2014年12月26日 星期五

2014-12-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతం   
తెలుగువన్
పాకిస్థాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాల మీద జరిగిన తీవ్రవాదుల దాడి సూత్రధారి, తాలిబన్ కమాండర్ సద్దాంను పాకిస్థాన్ భద్రతా దళాలు హతం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ కనుమలో సద్దాంని హతమార్చినట్లు పాక్ సైనిక దళాలు ప్రకటించాయి. 'జామ్రుడ్ గుండి ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో సద్దాం మృతి చెందాడు. అతనిసహాయకుడు ...

పెషావర్ సైనిక పాఠశాల మారణహోమం సూత్రధారి హతం!   వెబ్ దునియా
పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతం   Oneindia Telugu
పెషావర్ పాఠశాల కాల్పుల కీలక సూత్రధారి హతం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


పాక్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం : ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం : షరీఫ్   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్‌లు శుక్రవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నిఘా వర్గాలు ధృవీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్‌ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ...

పాక్ లో ఏడుగురు తీవ్రవాదులు హతం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీనియర్ జార్జ్ బుష్‌కి అస్వస్థత... ఆస్పత్రిలో...   
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..   వెబ్ దునియా
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్   Namasthe Telangana
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మెన్ మృతి: మళ్లీ రాజుకున్న వర్ణ భేదం   
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...

పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తత   Oneindia Telugu
అమెరికాలో కాల్పులు-పెప్పర్ స్ప్రే   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


ఏకే 47 ట్రేడ్ మార్క్ కోసం రష్యా దరఖాస్తు..   
TV5
AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర. మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా ...

ఏకే-47 ట్రేడ్‌మార్క్ నమోదుకు దరఖాస్తు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాక్‌లో ఉగ్రవాదుల విచారణకు ప్రత్యేక సైనిక కోర్టులు   
Namasthe Telangana
ఇస్లామాబాద్: పెషావర్‌లోని సైనిక స్కూల్‌పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 146 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవడాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. ఈమేరకు దేశంలో ఉగ్రవాదులపై నమోదైన కేసులను త్వరగా విచారించేందుకు ప్రత్యేక సైనిక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. పెషావర్ ఘటనకు ఉగ్రవాదులు ...

పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడద   వెబ్ దునియా
ఉగ్రవాదంపై ఉక్కుపాదం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


పాక్‌లో కౌంటర్ టైజం ఫోర్స్ ఏర్పాటు   
సాక్షి
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరును తీవ్రతరం చేసిన పాకిస్తాన్.. ఇందుకుగానూ ఫెడరల్ కౌంటర్ టైజం ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం తక్షణం అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. రక్షణ శాఖకు అనుబంధంగా ఇది పని చేస్తుందని, దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఈ దళం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఉత్తమ విలన్ ఆడియో ఫంక్షన్: అమెరికాలో భారీ ఏర్పాట్లు!   
వెబ్ దునియా
కమల్ హాసన్ నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రం ఆడియో ఫంక్షన్ అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. సినిమా ప్రమోషన్‌లో ప్రధాన ఘట్టం ఆడియో విడుదల కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరగనున్నాయి. వచ్చేనెల రెండో వారంలో ఆడియో వేడుకను అమెరికాలో నిర్వహించనున్నట్లు ఉత్తమ విలన్ యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో ...

అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి   
సాక్షి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్‌జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
పతికీ ప్రసవ వేదన..   
సాక్షి
ఇక్కడ చూడండి.. పాపం.. భర్త బాధతో విలవిల్లాడుతుంటే.. అతడి భార్య చూడండి ఎలా పకపకా నవ్వుతోందో.. ఎందుకో తెలుసా? ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు మరీ! ఇక్కడ కనిపిస్తున్న ఆమె గర్భవతి. అయితే.. ప్రసవ వేదన పడుతున్నది మాత్రం ఆమె భర్తే! ఎందుకిదంతా అంటే.. అమ్మ కాబోతున్న అతివలు తమ భావోద్వేగాలను భర్తలు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言