రాజధానికి కాకాని పేరు పెట్టాలి
సాక్షి
పటమట : నూతన రాష్ట్ర రాజధానికి కాకాని పేరు పెట్టాలని జైఆంధ్ర ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎల్.జైబాబు డిమాండ్ చేశారు. జై ఆంధ్ర ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బెంజ్సర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జై ఆంధ్ర ఉద్యమకారుల ...
రాజధానిలో ఓ జిల్లాకు కాకాని పేరు పెట్టాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కాకాని' సేవలు నిరుపమానంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పటమట : నూతన రాష్ట్ర రాజధానికి కాకాని పేరు పెట్టాలని జైఆంధ్ర ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎల్.జైబాబు డిమాండ్ చేశారు. జై ఆంధ్ర ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బెంజ్సర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జై ఆంధ్ర ఉద్యమకారుల ...
రాజధానిలో ఓ జిల్లాకు కాకాని పేరు పెట్టాలి
'కాకాని' సేవలు నిరుపమానం
మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు
సాక్షి
మహబూబ్ నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమర్చారు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని పరిశీలించగా.. వెంకటమ్మ అనే మహిళగా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మహబూబ్ నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమర్చారు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని పరిశీలించగా.. వెంకటమ్మ అనే మహిళగా ...
చెస్ టోర్నమెంట్ విజేతలు షణ్ముఖ తేజ, సాయిరోహన్
Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 25: చందనగర్లోని పిజెఆర్ స్టేడియంలో జరిగిన పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో ఫీడే రెటెడ్ క్రీడాకారులు షణ్ముఖ తేజ, సాయిరోహన్చౌదరి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆరో తరగితి నుంచి పదవ తగతి వరకు చదువుతన్న విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీలో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్రెడ్డి, బి.
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 25: చందనగర్లోని పిజెఆర్ స్టేడియంలో జరిగిన పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో ఫీడే రెటెడ్ క్రీడాకారులు షణ్ముఖ తేజ, సాయిరోహన్చౌదరి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆరో తరగితి నుంచి పదవ తగతి వరకు చదువుతన్న విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీలో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్రెడ్డి, బి.
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
Namasthe Telangana
డ్రెస్సింగ్ రూమ్ ఉదంతంపై సినిమా!
Namasthe Telangana
మెల్బోర్న్: రెండో టెస్ట్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఉదంతంపై రోజుకో కథనం మీడియాలో వస్తుండటంతో ధోనీ చిరాకు పడ్తున్నాడు. ఆ రోజు జరిగిన ఘటన సినిమాను తలపిస్తుందన్నాడు. కోహ్లీ కత్తితో ధావన్పై దాడి చేయబోగా తాము అడ్డుకొని డ్రెస్సింగ్ రూమ్ నుండి అతన్ని గెంటేసినట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. ఇలాంటి వార్తలు ఎలా ...
'డ్రెస్సింగ్ రూమ్ ఎపిసోడ్ సినిమాను తలపిస్తోంది'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్బోర్న్: రెండో టెస్ట్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఉదంతంపై రోజుకో కథనం మీడియాలో వస్తుండటంతో ధోనీ చిరాకు పడ్తున్నాడు. ఆ రోజు జరిగిన ఘటన సినిమాను తలపిస్తుందన్నాడు. కోహ్లీ కత్తితో ధావన్పై దాడి చేయబోగా తాము అడ్డుకొని డ్రెస్సింగ్ రూమ్ నుండి అతన్ని గెంటేసినట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. ఇలాంటి వార్తలు ఎలా ...
'డ్రెస్సింగ్ రూమ్ ఎపిసోడ్ సినిమాను తలపిస్తోంది'
Namasthe Telangana
మెల్బోర్న్ టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సాక్షి
మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఈ టెస్టును డ్రా చేసుకున్నా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వాళ్లకే దక్కుతుంది. ఈ మ్యాచ్ లో ధోనిసేన ప్రదర్శన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి ...
రేపు ఆస్ట్రేలియా-ఇండియా మూడోటెస్టుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఈ టెస్టును డ్రా చేసుకున్నా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వాళ్లకే దక్కుతుంది. ఈ మ్యాచ్ లో ధోనిసేన ప్రదర్శన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి ...
