2014年12月16日 星期二

2014-12-17 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మన్మోహన్‌ను విచారించండి   
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిండాల్కోకు ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గు గని కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌నూ విచారించాలని సీబీఐని ఆదేశించింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ బొగ్గు శాఖను సైతం పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కేటాయింపు జరిగింది. దీనిపై ...

బోనులో మన్మోహన్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్‌ అమాయకుడు.. రేణుక సర్టిఫికెట్...!   వెబ్ దునియా
మన్మోహన్ అమాయకుడంట..   తెలుగువన్
Andhrabhoomi   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కౌంట్ డౌన్ : ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్ వి ఎంకే-3   
వెబ్ దునియా
భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఉదయం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి జిఎస్ఎల్ వి ఎంకె - 3ను ప్రయోగించిడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఎంకె-3 అంతరిక్షం నుంచి వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది. ఇప్పటికే ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు.. లక్ష్మణ రేఖ దాటొద్దు : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థులకు చిక్కొద్దని సొంత పార్టీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ లక్ష్మణ రేఖను దాటొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న తరుణంలో మంగళవారం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు   Andhrabhoomi
లక్ష్మణ రేఖ దాటొద్దు : మోడీ   Namasthe Telangana
'లక్ష్మణ రేఖ'ను దాటొద్దు: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ హెచ్చరిక   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిబిఐ బోనులో చిదంబరం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ డీల్‌ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వాంగ్మూలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) నమోదు చేసింది. 2006లో 3,500 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్‌ ఇప్పించటంలో చిదంబరం పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో ...

ఎయిర్‌సెల్ - మాక్సిస్ ఒప్పందంపై చిదంబరం వద్ద సీబీఐ విచారణ!   వెబ్ దునియా
చిదంబరాన్ని ప్రశ్నించిన సీబీఐ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిర్భయ ఘటనకు నేటికి రెండేళ్లు, గ్రాఫిక్‌ నవల విడుదల   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 16 : ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి మంగళవారం నాటికి రెండేళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక గ్రాఫిక్‌ నవలను విడుదల చేశారు. లైంగిక హింస బాధిత కష్టనష్టాలను ఆ రచనలో వివరించారు. పుస్తకం విడుదల సందర్భంగా నిర్భయను గుర్తుచేసుకుంటూ వీధి నాటకం కూడా ప్రదర్శించారు. దేశ రాజధానిలో మహిళల భద్రత డొల్లగానే ఉందని ...

నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా రెండేళ్లు.. నిర్భయ చట్టం వచ్చినా.. నో యూజ్!   వెబ్ దునియా
నిర్భయ ఘటనకు నేటితో రెండేళ్లు పూర్తి   10tv
నిర్భయ ఘటనకు నేటితో రెండేళ్లు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాళ్లూ చేతులూ కట్టేసి అమ్మాయిపై రేప్: ఆ తర్వాత హత్య   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మానవ మృగాలు రెచ్చిపోయాయి. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ ...

చేతులు, కాళ్లు కట్టివేసి విద్యార్థినిపై హత్యాచారం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
వాజ్ పేయి కి భారత రత్న...!!   
Teluguwishesh
ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుండే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి "భారత రత్న" అవార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోవటం.., బి జె పి అధికారం చేపట్టటం చక చక జరిగిపోయాయి. ఇప్పుడు పార్టీ అగ్రనేత కి అగ్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేశ ...

వాజ్ పేయికి "భారత రత్న'': 25న ప్రకటించే అవకాశం!   వెబ్ దునియా
వాజ్ పేయికి భారత రత్న ఇవ్వడం సంతోషం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇప్పటికీ ప్రేమలేఖలొస్తున్నాయి..   
Namasthe Telangana
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తనకు ఇప్పటికీ ప్రేమ లేఖలు అందుతున్నాయని, అయినా తన సతీమణి వాటిని పట్టించుకోదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో నవ్వులు పూయించారు. బీజేపీ సభ్యుడు, భోజ్‌పురి గాయకుడు మనోజ్ తివారి కేంద్ర మంత్రిపై మనసు పారేసుకోవడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. అనధికార కాలనీలను ...

ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఐరిస్ ఫ్యూయెల్ 60 స్మార్ట్ ఫోన్   
Andhrabhoomi
మంగళవారం న్యూఢిల్లీలో ఐరిస్ ఫ్యూయెల్ 60 స్మార్ట్ ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న లావా సంస్థ ప్రోడక్ట్ హెడ్ ఉపాధ్యక్షుడు నవీన్ చావ్లా. దీని ధర 8,888 రూపాయలు. Related Article. రాబోయే ఐదేళ్లలో 200 కొత్త డయాలిసిస్ సెంటర్లు · భూగర్భ విద్యుత్‌కు ప్రపంచ బ్యాంకు రుణం · వచ్చే ఏడాది చెన్నై ప్లాంట్ అందుబాటులోకి: ఎన్‌సిఆర్ · సమస్యల్లో ...

లావా కొత్త ఐరిస్ ఫోన్   సాక్షి
లావా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


విద్యార్థులకు ఉచితంగా 11 లక్షల ల్యాప్ టాప్ లు   
సాక్షి
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం 11 లక్షల ల్యాప్ టాప్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలలో వీటిని అందజేయాలని నిర్ణయించింది. తమిళనాడు ప్రభుత్వం ల్యాప్ టాప్ల కోసం టెండర్లను ఆహ్వానించింది. కాలేజీ, పాఠశాల విద్యార్థులకు అందజేయనున్నారు. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఇప్పటిదాకా 20 లక్షల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言