతమందిని బందీలుగా నిర్భందించిన అంశం కలకలం సృష్టిస్తోంది. ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నఆగంతకులు సోమవారం ఉదయం మార్టిన్ ప్లేస్ లోని ఓ కేఫ్ లో ప్రవేశించి అందులో ఉన్న కొంతమందిని బందీలుగా నిర్భందించారు. వారిలో ఒక భారతీయ ఇంజనీర్ కూడా బందీగా చిక్కుకున్నాడు. ఆయనను ...

కేఫ్ లో 12 మందిని నిర్భందించిన దుండగుడు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మలాలా దుస్తులకు రక్తపు మరకలు... సత్యార్థి వద్ద వెక్కివెక్కి ఏడ్చిన మలాలా   
వెబ్ దునియా
నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఆనాడు తనపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ధరించిన స్కూల్ యూనిఫామ్‌ రక్తపు మరకలతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక, రక్తసిక్తమైన దుస్తులను చూసి దుఖః ఆపుకోలేక బావురుమన్నారు. తన సహ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ వద్ద తన బాధను వ్యక్తం ...

రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగోలో పడవ ప్రమాదం : 129 మంది దుర్మరణం!   
వెబ్ దునియా
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. టంగన్ యికా సరస్సులో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 129 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. కాగా, మృతదేహాలను వెలికితీశారు. ఆగ్నేయ కాంగోలోని టంగన్ యికా సరస్సులో గురువారం రాత్రి పడవ మునిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కటంగా ప్రావిన్స్‌లో మొబా ...

పడవ మునిగి 129 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


బార్ లో మంటలు:11 మంది మృతి   
సాక్షి
బీజింగ్: చైనాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బార్ లో అకస్మికంగా మంటలు వ్యాపించి 11 మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని హాంగాన్ కరోకే బార్ లో మంటలు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో్ 35 మంది బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి అత్యవసర వైద్యం అందించిన పరిస్థితి విషమించి 11 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
యూఎస్ హైస్కూల్లో తుపాకీ కాల్పులు.. గాయపడ్డ ముగ్గురు యువకులు..!   
వెబ్ దునియా
అమెరికాలో ఉత్తర పోర్ట్ లాండ్‌లోని ఓరెగావ్ రాష్ట్రం ఉన్న రోజ్ మేరీ ఆండర్సన్ హైస్కూల్ ముందు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడి నుంచి దుండగులు పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. ఇది మాఫియా ...

అమెరికా స్కూల్లో కాల్పులు: ముగ్గురికి గాయాలు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రష్యాపై మరిన్ని ఆంక్షలు!   
Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికన్ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బిల్లుకు అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అధ్యక్షుడు ఒబామా మాత్రం రష్యాపై మరిన్ని ఆంక్షలకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ...

రష్యా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సరైన టైం కాదు : అమెరికా   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言