2014年12月22日 星期一

2014-12-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
నేడు కాకా అంత్యక్రియలు   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్ కు తరలించనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ...

కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి మృతి   వెబ్ దునియా
'కాకా'కుకంటోనె్మంట్‌తో అనుబంధం   Andhrabhoomi
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా కన్నుమూత   Oneindia Telugu
తెలుగువన్   
News Articles by KSR   
Palli Batani   
అన్ని 31 వార్తల కథనాలు »   


సాక్షి
   
బుచ్చయ్య దూషణల పర్వం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ సభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి కారణమయ్యారు. సోమవారం రుణమాఫీపై చర్చ సందర్భంగా.. రైతుల కష్టాలను ప్రభుత్వం ...

అట్టుడికిన అసెంబ్లీ   Andhrabhoomi
కంటతడి పెట్టిన రోజా   Kandireega
అసెంబ్లీలో 'లేడీ విలన్' రోజా రెచ్చిపోతున్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి   వెబ్ దునియా
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సభలో సీఎం, విపక్ష నేతల సంవాదం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ''... అదేదో ముని శాపం గురించి చెబుతారు కదా! చంద్రబాబుకూ ముని శాపం ఉన్నట్లుంది. ఒక్క నిజం నోట్లోనుంచి వచ్చినా తల వేయి వక్కలయివుతుందేమో! అంత కోపంలోనూ అ బద్ధాలు తప్ప ఒక్క నిజమూ ఆయన నోటి వెంట రాలేదు...'' అని ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శాసనసభలో సీఎం చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ...

కళ్లార్పకుండా అబద్ధాలు చెపుతున్న చంద్రబాబు : జగన్ మోహన్ రెడ్డి   వెబ్ దునియా
వేడివేడిగా: బాబుకు మునిశాపం: జగన్, వీళ్లు కూడా...: బాబు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతు రుణ మాఫీ చేయడం జగన్‌కు ఇష్టం లేదు : అచ్చెన్నాయుడు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను అప్పుల ఊబినుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం అంటే జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో ...

అర్హుడైన ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం - మంత్రి కాల్వ..   10tv
ప్రతిపక్షం గొంతు వినే ఓపిక ప్రభుత్వానికి లేదు రుణమాఫీని కొందరికే పరిమితం చేశారు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతు రుణ వ్యవస్థను కుప్పకూల్చారు: జగన్‌   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొణతాల గోబ్యాక్... తెలుగుదేశం శ్రేణుల ధర్నా   
వెబ్ దునియా
కొణతాల గో బ్యాక్.. కొణతాల గో బ్యాక్... అనే నినాదాలతో అనకాపల్లె నెహ్రు జంక్షన్ దద్దరిల్లింది. అలా నినాదాలు చేసింది ఎవరో కాదు తెలుగుదేశం కార్యకర్తలు.. నాయకులు ఇంతకీ కొణతాలకు తెలుగుదేశం నాయకలకు ఏమిటి సంబంధం అనేదేగా మీ ప్రశ్న మరి సమాధానం కావాలంటే ఇది చదవాల్సిందే. konatala ramakrishna. చాలాకాలంగా కొణతాల రామకృష్ణ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ...

'కొణతాలను టీడీపీలో చేర్చుకోవద్దు'   సాక్షి
కొణతాల మాకొద్దు-అనకాపల్లి టిడిపి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 22: రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభకు ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారి శాసనసభ జీరో అవర్‌లో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం కారణంగానే తాను తన తల్లిని పోగొట్టుకున్నాన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
వర్గీకరణ బిల్లు కోసం ఎమ్మార్పీఎస్ ఆందోళన   
Andhrabhoomi
గుంటూరు, డిసెంబర్ 22: అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి చొరబడి తలుపులు వేసుకుని ఆందోళన నిర్వహించారు. ఉదయం 12 గంటలకు తమ సమస్యలపై వినతిపత్రం ఇస్తామని కార్యాలయంలోకి చొరబడి ...

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆందోళనలు   సాక్షి
అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే చంద్రబాబును హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపిలోకి జూపూడి ఎఫెక్ట్: వైయస్ జగన్‌తో మందకృష్ణ భేటీ   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
క్రీడాకారులకు, ఇతరులకు ప్రోత్సాహకాలు ఇస్తారుగా..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలపై తెలంగాణ రైతు రక్షణ సమితి వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రీడా కారులకు, ఇతరులకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లే రైతులకు ఇవ్వరేమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. జాతికి అన్నంపెట్టే రైతులు ...

అన్నదాత ఆత్మహత్యల పిటిషన్‌పై విచారణ   Andhrabhoomi
రైతులు ఆపదలో ఉంటే ఆదుకోకుంటే ఎలా?: హైకోర్టు   సాక్షి
రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సభ్యత్వం 50 లక్షలకు పైగా: నారా లోకేష్ జోష్, టిఆర్ఎస్‌కు చురకలు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 50 లక్షలు దాటినట్టు కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సోమవారం నాడు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. పలువురు నేతలు పార్టీ సభ్యత్వ లక్ష్యాలను అధిగమించినందుకు లోకేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
18ఘాట్ల నిర్మాణం   
Andhrabhoomi
ఆదిలాబాద్,డిసెంబర్ 22: గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ప్రతిపాదించిన 16 ఘాట్ల నిర్మాణంతో పాటు అదనంగా చింతగూడ, బ్రహ్మేశ్వరంతో కలిపి మొత్తం 18ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టి, నిధుల అవసరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌నందు ...

పుష్కర శోభ   సాక్షి
అంచనాలు తగ్గించండి : పుష్కరాల ఏర్పాట్లపై సీఎస్‌ ఆదేశం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి... సీఎస్‌ రాజీవ్‌శర్మ   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言