రేపు ఆస్ట్రేలియా-ఇండియా మూడోటెస్టు
Namasthe Telangana
ఆఫ్ స్పిన్నర్ మాల్కం వాలర్పై వేటు
Namasthe Telangana
దుబాయి: జింబాబ్వే ఆఫ్ స్పిన్నర్ మాల్కం వాలర్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వేటు వేసింది. అతని బౌలింగ్ సరళిని పరిశీలించిన తరువాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. వాలర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచడం ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో అతనిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పాక్ బౌలర్లు సయీద్ అజ్మల్, మహ్మద్ ...
మరో స్పిన్నర్ పై ఐసీసీ వేటు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
దుబాయి: జింబాబ్వే ఆఫ్ స్పిన్నర్ మాల్కం వాలర్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వేటు వేసింది. అతని బౌలింగ్ సరళిని పరిశీలించిన తరువాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. వాలర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచడం ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో అతనిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పాక్ బౌలర్లు సయీద్ అజ్మల్, మహ్మద్ ...
మరో స్పిన్నర్ పై ఐసీసీ వేటు!
వెబ్ దునియా
వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చు..!
సాక్షి
మెల్బోర్న్: రెండో టెస్టులో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ శిఖర్ ధావన్ల మధ్య డ్రెస్సింగ్ రూంలో జరిగిన గొడవపై రోజుకో కథనాలు వెలువడడంపై భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అసలు వీటి ఆధారంగా హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చని ఎగతాళిగా అన్నాడు. భారత జట్టులో వాతావరణం ప్రశాంతంగానే ఉందన్నాడు.
ధావన్ను కోహ్లీ కత్తితో పొడిచాడు.. అందుకే: ధోనిthatsCricket Telugu
విరాట్ కోహ్లీ వర్సెస్ శిఖర్ ధావన్..10tv
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటేPalli Batani
Kandireega
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: రెండో టెస్టులో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ శిఖర్ ధావన్ల మధ్య డ్రెస్సింగ్ రూంలో జరిగిన గొడవపై రోజుకో కథనాలు వెలువడడంపై భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అసలు వీటి ఆధారంగా హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చని ఎగతాళిగా అన్నాడు. భారత జట్టులో వాతావరణం ప్రశాంతంగానే ఉందన్నాడు.
ధావన్ను కోహ్లీ కత్తితో పొడిచాడు.. అందుకే: ధోని
విరాట్ కోహ్లీ వర్సెస్ శిఖర్ ధావన్..
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటే
వెబ్ దునియా
అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్!
వెబ్ దునియా
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో చోటుచేసుకుంది. ఆ యువకుడు పఠాన్తో పాటు అంబటి రాయుడిని సైతం ...
అభిమాని చెంప చెళ్ళుమనిపించిన క్రికెటర్Kandireega
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్సాక్షి
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో చోటుచేసుకుంది. ఆ యువకుడు పఠాన్తో పాటు అంబటి రాయుడిని సైతం ...
అభిమాని చెంప చెళ్ళుమనిపించిన క్రికెటర్
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
వెక్కిరింత: అభిమానిని రూంకు పిలిచి కొట్టిన పఠాన్!
News Articles by KSR
డిజిపి రాముడుపై ఈ ఆరోపణ ఉందా!
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలుPalli Batani
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'సాక్షి
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలు
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్
వెబ్ దునియా
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ: ట్విట్టర్లో విరాటే ఫస్ట్!
వెబ్ దునియా
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్ను యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. ట్విటర్లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం ...
సచిన్ను మించిన కోహ్లీ!Andhrabhoomi
సచిన్ను అధిగమించిన కోహ్లిసాక్షి
సచిన్ను వెనక్కి నెట్టి... మొదటి స్ధానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్ను యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. ట్విటర్లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం ...
సచిన్ను మించిన కోహ్లీ!
సచిన్ను అధిగమించిన కోహ్లి
సచిన్ను వెనక్కి నెట్టి... మొదటి స్ధానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ
沒有留言:
張貼留言